Home Search
పార్లమెంట్లో - search results
If you're not happy with the results, please do another search
మోడీ అసత్యాలు: వాస్తవాలు
భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన...
మయన్మార్లో మళ్లీ అధికారం మాదే
ఫలితాలకు ముందే ప్రకటించిన ఎన్ఎల్డి
యాంగాన్: మయన్మార్లోని అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డి) ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తిరిగి అధికారం చేపడుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే...
మయన్మార్లో మరోసారి సూకీ పార్టీవైపే ఓటర్ల మొగ్గు
యాంగాన్: మయన్మార్లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్సాన్సూకీ(75) నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్ఎల్డి) మరోసారి అధికారం చేపడుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటమే అందుకు కారణమని విశ్లేషించారు....
సంధ్యను అభినందించిన ఎంఎల్సి కవిత
హైదరాబాద్: దేశంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్లో సెకండ్ క్లాస్ మేనేజర్గా సర్టీఫికెట్ సాధించిన రాసకట్ల సంధ్యను ఎంఎల్సి కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్లో ఎంఎల్సి కవితను రాసకట్ల సంధ్య మర్యాదపూర్వకంగా కలిశారు....
తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పారు
బీహార్ ప్రచార ర్యాలీల్లో ప్రధాని మోడీ
సహర్స: తప్పుడు హామీలిచ్చినందునే కాంగ్రెస్కు ప్రజలు శిక్ష విధించారని, దాంతో ఆ పార్టీ బలం పార్లమెంట్లో 100కు దిగువకు జారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీహార్లో మంగళవారం...
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
ఫ్రాన్స్ చర్చిలో తీవ్రవాది దాడి
ప్యారిస్: ఫ్రాన్స్కు చెందిన నైస్ నగరంలోని ఒక చర్చిలో గురువారం తీవ్రవాదిగా అనుమానిస్తున్న ఒక వ్యక్తి కత్తితో ఒక మహిళ తలనరికి మరో ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు. అల్లాహో అక్బర్ అని...
సిఎఎను త్వరలోనే అమలు చేస్తాం
బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా
సిలిగురి: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)ను త్వరలోనే అమలులోకి తెస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలిపారు. కరోనా మహమ్మారి వల్లే ఆలస్యమైందని ఆయన అన్నారు. బెంగాల్లోని అధికార...
ఏడాది కాలంలో ఎన్డిఎ నుంచి వైదొలగిన రెండు బలమైన పార్టీలు
న్యూఢిల్లీ : ఏడాది కాలంలో బిజెపి తన చిరకాల మిత్రుల్ని కోల్పోయింది. అందులో ఒకటి శివసేన కాగా, మరొకటి శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడి). అయితే, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ కూటమి నుంచి వైదొలగడానికి ఈ...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
ఇక కేంద్రంపై యుద్ధమే..!
కేంద్రం మిధ్యా అని ఎన్టిఆర్ ఒకనాడు గర్జించారు. నేషనల్ ఫ్రంట్ పెట్టి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పారు. ప్రాంతీయ పార్టీల అస్థిత్వాన్ని కాపాడడమే కాకుండా కేంద్ర రాజకీయాలలో వాటి ప్రాధాన్యతను పెంచారు. ఆనాడు...
జపాన్ ప్రధాని రేస్లో యోషిహిడే సుగా..
టోక్యో: జపాన్ తదుపరి ప్రధాని రేస్లో కేబినెట్ ప్రధాన కార్యదర్శి యోషిహిడేసుగా(71) ముందంజలో ఉన్నట్టు ఆ దేశ మీడియా సర్వేల్లో వెల్లడైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన షింజోఅబే...
పివికి భారతరత్న ఎప్పుడిస్తారు?
1921 వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా లక్నెపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించి, స్వామి రామానంద తీర్ధ శిష్యరికంలో రాజకీయాలు నేర్చుకుని, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, ముప్ఫయి ఆరు సంవత్సరాల ప్రాయంలో శాసనసభ్యునిగా...
పరిహారంపై ఇదేం పరిహాసం
జిఎస్టి చెల్లింపుల్లో కోత విధింపు సరికాదు
కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
చట్ట ప్రకారం రెండు నెలలకు ఒకసారి బకాయిలు చెల్లించండి
ఆదాయం తగ్గడంతో వేతనాలు, ఖర్చుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది
ఆదుకోవాల్సింది పోయి అప్పులు...
తెలంగాణ ప్రదాత దాదా ఇకలేరు
సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
దేశ చరిత్రపై చెరగని ముద్ర
దేశవ్యాప్తంగా ఏడురోజుల సంతాపం
నేడు సైనిక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
పార్టీలకు అతీతంగా...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
ఉక్కుమనిషి రాజపక్సకే లంకరాజ్యం
ఉక్కుమనిషి రాజపక్సకే లంకరాజ్యం
పార్లమెంటరీ ఎన్నికలలో తిరుగులేని విజయం
ప్రధాని మోడీ ఇతరుల అభినందనలు
ఒక్కస్థానం ఓట్ల శాతంతో విక్రమసింఘే పార్టీకి
కొలంబో: శ్రీలంకలో ఉక్కుమనిషిగా పేరొందిన మహీందా రాజపక్స నాయకత్వపు శ్రీలంక పొదుజన...