Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
గండం గడిచినా.. వీడని జలదిగ్బంధం
గోషామహల్ డివిజన్ కొత్తబస్తీలో కూలిన పాతభవనం
పాతబస్తీ కామాటిపురాలో కూలిన పురాతన ఇళ్లు.. తప్పిన ప్రమాదం
బేగంబజార్లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో నేలమట్టం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు
శాంతించు గంగమ్మా.. మూసీ నదికి బోనం,...
మీకు మేమున్నాం..
అధైర్య పడొద్దు.. అందరినీ ఆదుకొని తీరుతాం
ఇంటింటికీ వెళ్లి వరద బాధితులకు రూ. 10వేలు నగదు అందజేత
ఇది తాత్కాలిక, తక్షణ సహాయమే, అవసరమైతే మరింత పెంపు
భవిష్యత్లో ముంపు ముప్పు రాకుండా శాశ్వత చర్యలు
బాధితులకు మంత్రి...
యుద్ధప్రాతిపదికన సహాయం
జిహెచ్ఎంసికి తక్షణం రూ.5కోట్లు విడుదల
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం
ఇళ్లు కోల్పోయినోళ్లకు కొత్త ఇండ్లు కట్టిస్తం
ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పుతో పాటు నిత్యావసరాల పంపిణీ
అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీళ్లు తొలగించాకే విద్యుత్ పునరుద్ధరణ
కొంత ఇబ్బంది కలిగినా...
వాడవాడలా.. ‘వాన’ వాసం
వరదనీటిలో హైదరాబాద్ ఆగమాగం
వందేండ్ల తర్వాత ఇదే అతి భారీ వర్షం
అప్రమత్తంగా ఉండండి : సిఎం
వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది మృతి
భాగ్యనగరంలో తెగిపోయిన 600 చెరువులు
1500లకు పైగా కాలనీలు, బస్తీలు జలమయం
కాగితపు పడవల్లా...
భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ సమీక్ష
హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి కెటిఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం ఉదయమే జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకున్న కెటిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు,...
రానున్న రోజుల్లో చేపల ఎగుమతి
ఆధునాతన పద్ధతులలో చేపల పెంపకం, మార్కెటింగ్పై ఎంపిఇడిఎతో ఎంఒయూ
చేపల ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తాం
సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న...
మీ గుండెకు అండ
బస్తీ దవాఖానాల్లో 60 రకాల వైద్య పరీక్షలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తాం
ఆరోగ్యశాఖ కృషితోనే కరోనా తీవ్రత తగ్గింది
వ్యాక్సిన్ వస్తే ముందుగా పేదలకే అందిస్తాం
కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులు ఈటల, కెటిఆర్
మన...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువుపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్,...
నేడు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/సిటీ బ్యూరో: భాగ్యనగరానికి మరో మణిహారంగా భాసిల్లనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నేడు ప్రారంభం కానుంది. కేబుల్ బ్రిడ్జితో పాటు...
రండి.. ఇదిగో చూడండి
ప్రభుత్వం నిర్మిస్తున్న లక్ష ఇళ్ల నిర్మాణాలను చూపిస్తా : మంత్రి తలసాని
వాటిని పూర్తిగా చూపించేంత వరకు నేను సిద్దమే : భట్టి విక్రమార్క
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై టిఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య కొనసాగుతున్న...
సంస్కృతిలా హరితహారం
సిఎం కెసిఆర్ను మించిన గొప్ప హరిత ప్రేమికుడు లేడు
రాష్ట్రంలో అర్బన్పార్కుల అభివృద్ధి, మున్సిపాలిటీల్లో 10% గ్రీన్బడ్జెట్కే
రాష్ట్రంలో 24% నుంచి 29 శాతానికి పెరిగిన గ్రీన్కవర్
అసెంబ్లీలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అర్బన్...
విలక్షణ నటుడు జెపి కన్నుమూత
గుంటూరు స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందిన జయప్రకాష్ రెడ్డి
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా, సిఎం కెసిఆర్ ఇతర ప్రముఖుల సంతాపం
తెలుగు తెరపై రాయలసీమ మాండలికానికి పెద్ద గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాష్ రెడ్డి....
విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం
భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి
ప్రాణనష్టాలు నివారించాలి
రానున్న 3,4 రోజులు చాలా కీలకం
చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి
ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి
ట్రాక్ షీట్లు తయారు చేయాలి
వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి
అన్ని జిల్లా...
భాగ్యనగరానికి యునెస్కో గుర్తింపు దక్కాలి
చారిత్రక, వారసత్వ కట్టడాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
మొజంజాహీ మార్కెట్ పరిరక్షణ బాధ్యత అందరిపై ఉంది
రూ.15కోట్లు వెచ్చించి పునర్నిర్మించుకోవడం ఆనందదాయకం
మార్కెట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు
విద్యుత్ కాంతుల్లో వెలిగిపోయిన...
బస్తీ దవాఖానాల్లో.. నాణ్యమైన వైద్యసేవలు
త్వరలో ప్రతి వార్డుకు రెండు చొప్పున ఏర్పాటు, మొత్తం 300 దవాఖానాలను ఏర్పాటు చేయడమే లక్షం
నగరంలో బస్తీదవాఖానాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
పలు ప్రాంతాల్లో దవాఖానాలను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ,...
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, భూములను ఆక్రమించిన వారిని ఉపేక్షించేదిలేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ భూముల రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై...
గోల్కొండ కోట-కుతుబ్షాహీ టూంబ్స్ సొరంగ మార్గాన్ని తెరిపించాలి..
మనతెలంగాణ/హైదరాబాద్: కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ కోట నుంచి కుతుబ్షాహీ టూంబ్స్(తమ వంశీకుల సమాధులున్న ప్రాంతం) వద్ద రాజులు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గాన్ని తిరిగి తెరిపించాలని ఎంపి అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. గురువారం...
‘నీరా’జనం
గౌడ్ల ఆస్థిత్వానికి ప్రతీకగా నీరాకేఫ్
పాపులర్ డ్రింక్గా నీరా.. భవిష్యత్లో ఎన్నో లాభాలు
ప్రతి వృత్తిలో అందరూ సంతోషంగా ఉండాలన్నదే కెసిఆర్ ఆలోచన
నెక్లెస్రోడ్డులో నీరాకేఫ్కు శంకుస్థాపన చేసిన పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్
సిఎం తరువాత...
గౌడ వృత్తి అస్థిత్వానికి నీరా స్టాల్ ప్రతీక: కెటిఆర్
హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధితో పాటు ఇప్పటికే నైపుణ్యమున్న కులవృత్తిదారులను పోత్సహించాలని సిఎం కెసిఆర్ చెప్పారని మంత్రి కెటిఆర్ తెలిపారు. నెక్లెస్రోడ్లో నీరా కేఫ్ను మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక హంగులతో 10 స్టాల్స్...
మంత్రి ఆదేశంతో అక్రమ కట్టడం కూల్చివేత..
హైదరాబాద్: నగరంలోని అక్రమ కట్టడాలను ఒక్కొక్కటిగా జిహెచ్ఎంసి అధికారులు కూల్చేస్తున్నారు. తాజాగా, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించిన 24 గంటల్లోనే బేగంబజార్లోని ఉస్మాన్గంజ్ నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని అధికారులు ఆదివారం కూల్చివేశారు....