Home Search
ఐక్యరాజ్య సమితి - search results
If you're not happy with the results, please do another search
అణగారిన వర్గాల మహిళలకే లైంగిక హింస ముప్పు
హత్రాస్, బలరాంపూర్ ఘటనలపై యుఎన్ ఆందోళన
న్యూఢిల్లీ : భారత్లో మహిళలు, బాలికలపై లైంగిక హింస పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితి(యుఎన్ ఇన్ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని సామాజికంగా అణగారిన వర్గాలకు లింగ...
మోడీ నిబద్ధతకు డబ్ల్యుహెచ్ఒ అధినేత ప్రశంసలు
న్యూయార్క్ : కరోనాపై పోరులో భారత్ తన వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్ధాన్ని వివిధ దేశాలకు అందించడానికి భారత్ సంసిద్ధం కావడాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రశంసించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత టెడ్రోస్ అథనోమ్...
నాస్తికోద్యమ వీరుడు పెరియార్
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో వైక్కోమ్ అనే పట్టణం ఉంది. అక్కడి శివాలయం ముందు నాలుగు వీధుల్లో అంటరాని వారు నడవగూడదని, ఆ చుట్టు పక్కల కనిపించగూడదని ఆంక్షలుండేవి. వాటిని ఎత్తివేయాలని అక్కడి...
కరోనాలో పెరుగుతున్న గృహ హింస
ఐరాస నివేదిక ప్రకారం గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, బాలికలు 45 శాతం మంది మాత్రమే తమ సమస్యలు దగ్గరివారికి చెప్తున్నారు. వీరిలో 10 శాతం మంది బాధిత మహిళలు మాత్రమే చట్టం దృష్టికి...
కరోనా వైరస్ విలన్ చైనానే
హాంకాంగ్ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో చైనాకు ఓ షాక్ తగిలింది. ఈ భయంకరమైన వైరస్ గురించి చైనాకు చాలా ముందుగానే తెలిసిందని ప్రముఖ వైరాలజిస్టు లి మెంగ్ యాన్ తెలిపారు....
డబ్ల్యుహెచ్ఒకు అమెరికా గుడ్ బై..
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఒ) నుంచి తాము వైదొలగుతున్నట్టు ఐక్యరాజ్యసమితి(యుఎన్)కి అధికారికంగా ట్రంప్ ప్రభుత్వం తెలియచేసింది. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నమయంలో ఆ సంస్థ నుంచి తెగతెంపులు చేసుకుంది. కరోనా నివారణకు...
అపర చాణక్యుడు అందరివాడు
స్వతంత్ర భారతదేశం పన్నెండవ ప్రధానమంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు- (పి.వి. నరసింహారావు). జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచమంతట ఆయన పివిగా సుప్రసిద్ధుడు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో, నాడు ఎంతో వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతం...
కోట్లలో కొత్త బాల కార్మికులు
భారత్ సహా అనేక దేశాలలో తలెత్తనున్న నిరుద్యోగ సమస్య
స్కూళ్ల మూతతో పనిబాటలో బలవంతంగా బాలలు
ఆర్థిక సంక్షోభం కారణంగా భారం కానున్న చదువులు
ఐక్యరాజ్య సమితి : కోవిడ్-19 సంక్షోభంతో భారత్, బ్రెజల్, మెక్సికోతో సహా...
ఆరోగ్య భారతానికి క్షీర విప్లవం!
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) ప్రపంచ వ్యాప్తంగా 1 జూన్ రోజున ప్రపంచ క్షీర దినాన్ని ఘనంగా 2001 నుండి ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. మానవాళికి...
కొవిడ్19 బాధితులు అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్
ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలోనే కొవిడ్19 బాధితుల రేట్ అధికంగా ఉండే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ఆందోళన వ్యక్తం చేసింది. మే 5 వరకల్లా ఆ దేశంలో 2900 కేసులు...
కరోనా ప్రభావంతో 70 లక్షల మంది మహిళలకు అవాంఛిత గర్భధారణ?
యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ అధ్యయనం వెల్లడి
ఐక్యరాజ్యసమితి : కరోనా మహమ్మారిపై పోరులో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా అనేక దేశాల్లో వ్యవస్థలు స్తంభించి పోయాయి. ఏదీ అందుబాటు లోకి రాని దుర్బర పరిస్థితి...
ప్రపంచ ఆరోగ్యసంస్థకు ట్రంప్ నిధులు నిలిపివేత
వాషింగ్టన్ : ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఏటా అమెరికా అందచేసే 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. చైనాలో మొదట కరోనా...
ప్రపంచంలో ఆరు మిలియన్ నర్సుల కొరత
జెనీవా : ప్రపంచ మంతా కరోనా కల్లోలంతో తల్లడిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యచికిత్సకు సహకరించేందుకు దాదాపు ఆరు మిలియన్ నర్సుల అవసరం ఉందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్యసంస్థ తోపాటు...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
ఆరేళ్లలో అద్భుత ప్రగతి
ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం
కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: ట్రంప్
ఢిల్లీ: భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా...
భారత్లో పదిమందిలో ఒకరికి కేన్సర్
డబ్లుహెచ్ఒ, ఐఎఆర్సి నివేదికలు వెల్లడి
ప్రతి పదిహేను మందిలో ఒకరు ఈ వ్యాధితో మృతి
2018 లో కొత్తగా 1.16 మిలియన్ కేన్సర్ కేసులు నమోదు
పురుషుల్లో కొత్తగా 5,70,000 కేన్సర్ కేసులు
మహిళల్లో కొత్తగా 5,87,000 కేన్సర్...
వ్యవసాయ.. ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలు
హైదరాబాద్: వ్యవసాయ, ఆహార రంగాలలో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుదామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో జరిగిన డిజిటల్ అగ్రికల్చర్ ఇండియా సదస్సుకు మంత్రి...
మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...
తెలంగాణ సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి శిఖరం
రాష్ట్రానికియుఎన్డిపి కితాబు
హర్షాతిరేకంతో కెటిఆర్ రీట్వీట్
తెలంగాణ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదని యుఎన్డిపి ధ్రువీకరించడం ఆనందంగా ఉంది. ఇటీవల విడుదల చేసిన నీతి ఆయోగ్ 2019 ఇండెక్స్ నివేదికలో కూడా మంచి పనితీరు, ఆర్థిక వృద్ధిలో...