Home Search
ఆర్మీ - search results
If you're not happy with the results, please do another search
దక్షిణ కొరియాపై యుద్ధానికి ఉత్తర కొరియా సన్నాహాలు
సియోల్: దక్షిణ కొరియాతో యుద్ధానికి ఉత్తర కొరియా మళ్లీ కాలు దువ్వుతోంది. అంతర్ కొరియా శాంతి ఒప్పందాల కింద రెండు దేశాల సరిహద్దుల వద్ద ఏర్పడిన నిస్సైనిక(సైనికులను విరమించుకున్న) ప్రాంతాలలోకి మళ్లీ చొరబడతామని...
భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి మృతి
హైదరాబాద్ః లద్దాఖ్లోని గాల్వాన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి భారత్-చైనా జవాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు...
పాక్ రేంజర్ల కాల్పుల్లో జవాను మృతి
కాశ్మీర్: సరిహద్దుల్లో పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాల కాల్పులు జరిపాయి. పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ...
జమ్ముకశ్మీర్లో ఐఇడి బాంబు నిర్వీర్యం
జమ్ముకశ్మీర్: బందిపొరా-శ్రీనగర్ రహదారిలో శనివారం పెను ప్రమాదం తప్పింది. అనుమానాస్పద ఐఇడి బాంబును ఆర్మీ భద్రతా బలగాల సిబ్బంది గుర్తించి నిర్వీర్యం చేసింది. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. బండిపూర్లోని ఎరిన్...
అమెరికా చైనాల ఆధిపత్య పోరు
అమెరికా చైనాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏ చిన్న కారణమైనా విద్వేషాలకు దారి తీస్తోంది. కరోనా నుంచి హాం కాంగ్ వరకు ఎన్నో అంశాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ట్రంప్ చేసిన...
మరో నలుగురు ఉగ్రవాదులు హతం..
శ్రీనగర్ః జముకాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజామున జరిపిన ఎన్కౌంటర్లో మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. దీంతో 24 గంటల్లో తొమ్మిది మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి....
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భారత జవాన్లు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఆదివారం దక్షిణ కశ్మీర్లోని సోఫియాన్ జిల్లాలోని రిబాన్ గ్రామంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ కు...
నేడు భారత్-చైనా అధికారుల చర్చలు
న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైన్యాల మధ్య గత నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా శనివారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య తొలి విడత చర్చలు ప్రారంభం కానున్నాయి....
కుల్గాంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్పోరాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్పోరా దగ్గర భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులు...
కొత్తగా 158 కరోనా కేసులు
ఒక్క రోజే 158 పాజిటివ్లు..నలుగురు మృతి
గురువారం సాయంత్రం 5 గంటల వరకు 66 మంది లోకల్ వ్యక్తులకు వైరస్
2256కు చేరిన మొత్తం బాధితులు
ఇద్దరు వలసకూలీలు, 49 మంది సౌదీలకు కోవిడ్...
జమ్మూకాశ్మీర్లో తప్పిన భారీ ప్రమాదం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో సైన్యానికి భారీ ప్రమాదం తప్పింది. పుల్వామా తరహాలో మరో దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను పోలీసులు చేధించారు. ఓ వాహనంలో ఉంచిన ఐఈడీ పేలుడు పదార్ధలు సకాలంలో గుర్తించడంతో...
లడక్ లడాయికి రెడీ?
యుద్ధ తంత్ర దళాలతో భారత్ సిద్ధం
డొక్లామ్ టీంతో ప్రధాని సమాలోచనలు
అపసవ్యం వద్దని చైనాకు హెచ్చరిక
న్యూఢిల్లీ / లడక్ : చైనా సరిహద్దులలో వాస్తవాధీన రేఖ (ఎల్ఎసి) వెంబడి భారతదేశం...
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు ఓ ఉగ్రవాది హతమార్చారు. కుల్గామ్ జిల్లాలోని దమ్హాల్ హంజిపొరా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య...
తక్కువ ధరకు ట్రాక్టర్ అంటూ మోసం
మోసం
నిలువెళ్లా ముంచిన సైబర్ కేటుగాళ్లు
గాలిదేవుడికి కుచ్చుటోపి పెట్టిన నిందితులు
మనతెలంగాణ, హైదరాబాద్ : తక్కువ ధరకు వ్యవసాయ ట్రాక్టర్ విక్రయిస్తామని ఓఎల్ఎక్స్లో ప్రకటన చూసి సంప్రదించిన వ్యక్తిని సైబర్ నేరస్థులు నిలువెళ్లాముంచారు. నగరంలోని బషీర్బాగ్కు...
ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టబెట్టాయి. శ్రీనగర్లోని నవకాడల్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సిఆర్పిఎఫ్...
ఎన్ కౌంటర్ లో జవాను మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో జవాన్ మృతిచెందాడు. ఆదివారం ఉదయం జమ్మూ కశ్మీర్ లోని దొడ జిల్లాలో భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది....
లోన్ పేరుతో మోసం
లోన్ పేరుతో మోసం..
రూ.4.31లక్షలు పోగొట్టుకున్న ఆర్మీ జవాన్
సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
మనతెలంగాణ, హైదరాబాద్ : లోన్ ఇస్తామని చెప్పి ఆర్మీ జవాన్ నుంచి సైబర్ దొంగలు డబ్బులు కొట్టేశారు. కొంత కాలం క్రితం...
హిజ్బుల్కు చావుదెబ్బ
టాప్ కమాండర్ నైకూ హతం
ఉగ్రవాదంపై పోరులో సైన్యం భారీ విజయం
ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉగ్రవాదం వైపు...
కశ్మీర్ లోయలో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
శ్రీనగర్: ఉగ్రవాదంపై పోరులో మన భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని...
24 గంటల్లో 4 వేల కేసులు
దేశంలో కరోనా ఉగ్రరూపం...195 మంది మృతి
ప.బెంగాల్లో ఒక్క రోజే 98 మరణాలు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఆగని వైరస్ ఉధృతి, ఐటిబిపిలో 45 మందికి, ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి పాజిటివ్, 27.41% రికవరీ...
ప్రాణదాతలకు గ‘ఘన’ గౌరవం
కురిసింది పూల వర్షం, కరోనా యోధ హర్షం
కరోనా సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి త్రివిధ దళాల సెల్యూట్, దవాఖానాలపై పూలవాన
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిపై చరిత్రాత్మక ఘట్టం
వైద్య సిబ్బందిని సన్మానించిన...