Monday, April 29, 2024
Home Search

మహబూబ్‌నగర్ జిల్లా - search results

If you're not happy with the results, please do another search

ఆపరేషన్ మర్కజ్

  1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...
Delhi Prayers

హాట్ టాఫిక్‌గా మారిన ‘నిజాముద్దీన్ మర్కజ్’

మత ప్రార్థనల్లో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది ఇప్పటికే ఆరుగురు మృత్యువాత ఢిల్లీకి వెళ్లిన వచ్చిన వారి వివరాల సేకరణ పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిజాముద్దీన్ మర్కజ్...

క్వారంటైన్ కేంద్రాలు రెడీ

  టార్గెట్ 12 వేలు...పూర్తయినవి 11వేల 900 పకడ్భందీగా బెడ్లు ఏర్పాట్లు అత్యధికంగా నిజామాబాద్‌లో 2944, అతి తక్కువగా సిద్దిపేట్ లో 70 బెడ్స్ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు మన తెలంగాణ/హైదరాబాద్ :...
KTR

టిఎస్ బిపాస్‌పై విస్తృత ప్రచారం చేయాలి

  మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ల మంజూరుకు ఆధునిక సాంకేతిక పద్దతి... తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టిఎస్...
DGP Mahender reddy

గ్రామాల్లో గుంపుల నిషేధం

  కరోనా కట్టడికి పోలీసులు సన్నద్ధం మినిస్టీరియల్ స్టాఫ్‌కు వర్క్ ఫ్రం హోం అన్ని జిల్లాల ఎస్‌పిలతో డిజిపి సమావేశం గ్రామీణ ప్రాంతాలలో కరోనా వైరస్ అవగాహనకు శ్రీకారం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై పోలీస్ శాఖ ముందస్తు...

పట్టణాలు.. ఇక మోడల్ టౌన్‌లు

  ఆధునిక ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ వాష్‌రూంలు, పబ్లిక్ టాయిలెట్లు పిపిపి పద్దతిలో నిర్మాణం... ప్రతి 100 మందికి ఒకటి బస్, రైల్వే స్టేషన్‌లు, మార్కెట్లు, పర్యాటక ప్రాంతాలు ప్రణాళికలు రూపొందించాలంటూ కమిషనర్లకు ఆదేశాలు వచ్చే మూడు నెలల్లో కార్యక్రమాలు...

రయ్.. రయ్..

  రోడ్లు, భవనాలకు రూ. 3493.67 కోట్లు గత ఏడాది రూ. 1411.94 కోట్లు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల, రవాణాభివృద్ధికి 2020_21 వార్షిక బడ్జెట్‌లో రూ. 3493.67 కోట్లుగా కేటాయింపులు జరిపారు. గత ఏడాది...
Woman killed in road accident At Film Nagar

వంతెన పైనుంచి పడిన లారీ: ఇద్దరు మృతి

    రాజాపూర్: మహబూబ్‌నగర్‌  జిల్లాలోని రాజాపూర్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాపూర్‌లో ఓ లారీ అదుపుతప్పి వంతెన పైనుంచి పడిపోవడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ సహా...

సీల్డ్ కవర్లలో డిసిసిబి అభ్యర్థులు

  భిన్న సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం పరిశీలకులతో మంత్రి కెటిఆర్ భేటీ, సీల్డ్ కవర్లు అందజేత మనతెలంగాణ/హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్(డిసిసిబి), డిసిసిబి వైస్ ఛైర్మన్, జిల్లా సహకార మార్కెటింగ్ సోసైటీ ఛైర్మన్...
NASA Selects Hyderabad to make ventilators manufacture

నేటి నుంచే పురస్కారం

  మార్చి 4 వరకు కొనసాగే పట్టణ ప్రగతికి శ్రీకారం మహబూబ్‌నగర్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కెటిఆర్ అన్ని గృహ సముదాయాల్లో విధిగా ఇంకుడు గుంతలు పౌరసేవలు మరింత మెరుగుపడేలా కృషి మంత్రులు, స్థానిక ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పట్టణ పారిశుద్ధ్యానికి,...
Maha Shivaratri Celebrations in Telangana

నేడే శివరాత్రి

  వైభవంగా వేములవాడ ముస్తాబు భక్తులకు ఇబ్బందులు కలగకుండా సకల ఏర్పాట్లు హెలికాప్టర్ సదుపాయం మన తెలంగాణ/హైదరాబాద్: నేడే జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెలంగాణలో అతి...

బీహార్ బాటలో భూ రీసర్వే

  ప్రతి అంగుళం భూమికి లెక్కతేల్చే యోచన, కొత్త రెవెన్యూ చట్టంలో వివాదరహిత భూముల వివరాలు చేర్చే అవకాశం హైదరాబాద్ : బీహర్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలో మళ్లీ భూ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా...

147 ప్యాక్స్‌లు ఏకగ్రీవం

  మరో 3224 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం n అంతటా టిఆర్‌ఎస్ బలపర్చినవారే హైదరాబాద్ : రాష్ట్రంలో 147 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో అన్ని డైరెక్టర్ పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....

టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు

  నెలకు పది లక్షలకు పైగా లావాదేవీలు, మరిన్ని సేవలకు రూపకల్పన త్వరలో అన్నిరకాల బిల్లులు చెల్లించే సౌకర్యం హైదరాబాద్ : ప్రజలకు డిజిటల్ లావాదేవీలు జరిపేందుకు అమల్లోకి తీసుకొచ్చిన టి-వ్యాలెట్‌తో పారదర్శకంగా సేవలు అందుతున్నాయని ప్రభుత్వం...

విశ్వశాంతిని ఆకాంక్షించడమే భారతీయ సంస్కృతి

  హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం ధ్యాన కేంద్రం నుంచి రామ్‌నాథ్‌కోవింద్ రామచంద్రమిషన్ 75వ వసంతోత్సవంలో వేలాది మంది అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరు కోవడం మన...

భారీగా ఐఎఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

  జిల్లా కలెక్టర్లు సహా అన్ని స్థాయిల్లోని 65 మందికి స్థాన చలనం సిసిఎల్‌ఎ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ షైనీ ఆర్థిక శాఖ కార్యదర్శిగా శ్రీదేవి బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి బి. వెంకటేశం వ్యవసాయ కార్యదర్శి, కమిషనర్‌గా జనార్థన్ రెడ్డి విద్యా...

విషాదం.. తల్లీ, కొడుకు ఆత్మహత్య..

  మహబూబ్‌నగర్‌: తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఆ తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్...

త్వరలో దుమ్ముగూడెం శంకుస్థాపన

  కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు? కేంద్రం నుంచి అందని సాయం సొంత నిధులతోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం హైదరాబాద్: దుమ్ముగూడెం బహుళార్థక సాధకప్రాజెక్టు నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శంఖు స్థాపన చేయనున్నారు....
CM KCR Meeting With TRS Leaders Ends

ప్రచారంలో ‘కారు’ పరుగులు

 ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్న మంత్రులు ఇన్‌ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలని అధిష్ఠానం ఆదేశాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న టిఆర్‌ఎస్ హైకమాండ్ హైదరాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికలప్రచార జోరు పతాకస్థాయికి చేరుకుంది. వార్డుల వారిగా గులాబి సేనల ప్రచారంతో హోరెత్తుతోంది. నియోజకవర్గాల...
kite-flying

పసివాడి ప్రాణం తీసిన పతంగ్

మహబూబ్‌నగర్:  జిల్లాలోని జడ్చర్ల మండలంలో పండుగపూట విషాదం నెలకొంది. గాలిపటం కోసం పసివాడి ప్రాణం బలైపోయింది. తండ్రి కళ్లముందే ఈ ఘటన జరగడం స్థానికంగా అందరినీ కలిచివేసింది. ఈ విషాద సంఘటన గౌరీశంకర్...

Latest News

నిప్పుల గుండం