Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: కెటిఆర్
హైదరాబాద్: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షలు జరిపారు. రెవెన్యూ, దేవాదాయ భూములపై...
హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: భవిష్యత్ తరాలకు మంచి పట్టణాలను అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ కోరారు. హైదరాబాద్ లో ఆరోవిడుత హతరిహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్...
నిరాడంబరంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
ఆలయ అర్చకులతో కళ్యాణోత్సవం నిర్వహణ
మన తెలంగాణ, అమీర్పేట : నగరంలో అషాడ మాసంలో లక్షలామంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈఏడాది ఆలయ అర్చకులతో నిరాడంబరంగా జరిగింది....
పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన హోంమంత్రి
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జిను శుక్రవారం ప్రారంభించారు. ఈ ఉక్కు వంతెనను తెంగాణ హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్...
నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి.. పంజాగుట్ట స్టీల్బ్రిడ్జి
హైదరాబాద్: ట్రాఫిక్ నివారణే లక్ష్యంగా పంజాగుట్ట బంజారాహిల్స్ మార్గంలో పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద రూ.5.95 కోట్లతో నిర్మించిన స్టీల్బ్రిడ్జిను హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుక్రవారం ప్రారంభించనున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక చట్నీస్...
ఈ దఫా ఇంటి బోనమే
వేడుకలు రద్దు
కీలక నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో బోనాల వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది బోనాల వేడుకలు రద్దు చేసింది. కరోనా...
‘తీన్’మార్
రాష్ట్రంలో జల, నీలి, క్షీర విప్లవాలు, సంపద కేంద్రాలుగా ప్రాజెక్టులు
మాంసం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి పశుసంవర్ధక కార్యక్రమాలు
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొర్రెలు, పాడి...
షూటింగ్లకు అనుమతి.. తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవల సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ ప్రములు మంత్రి తలసాని, సిఎం...
బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్లో దుమారం
హైదరాబాద్: అగ్ర నటుడు బాలకృష్ణ కామెంట్లు టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో టాలీవుడ్ పెద్దలు భూములు పంచుకుంటున్నారని.. కొద్దిరోజుల కిందట చిరంజీవి ఇంట్లో జరిగిన మీటింగ్పై బాలయ్య సంచలన...
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
కరోనా లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులకు గురైన సినీ కార్మికులను మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సిసిసి) నిత్యావసరాల సరుకులు అందజేసి ఆదుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సినీ, టీవి...
వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ల కళ!
తొలత తక్కువ మందితో ఇండోర్లో పోస్ట్ప్రొడక్షన్ పనులను అనుమతి
షూటింగ్ల నిర్వహణపై త్వరలో విధి విధానాల ఖరారు
తదనంతరమే థియేటర్ల అనుమతిపై తుది నిర్ణయం
సినిమారంగ ప్రముఖులతో ప్రగతి భవన్లో సిఎం కెసిఆర్ సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ :...
లాక్డౌన్ అమలుతోనే సురక్షితం: మల్లారెడ్డి
హైదరాబాద్: పలు ప్రాంతాలలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గ్రౌండ్లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా...
రెపరెపలాడిన గులాబీజెండా
పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసిన సిఎం కెసిఆర్
సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్న మంత్రులు
మనతెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...
మనిషికి మనిషి తోడుండాల్సిన సమయమిది
కరోనా విపత్కర కాలంలో పారిశుధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులను నిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒక నెల రోజుల పాటు వెయ్యిమంది పారిశుధ్య కార్మికులకు పాలు, మజ్జిగ...
వైద్యుల తరువాత పోలీసులే ఎక్కువ కష్టపడుతున్నారు: అంజనీ కుమార్
హైదరాబాద్: కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్లు, శానిటైజర్లు అందించారని సిపి అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసులకు మాస్క్లు,...
సిఎం రిలీఫ్ ఫండ్కు ఆదిత్య మ్యూజిక్ రూ.31 లక్షల విరాళం
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంతే ధీటుగా కరోనా నివారణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో...
కరోనా చీకట్లపై కాంతిరేఖలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారతదేశంలో కరోనా వ్యాప్తి నివారణకు జరుగుతున్న ఐక్య పోరాటానికి సంఘీభావ సంకేతంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం రాత్రి ప్రగతి భవన్లో జ్యోతి వెలిగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన...
గాంధీ వైద్యులపై దాడి చేసినవారిపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. కరోనాతో...
అన్నార్థుల కడుపు నింపుతున్న అన్నపూర్ణ కేంద్రాలు
- గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు
- 50వేల ఉచిత భోజనాలు
- మధ్యాహ్నం 35వేలు,
- రాత్రివేళ 15 వేలమందికి అన్నం
మన తెలంగాణ/సిటీబ్యూరో : అన్నార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం యంత్రాంగం యుద్ద...
టమాట 100, మిర్చి 120
కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు
లాక్డౌన్ ముసుగులో దోచుకుంటున్న వ్యాపారులు
నిత్యావసరాలకు ఇబ్బందిపడ్డ జనం, పలుచోట్ల క్రమశిక్షణ పాటించిన వ్యాపారులు, ప్రజలు
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు : తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా...