Home Search
మృతదేహం - search results
If you're not happy with the results, please do another search
చంపేంత ధైర్యం ఉంది కానీ… చచ్చేంత పిరికివాడు కాదు మా నాన్న: అమృత
నల్లగొండ: మా నాన్న పశ్చాతాపంతో చనిపోయాడేమోనని తాను అన్నానని అమృత తెలిపింది. మారుతీ రావు అంత్యక్రియలకు అమృత వచ్చినప్పుడు ఆమెను బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తన తండ్రి మృతదేహం చూడకుండానే వెనుదిరిగింది....
కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి
హైదరాబాద్: రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాకత్ పూర-ఉప్పుగూడ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు...
ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్య!
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
భార్య,కూతురు కలిసుండాలని సూసైడ్ నోట్
లేఖలోని చేతిరాతపై సాంకేతిక కోణంలో దర్యాప్తు
ఫోన్ కాల్డేటా ఆధారంగా పోలీసు విచారణ
టివిలో చూసి తెలుసుకున్నా : మృతుని కుమార్తె అమృత
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం...
రెండో ప్రియుడితో పెళ్లి కోసం…. మొదటి ప్రియుడ్ని చంపించి…
లక్నో: రెండో ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు మొదటి ప్రియుడిని అతడితో కలిసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బరేలీ ప్రాంతంలో జరిగింది. ఈ కేసులో రెండో ప్రియుడు,...
అంకిత్శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారం: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఈశాన్యఢిల్లీ హింసాత్మక సంఘటనలకు బలైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి అంకిత్శర్మ కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. అంకిత్శర్మ...
ఐబి ఆఫీసర్ హత్య…. పేగులు బయటకు వచ్చేలా 400 సార్లు పొడిచారు
ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను విధ్వంసకారులు 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్ శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్...
ఢిల్లీ మృతులు 27
అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
ఢిల్లీలో ఐబి అధికారి హత్య..డ్రెయినేజ్లో శవం
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో మంగళవారం జరిగిన హింసాకాండ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి)కు చెందిన ఒక అధికారి హత్యకు గురయ్యారు. 26 ఏళ్ల అంకిత్ శర్మ అనే ఆ ఐబి అధికారి మృతదేహం బుధవారం...
బాయ్ఫ్రెండ్తో పెళ్లి చేయలేదని అమ్మాయి ఆత్మహత్య…. లవర్ను నరికి….
చెన్నై: ఓ అమ్మాయి తన లవర్తో కుటుంబ సభ్యులు పెళ్లి చేయడంలేదని ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె బంధువులు లవర్ని హత్య చేసిన సంఘటన తమిళనాడులోని కొట్టకుప్పమ్ జిల్లా విల్లుపురంలో జరిగింది. పోలీసులు...
పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో… వృద్ధురాలు చేతులు, కాళ్లు కట్టేసి….
ముంబయి: పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఓ వృద్ధురాలు దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసిన సంఘటన మహారాష్ట్రలోని అంధేరీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గులాబీ శెట్టి...
గొంతు కోసి…. కళ్లు పీకేసి… దారుణ హత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఓ వ్యక్తిని హత్య చేసి ఉరేసి అనంతరం కళ్లు పీకేసి, గొంతు కోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మన్పూర్లోని సోంధ్యియా ప్రాంతంలో రవి అనే వ్యక్తి...
దివ్య హంతకుడు అరెస్టు
వేములవాడ పోలీస్స్టేషన్లో లొంగిపోయిన కోల వెంకటేష్
వారం రోజులుగా హత్యకు కుట్ర, మృతురాలి కుటుంబాన్ని
ఆదుకుంటాం, నిందితుడికి శిక్ష పడేలా సత్వర చర్యలు తీసుకుంటాం
- మంత్రి కెటిఆర్ హామీతో ఆందోళన విరమించిన కుటుంబసభ్యులు
మన తెలంగాణ/గజ్వేల్(వేములవాడ)...
20 రోజుల క్రితం మునిగిన కారులో 3 మృతదేహాలు
మృతులు ఎంఎల్ఎ దాసరి మనోహర్రెడ్డి సోదరి, బావ, వారి కూతురు వినయశ్రీ కాలువలో పడిపోయిన మహిళ కోసం గాలిస్తుండగా బయటపడిన కారు
తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ గ్రామంలో గల కాకతీయ కాలువ ప్రమాదాలకు నెలవుగా...
రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి
షాద్నగర్: ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వైద్య విద్యార్థి(మెడికో) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామానికి...
దృశ్యం స్ఫూర్తితో చంపి ఉప్పు పాతరేశారు
నాగపూర్: హీరో వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా స్ఫూర్తితో కొందరు వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో చోటుచేసుకుంది. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవగణ్...
భార్య తలతో పోలీస్ స్టేషన్ కు….. జనగణమన అంటూ…
లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బహదూర్పూర్ గ్రామానికి...
మహిళపై అత్యాచారం.. గొంతుకోసి చంపిన దుండగులు
నాగర్కర్నూల్: ఓ మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తరువాత ఆమె గొంతుకోసి చంపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అమ్రాబాద్ మండలం, బట్టవర్లపల్లి అటవీప్రాంతం వద్ద ఓ...
ప్రియుడిని చంపిన దంపతులు
ఢిల్లీ: భర్తతో కలిసి భార్య తన ప్రియుడిని చంపడంతో ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రోహిణి ప్రాంతంలో మృతదేహం...
భార్య శవం పక్కనే మూడు రోజులు…
కోల్కతా: చనిపోయిన భార్య మృతదేహం పక్కనే మూడు రోజులు గడిపిన ఒక వ్యక్తి ఉదంతం వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లా ఛక్డాలో శుక్రవారం ఈ సంఘటన బయటపడింది. 50వ దశకంలో...
కరోనా ఎమర్జెన్సీ
అంతర్జాతీయ ఆరోగ్య ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్లూహెచ్ఓ
213కు చేరిన మృతుల సంఖ్య
చైనా అత్యవసర చర్యలు
లోహియా ఆస్పత్రిలో అనుమానితులు
బ్రిటన్లో రెండు కరోనా కేసులు
బీజింగ్/న్యూఢిల్లీ/లండన్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ అంటువ్యాధి...