Home Search
పార్లమెంట్లో - search results
If you're not happy with the results, please do another search
బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్
హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా సిఎం...
ఓటర్ ఐడి కార్డే పనికిరాకుంటే.. అదే కార్డుతో గెలిచిన మోడీ ఉన్నట్టా? లేనట్టా?…
హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని, అందుకే ఆ చట్టాన్ని పార్లమెంట్లోనే వ్యతిరేకించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్సిఆర్, ఎన్పిఆర్ కు వ్యతిరేకంగా...
రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
‘కకా’లకు నో
కరోనా లేదు, సిఎఎ(కా)ను రానివ్వం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సిఎం కెసిఆర్ ప్రకటన
నాకే బర్త్ సర్టిఫికేట్ లేదు
నిరుద్యోగం అంతటా ఉన్నదే
ఇంటింటికి కొలువు ఇస్తామనలేదు
నిర్మాణంలో 2.76 లక్షల ఇళ్లు
ప్రజలకు పరిస్థితి చెప్పి
విద్యుత్...
ఏ పార్టీ వారైనా వదలకండి
ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ
ఘర్షణలపై నివేదన ఆవేదన
ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
భారత్ మాతంటే వొళ్లుమంటా?
మన్మోహన్కు మోడీ చురకలు
బిజెపిపిపి భేటీలో మంతనాలు
ఎంపిలకు ప్రసంగ బుక్లెట్లు
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత్ మాతాకీ జై నినాదం పట్ల కూడా గౌరవభావం లేదని ప్రధాని నరేంద్ర...
రష్యన్ ఆఫీసర్ను లవ్లోకి దించిన దినసరి కూలీ
పనాజీ: మధ్య ప్రదేశ్ చెందిన నరేంద్ర అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సొంతుళ్లో ఉంటే ఇల్లు గడవడం లేదని గోవాకు వచ్చి బార్ రెస్టారెంట్ లో ఉద్యోగానికి కుదిరాడు....
రూ.2 వేల నోటుకు శుభం కార్డు?
ఈ నోట్లకు దూరంగా ఉంటున్న బ్యాంకులు
ఎటిఎంలలో 2 వేల నోట్లకు బదులుగా 500 నోట్లు ఎక్కువ వినియోగం
కస్టమర్ల సౌలభ్యం కోసమేనంటున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంక్లు పెద్ద నోటు రూ.2 వేల నోటుకు శుభం...
పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?
ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు
ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు
పురుగు మందుల ధరల నియంత్రణ లేదు
ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం
నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం
మన...
మహంత్ గోపాల్దాస్ అధ్యక్షతన రామాలయ ట్రస్ట్
ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, కోశాధికారి గోవింద్గిరి
15 రోజుల్లో నిర్మాణ షెడ్యూల్ ప్రకటన
న్యూఢిలీ: అయోధ్యలో రామాలయ నిర్మాణ పనుల తేదీ లను 15 రోజులలో ప్రకటి స్తారు. కేంద్రం ఏర్పాటు చేసిన రామాలయ ట్రస్టు...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...
తెలంగాణకు అన్యాయం జరగలేదుట
ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా
రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే
అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది
15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది
జనాభా లెక్కలను...
అన్నీ ప్రాంతీయ పార్టీలే
మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
ఖేలో ఇండియా సెంటర్కు నిధులు ఇవ్వండి
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ విస్తృత అమలుకు తోడ్పాటు అందించాలని కరీంనగర్ ఎంపి బండి సంజయ్కుమార్ కేంద్ర, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ...
పన్నుపాలన సరళతరం
టాక్స్పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్పేయర్ చార్టర్ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్...
గాంధీజీ కలల్ని.. నిజం చేస్తోంది కెసిఆరే
పల్లె ప్రగతి... అన్ని రాష్ట్రాలకు ఆదర్శం
లోక్సభలో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశ పురోగతి సాధ్యమవుతుందని లోక్సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు...
ఎన్ఆర్సిపై నిర్ణయం తీసుకోలేదు
ఎన్పిఆర్కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు
ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం
అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10
నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు
ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...
దిగి వచ్చిన కేంద్రం
జిఎస్టి బకాయిలపై ఫలించిన రాష్ట్రం ఒత్తిడి
రెండు విడతల్లో చెల్లిస్తామని పార్లమెంట్లో ప్రకటన
రావాల్సిన బకాయిలు ఐజిఎస్టి : రూ. 2వేల కోట్లు, జిఎస్టి : రూ. 1137కోట్లు
హైదరాబాద్: జిఎస్టి, ఐజిఎస్టికి సంబంధించి తెలంగాణ, ఒడిశా...
మాజీ ఎంపి, తొలిదశ తెలంగాణ ఉద్యమ నేత నారాయణ రెడ్డి కన్నుమూత
పౌర సన్మానానికి సిద్ధమవుతుండగా హఠాన్మరణం
సిఎంకెసిఆర్ సంతాపం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు ఎం. నారాయణ రెడ్డి(88) అనారోగ్యంతో నిజమాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస...
2020 రెండో భాగంలో ఎల్ఐసి ఐపిఒ
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) ఎల్ఐసి(లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్) ఇష్యూ రానుందని ఆదివారంనాడు ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. శనివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐపిలో...