Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
బాలికా సంరక్షణతో బంగారు భవిత
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే ఆర్యోక్తి ప్రకారం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన సంస్కృతి తెలియజేస్తోంది. భారతీయ సమాజంలోని సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీకి...
కరోనాతో తెలుగు నిర్మాత మృతి
హైదరాబాద్: కరోనా వైరస్ తెలంగాణలో కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్తో టాలీవుడ్ నిర్మాత పోకూరి రామారావు మృతి చెందారు. ఈతరం ఫిలింస్ బ్యానర్ నిర్మాత పోకూరి బాబూరావు సోదరుడే పోకూరి రామారావు....
దేశంలో ఒక్కరోజే 23వేల కేసులు.. 442మంది మృతి
న్యూఢిల్లీః భారత్లో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశంలో ప్రతిరోజూ ఏకంగా 20వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,771 కేసులు నమోదయ్యాయని,...
సంపాదకీయం: మోడీ చరిత్రాత్మక అడుగు
లడఖ్లోని లేహ్ వద్ద చైనాతో గల ఉద్రిక్త సరిహద్దులను ఆకస్మికంగా సందర్శించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ నూతన చరిత్రను సృష్టించారు. సంక్షుభిత సరిహద్దులను సాహసోపేతంగా కాపాడుతున్న మన సైనికులకు ప్రధాని సందర్శన...
చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి
చైనాకు మనకన్నా ఎంతో పెద్ద సైన్యం, అత్యాధునిక సాంకేతిక ఆయుధాలు ఉన్నప్పటికీ వారికి యుద్ధాలలో పాల్గొన్న అనుభవం పెద్దగా లేదు. మన సేనల వలే నిరంతరం వివిధ ఘర్షణలతో తలమునకలై ఉన్నటువంటి అనుభవం...
2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వివాదం.. విచారణను ఆపేసిన లంక ప్రభుత్వం
కొలంబో: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్పై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జరుపుతున్న విచారణను శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాఫ్తు విభాగం మధ్యలోనే నిలిపి...
భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు: ప్రధాని మోడీ
న్యూఢిల్లీః దేశభద్రతంతా భారత జవాన్ల చేతిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం లఢఖ్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఇంత కఠిన పరిస్థితుల్లోను దేశం కోసం...
ఆగస్టు 15 నాటికి వ్యాక్సీన్ విడుదల చేస్తాం: ఐసిఎంఆర్
న్యూఢిల్లీః భారత్లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో దేశంలో ప్రతిరోజూ 20వేల వరకు కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా...
దేశాల వారీగా కరోనా వివరాలు….
హైదరాబాద్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలమవుతోంది. ప్రపంచంలో కరోనా వైరస్ 1.08 కోట్లకు చేరుకోగా 5.19 లక్షల మంది మృత్యువాతపడ్డారు. అమెరికా (27.8 లక్షలు), బ్రెజిల్(14.53 లక్షలు), రష్యా(6.61 లక్షలు), ఇండియా(6.06...
ఐసిసి చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ గుడ్బై..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఐసిసి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శశాంక్ స్థానంలో ఐసిసి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్...
సంపాదకీయం: చైనీస్ యాప్స్ నిషేధం
దేశంలోని 20 ఏళ్ల లోపు, ఆ పైబడిన యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న టిక్టాక్ మున్నగు 59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇలా చేయడంలో దాని ఉద్దేశం, లక్షం గురించి వివరించి...
దేశంలో కొత్తగా 18,563 కేసులు.. 507మంది మృతి
న్యూఢిల్లీః భారత్లో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 18,563 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 507 మంది బాధితులు మరణించారని...
వరల్డ్ కప్ ఫైనల్పై క్రిమినల్ విచారణ
కొలంబో: భారత్తో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్పై క్రిమినల్ విచారణ జరపాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లంక ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. భారత్తో జరిగిన వరల్డ్కప్ ఫైనల్లో...
దేశంలో 24 గంటల్లో 18,522 కేసులు.. 418మంది మృతి
న్యూఢిల్లీ: భారత్లో మహమ్మారి కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతుండడం తీవ్ర భయాందోన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య...
కరోనా మరణాల తగ్గింపుపై దృష్టి పెట్టండి
మోదీ ప్రభుత్వానికి పిహెచ్ఎఫ్ఐ సూచన
న్యూఢిల్లీ : కరోనా నుంచి తగినంతమంది కోలుకుంటున్నారని పదేపదే ప్రకటిస్తూ ఆశలు కలిగించడమే కాకుండా మరణాల సంఖ్యను నియంత్రించడానికి మోడీ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని పబ్లిక్హెల్తు ఫౌండేషన్ ఆఫ్...
భారతీయుల ప్రత్యేక విమానానికి చైనా నిరాకరణ
బీజింగ్ : న్యూఢిల్లీ నుంచి భారతీయులతో చైనా లోని గుయాంగ్జోయు నగరానికి వచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానానికి చైనా సోమవారం అనుమతించలేదు. ఈ విమానంలో దౌత్యవేత్తల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ...
దేశాల వారీగా కరోనా వివరాలు…. వరల్డ్@1.02 కోట్లు
ప్రపంచంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియా, బ్రిటన్ దేశాలను కరోనా గడగడ లాడిస్తోంది....
కరోనాతో క్రికెటర్ మృతి
ఢిల్లీ: కరోనా వైరస్తో ఢిల్లీ జట్టు మాజీ క్రికెటర్ సంజయ్ దోబల్ చనిపోయాడు. ఇంతకు ముందు సంజయ్కు దీర్ఘకాలిక వ్యాధులు ఉండడంతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నప్పుడు అతడికి కరోనా వైరస్ సోకింది. సంజయ్ను...
ఘర్షణకు ముందే సరిహద్దుకు చైనా మార్షల్ ఆర్ట్స్ యోధులు..!
బీజింగ్ః ఈ నెల 15న లడఖ్ ప్రాంతంలో ఘర్షణకు కొన్ని రోజుల ముందే సరిహద్దులకు పర్వాతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ యోధులతో కూడిన బృందాలను చైనా పంపినట్టు తెలుస్తోంది. టిబెట్ రాజధాని లాసా వద్ద...
నదిలో పడి ఇద్దరు సైనికులు మృతి
ఢిల్లీ: ఇద్దరు భారత సైనికులు నదిలో పడి చనిపోయిన సంఘటన లడఖ్లో జరిగింది. శ్యోక్ నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా నాయక్ సచిన్ మోర్, లాన్స్ నాయక్ సలీం ఖాన్ వంతెన...