Thursday, May 16, 2024
Home Search

పార్లమెంటులో - search results

If you're not happy with the results, please do another search

జనాభా ప్రాతిపదిక కోటా!

  బీహార్ ఎన్నికలలో నాయకుల వాగ్దానాలు నిద్రాణంగా ఉన్న అంశాలను సైతం చర్చకు తీసుకు వస్తున్నాయి. కేవలం కులాల ప్రాతిపదికగా ఓటు వేయడానికే అలవాటుపడిపోయిన ఆ రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగం, వలస కార్మికుల వ్యథలు,...

అకాలీదళ్ నిష్క్రమణ

  కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్‌లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ...
Yugandhar among 12 Arrested in hemanth murder case

కారణం ధనమా, కులమా?

  తెలుగు రాష్ట్రంలో మరో ‘పరువు హత్య’ జరిగిపోయింది. కథ మామూలే. కన్నతండ్రి మాట కాదని ‘కులాంతర’ వివాహం చేసుకుంది. అంతే. చేసుకున్న వాడు హత్యకు గురయ్యాడు. అచ్చం మిర్యాలగూడలో అమృతను చేసుకున్న తర్వాత...
Farmers strike against Agriculture bill

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు

పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు   చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...

సంపాదకీయం: జనవంచక బిల్లు

 ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఏమి జరుగుతున్నదో, రాష్ట్రాల అధికారాలు హరించుకుపోయి కేంద్రం గుప్పెట్లో ఎలా కేంద్రీకృతమవుతున్నాయో, సహకార సమాఖ్య విధానానికి ఎన్ని తూట్లు పడుతున్నాయో మంగళవారం నాడు కేంద్ర విద్యుత్...

ఎవరికి పట్టింది?

పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే వలస కార్మికులపై వచ్చిన ప్రస్తావన ఈ దేశ అత్యంత నిరుపేద శ్రామికవర్గం పట్ల ప్రధాని మోడీ ప్రభుత్వం వహించిన వల్లమాలిన నిర్లక్షాన్ని ఎత్తి చూపింది. దేశమంతటా...
Launch of Farmer platform October 31 in telangana

నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్ భేటీ

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సిఎం కెసిఆర్ గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశమవుతారు. ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో...

కేశవానంద భారతి

ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి...

సంపాదకీయం: శ్రీలంక కీలక రాజ్యాంగ సవరణ

కీలక పాలక నిర్ణయాధికారాలు పార్లమెంటు చేతిలో ఉండే వ్యవస్థ స్థానంలో మళ్లీ అధ్యక్ష నిరంకుశత్వానికి తెరలేపే రాజ్యాంగ సవరణకు, మొత్తంగా సరికొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకునేందుకు శ్రీలంకలో రంగం సిద్ధమైంది. కొత్త రాజ్యాంగాన్ని రూపొందించేందుకు...
It is not appropriate to give Karnataka advertisements in Telangana

సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. సివిల్ సర్వీసెస్ లో భారీ సంస్కరణలకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రధానమంత్రి పర్యవేక్షణలో సివిల్ సర్వీసెస్...

‘నవ కశ్మీర్’ కు ఏడాది

జమ్ము కశ్మీర్ విశేషాభరణాలైన 370, 35ఎ రాజ్యాంగ అధికరణలను తొలగించి, ఆ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి నేటితో ఏడాది పూర్తవుతుంది. రాజ్యసభలో...

కాంగ్రెస్ అంతర్గత విభేదాలు

కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ...

సంపాదకీయం: నేరమయ రాజకీయం

 దేశ రాజకీయాలపై నేరస్థులు గట్టి పట్టు సంపాదించుకున్నారన్న చేదు సత్యా న్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికల్లో ధన ప్రాబల్యం పెరుగుతూ పోతుండడంతో పోటీలోని నాయకులకు నేరస్థుల అవసరం కూడా అధికమవుతూ వచ్చింది. అది...
Indian Govt Neglected on scientific researches

శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!

గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం...
CM KCR High Level Review on PV Jayanthi Celebrations

పివికి ‘వంద’నం

  పివి తెలంగాణ ఠీవి’ అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వపడేలా ఆయన చరిత్ర ఉంది. పివి గొప్పతనం, చేసిన సేవలు విశ్వవ్యాప్తంగా తెలిసేలా విభిన్న కార్యక్రమాలను ఏడాది పొడవునా నిర్వహించాలి. పివితో అనుబంధం...

నేపాల్ మ్యాపు

  నేపాల్‌తో సంబంధాలు మరింత దిగజారాయి. తాజా పరిణామం రెండు దేశాల మధ్య తక్షణమే చెరిపేయడానికి సాధ్యం కానంత దూరాన్ని పెంచాయి. ఇంత కాలం మన భూభాగంగా ఉన్న ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని లిపులేఖ్, కాలాపానీ,...

మళ్లీ రిజర్వేషన్ల వివాదం

  మళ్లీ మరొక్కసారి రిజర్వేషన్ల వివాదం, ఈసారి తమిళనాడు మీదుగా. తమిళనాడు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు)కు సమర్పించిన తమ రాష్ట్ర వైద్య విద్య సీట్లలో 50 శాతాన్ని ఇతర వెనుకబడిన...
As the First Year of Narendra Modi Ruling

మోడీ తాజా ఏడాది పాలన

అశోక చక్రవర్తిలో కళింగ యుద్ధం తర్వాత గొప్ప పరివర్తన వచ్చింది. కళింగ యుద్ధంలో రక్తపాతాన్ని చూసి ఆయన చలించిపోయాడు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి రాజ్యాన్ని విస్తరించడం ఎలాంటి దుర్మార్గమో అర్థమయ్యింది. ఒక విజేతగా...

వివాదాస్పద పాలన

  నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్‌డిఎ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తి కావస్తున్నది. అధికారంలోకి రావడమే ఎవరి గొప్పతనానికైనా గీటురాయి అనుకుంటే ఆ విషయంలో...

మాఫీల మతలబు

  ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...

Latest News