Home Search
ఆర్మీ - search results
If you're not happy with the results, please do another search
ఆయుధాలకు పదును
భారత్ ఉత్తర సరిహద్దుల్లో 60వేల మంది చైనా బలగాలు
క్వాడ్ దేశాలకు పక్కలో బల్లెంలా డ్రాగన్ : అమెరికా
4 రోజులకో క్షిపణి పరీక్ష ఇప్పటికే 10 ప్రయోగాలు
గురి తప్పకుండా ఆయుధాల విజయవంతం చైనా, పాక్లతో
సరిహద్దుల్లో...
ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం (వీడియో)
న్యూఢిల్లీ: ఉత్తర కాశ్మీర్లోని కేరన్ సెక్టార్లో ఆయుధాల అక్రమ రవాణాకు ముష్కరులు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముష్కరుల ముఠాను సైన్యం అడ్డుకుంది....
జమ్ముకశ్మీర్ లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతమయ్యారు. సోఫియాన్ జిల్లా షుగాన్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. షుగాన్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న భద్రతాబలగాలు, కశ్మీర్...
చైనా బలగాలకు ‘పాక్’ సాయం
పిఎల్ఎకు పాకిస్థాన్ సైనికుడి శిక్షణ
వెలుగు చూసిన వీడియో సాక్షాలు
న్యూఢిల్లీ : శత్రు ద్వయం సరిహద్దులలో చట్టాపట్టాలేసుకుని సాగుతోంది. సరిహద్దులలో ఏకంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మధ్య నిలబడి...
గల్వాన్ వీరులకు స్మారకం ఏర్పాటు
కల్నల్ సంతోష్బాబుసహా అమరుల వివరాలతో..
న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి అమరులైన 20మంది భారత జవాన్లకు తూర్పు లడఖ్లో స్మారకం నిర్మించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. తూర్పు లడఖ్లోని...
పాక్ కాల్పులు… భారత జవాన్ మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. బుదవారం రాత్రి పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో భారత జవాన్ అమరుడయ్యాడు. గత రాత్రి 10 గంటల ప్రాంతంలో పూంచ్...
బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలసోర్ (ఒడిశా): 400 కిమీ దూరం కన్నా ఎక్కువ దూరం లక్షాన్ని ఛేదించే సామర్థం కలిగిన బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్షిపణి ప్రయోగం బుధవారం విజయవంతమైంది. లక్ష పరిధిని పెంచి ప్రయోగించడం ఇది రెండోసారి....
రేపిస్టుల బారిన పడ్డ దళిత యువతి మృతి
రేపిస్టుల బారిన పడ్డ దళిత యువతి మృతి
నాలుక తెగ్గోట్టారు. కాళ్లు విరగొట్టారు
రెండు వారాలు మృత్యువుతో పోరు
దళిత మహిళా సంఘాల నిరసన
న్యూఢిల్లీ/హత్రాస్ : సామూహిక అత్యాచారం, నాలుక తెగ్గెయడం, పలు విధాలుగా...
భరత్పూర్ సైబర్ దొంగలు దొరికారు
హైదరాబాద్: ఆర్మీ అధికారులమని చెప్పి ఓఎల్ఎక్స్లో వేదికగా నేరాలు చేస్తున్న భరత్పూర్ సైబర్ నేరస్థులు ఐదుగురిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు,...
చైనా దాడులను తిప్పికొట్టేలా భారత్ మోహరింపులు
కీలక ప్రాంతాల్లో బ్రహ్మోస్,
ఆకాశ్, నిర్భయ్ క్షిపణులు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద చైనాభారత్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఓవేళ పాక్షిక యుద్ధానికి లేదా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే ఏం...
అటు డ్రాగన్ ఇటు చలి
ఫింగర్ ఫోర్వద్ద కాలంతో ఎదురీత n భారతీయ జవాన్లకు కఠోర పరీక్ష n చైనా బలగాల సవాళ్ల మధ్య కీలకం
లద్ధాఖ్ : తరుముకొస్తున్న శీతాకాలపు ఎముకలు కొరికే చలితో పోరుకు భారతీయ జవాన్లు...
ఆక్రమణలకు ప్రయత్నిస్తే కాల్పులే: చైనాకు భారత్ హెచ్చరిక
ఎల్ఎసి వద్ద ఆక్రమణలకు ప్రయత్నిస్తే మా సైన్యం కాల్పులు జరుపుతుంది
బలగాల ఉపసంహరణ మీవైపు నుంచే ప్రారంభించాలి -చైనాకు భారత్ హెచ్చరిక
న్యూఢిల్లీః వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి) వద్ద ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా-భారత్...
కశ్మీర్ లో ఎన్ కౌంటర్… తీవ్రవాది హతం…
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని అవంతిపూరాలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి,...
అరుణాచల్ ప్రదేశ్లో పిఎల్ఎ కదలికలపై భారత దళాల నిఘా
గువాహటి: అరుణాచల్ ప్రదేశ్లో 1962 నాటి యుద్ధ క్షేత్రాలకు చెందిన ఆరు వివాదాస్పద ప్రాంతాలు, నాలుగు సున్నిత ప్రాంతాలలో చైనా కార్యకలాపాలపై నిఘా వేసేందుకు భారత రక్షణ దళాలు పావులు కదుపుతున్నాయి. అరుణాచల్...
గత 6నెలల్లో చైనా నుంచి చొరబాట్లు జరగలేదు..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల వెంబడి గడచిన ఆరు నెలల్లో ఎటువంటి చొరబాట్లు జరగలేదని కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో సభ్యుడు...
భారత ప్రముఖులపై చైనా నిఘా..
భారత ప్రముఖులపై చైనా నిఘా
10 వేల మంది వ్యక్తుల సమాచారం సేకరణ
న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన డేటా సంస్థ జెన్హువా భారత దేశంలోని పదివేల మందితోపాటు సంస్థల...
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత..
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత
అధీన రేఖ వెంబడి నిఘా పెంచిన భారత సైన్యం
శ్రీనగర్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉపయోగించే డ్రోన్ ఒకటి జమ్మూ, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దొరకడంతో...
తన ఆఫీసు కూల్చివేతపై కంగనా ఫైర్
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. హిమాచల్ నుంచి ముంబై బయల్దేరిన కంగనాకు మహా సర్కార్ కు భారీ షాక్ ఇచ్చింది. ఆమె ఆఫీస్...
గాల్లోకి తూటాలు… చర్చల మాటలు
తిరిగి బరితెగించిన చైనా బలగాలు
భారత జవాన్ల పూర్తి సంయమనం
సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని ఈస్టర్న్ లద్ధాఖ్లో చైనా సైన్యం మరోసారి బరితెగించింది. మంగళవారం ఇక్కడ చైనా బలగాలు గాలిలో కాల్పులు...
భారత్-చైనా మధ్య కాల్పులు
ఢిల్లీ: తూర్పు లడ్డాక్లోని సరిహద్దుల వెంట భారత్, చైనా మధ్య సోమవారం రాత్రి అర్ధరాత్రి కాల్పులు జరిగాయి. భారత్ మొదటగా కాల్పులు జరపడంతో చైనా కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని చైనా ఆర్మీ...