Sunday, May 12, 2024
Home Search

రైతు - search results

If you're not happy with the results, please do another search
Pakistan’s Textile Ministry asks India to lift ban on import of cotton

హెచ్‌టి పత్తి విత్తనాలపై అప్రమత్తం

  మన తెలంగాణ/హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌కు ఇంకా మూడు రోజుల సమయముంది. అప్పుడే మార్కెట్‌లో బిజి3 (హెచ్‌టి) పత్తి విత్తనాల దందా మొదలైంది. అనుమతి లేని అక్రమ బిజి3 విత్తనాల సరఫరా గుట్టుగా సాగుతోంది....
Manpreet-Singh-Badal

పదవీ విరమణ వయస్సును తగ్గించిన పంజాబ్

చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న దాన్ని 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు...

త్వరలో భేషైన పౌల్ట్రీ పాలసీ

  సిఎం కెసిఆర్ సహా మా కుటుంబమంతా రోజూ చికెన్ తింటాం : కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోనే అద్భుతమైన పౌల్ట్రీ పాలసీని త్వరలోనే తీసుకొస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారవు వెల్లడించారు....
రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలపై కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వమని టిఈఈజేసీ కన్వీనర్ ఎన్. శివాజీ హెచ్చరించారు.

పవర్‌ఫుల్ డే

  శుక్రవారం ఒక్కరోజే 13,168 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా శుక్రవారం(నిన్నటి రోజు) 13,168 మెగావాట్లు అత్యధిక విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. 23 జిల్లాలు కలిగిన...

పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ…

  పదవులపై దృష్టితో కాకుండా, రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో పాల్గొనాలి వార్డులవారీ ప్రగతి ప్రణాళికలు రూపొందించుకోవాలి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి మౌలిక సదుపాయాలు, పౌరసేవలు, కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి పారిశుద్ధ ప్రణాళికలను పది రోజుల్లో అమలు చేయాలి,...

ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

  హైదరాబాద్ ః నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సి సెక్షన్ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడింది. జిల్లాలోని...
DCCB

డిసిసిబి ఎన్నికలపై టిఆర్‌ఎస్ నజర్

  ప్రగతిభవన్‌లో ఆశావహుల జాబితాను పరిశీలించిన మంత్రి కెటిఆర్ ఆశావహులు పార్టీకి చేసిన సేవలను, సామాజిక నేపథ్యం వగైరా సమాచారాన్ని అందించాలని ఆదేశం చైర్మన్ పదవులకు అభ్యర్థులను సిఎం కెసిఆర్ ఖరారు చేస్తారని ప్రకటన హైదరాబాద్ మినహా...

సర్పంచ్, కార్యదర్శులు అద్భుతంగా పని చేశారు: నిరంజన్ రెడ్డి

  నాగర్ కర్నూల్: తొలి విడత పల్లె ప్రగతిలో సర్పంచ్, కార్యదర్శులు అద్భుతంగా పని చేశారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలెంలో పల్లెప్రగతి, పట్టణ ప్రగతిపై ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి...

గీత కార్మికుడు చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నాం: శ్రీనివాస్ గౌడ్

    రంగారెడ్డి : గత ప్రభుత్వాలు కల్లుగీతా కార్మికులకు లైసెన్స్‌లు ఇవ్వలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో మాడ్గులలో కల్లుగీత కార్మికులకు...
Harish rao

కేంద్రం డబ్బులు వెనక్కి వెళ్లొద్దు: హరీష్

  హైదరాబాద్: సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూడాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. అరణ్యభవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్‌పై మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. సందర్భంగా ఆయన మాట్లాడారు....
Elephant

ఏనుగుల గుంపు దాడి…. ముగ్గురు మృతి

  భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు ఫారెస్టు అధికారులకు...

పర్యావరణం.. ప్రజారోగ్యం ఎక్కడ?

  ఫెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ బిల్లు 2020పై నిపుణుల పెదవి విరుపు ఏటేటా పెరుగుతున్న వినియోగం.. విషపూరిత మరణాలు పురుగు మందుల ధరల నియంత్రణ లేదు ప్రచార ప్రకటనలు నిషేధించాలని సూచించినా పట్టని కేంద్రం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం శూన్యం మన...

రుణమాఫీ తాత్కాలిక ఉపశమనమే

  డయాబెటిస్ నియంత్రించే వరిసాగును ప్రోత్సహించాలి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులు దృష్టి సారించాలి అగ్రిటెక్ సౌత్ 2020, అగ్రివిజన్ సదస్సు ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలంగాణ/హైదరాబాద్: నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రభుత్వం మంచి...
Congress leader ranadeep

ప్రముఖులకు మోడీ ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు రుణ మాఫీ చేసింది: కాంగ్రెస్

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో మోడీ ప్రభుత్వం తమ ప్రముఖ స్నేహితులకు రూ.7,77,800 కోట్ల వరకు రుణమాఫీ చేసిందని ఆమేరకు రైతులకు ఎందుకు రుణమాఫీ చేయడం లేదని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్...
Venkaiah Naidu

వ్యవసాయంలో వస్తున్న మార్పులు ఉపయోగించుకోవాలి: వెంకయ్యనాయుడు

  హైదరాబాద్: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ప్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అగ్రివిజన్ 2020 పేరుతో వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు.  మూడు...
KCR

కందుల సమస్యపై సిఎం సీరియస్

పంటసాగు వివరాలు ఎఇఒలు సరిగ్గా నమోదు చేయకపోవడంపై ఆగ్రహం మార్క్‌ఫెడ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు కేంద్రాల వద్ద వాపోతున్న రైతులు కందులే వేశామని చెప్పినా.. పట్టించుకునే నాథుడే కరువు మన తెలంగాణ/హైదరాబాద్: కందుల కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులపై ముఖ్యమంత్రి...
Shivarathri

మహదేవశంభో

శివుడు సర్వంతర్యామి. విశ్వమంతా వ్యాపించినవాడు.  శివ అనే రెండక్షరాలు అత్యంత మహిమాన్వితమైనవి, గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్ధం. మంగళకరుడైన పరమశివుని అనుగ్రహం పొందడానికి హిందూవులు జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఏటా...

ఏప్రిల్ నుంచి ‘ధరణి’ వెబ్‌సైట్

 పరిగిలో సంవత్సరకాలంగా ట్రయల్న్ విజయవంతం రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు ప్రభుత్వం సమాయత్తం హైదరాబాద్ : రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ఒకేచోట పొందేందుకు వీలుగా రూపొందిస్తున్న ధరణి వెబ్‌సైట్ స్టాఫ్‌వేర్ రూపకల్పన ఓ కొలిక్కి వచ్చింది. ఏప్రిల్...

వరదకాలువకు నీరు

  శ్రీరాంసాగర్‌లో తగిన నిల్వలు లేనందున వెంటనే విడుదల చేయాలని సిఎం ఆదేశం ఎల్లంపల్లి నుంచి నంది మేడారం, లక్ష్మీపురం, రాంపూర్, రాజేశ్వరపేట మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పి పునర్జీవన పథకం ద్వారా నీరు ఇవ్వాలని సూచన మన తెంలంగాణ/హైదరాబాద్...

తెలంగాణకు వరం కెసిఆర్

పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి కె చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. దేశంలో ఎక్కడాలేని విధంగా, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు...

Latest News