Home Search
కరోనా పాజిటివ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
దేశంలో 46లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసులు 46 లక్షలు దాటాయి. భారత్ లో ఒకేరోజు అత్యధికంగా 97వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు....
ఎపిలో మరో 9,999 మందికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 9,999 పాజిటివ్ కేసులు, 77మరణాలు నమోదయయ్యాయని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
లక్ష 50 వేలు దాటిన కరోనా
కొత్తగా 2534 కేసులు, 11 మంది మృతి
1,50,176 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య లక్ష 50 వేలు దాటింది. మార్చి 2 నుంచి...
భారత్ లో మరో 95,735 మందికి కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 11,29,756 శాంపిళ్లను పరీక్షించగా 95,735 కొత్త కోవిడ్-19 కేసులు, 1,172 మరణాలు...
భారత్ లో కొత్తగా 89,706 కేసులు
ఢిల్లీ: భారత్ లో కరోనా కలవర పెడుతోంది. రోజు రోజుకు భారత్ లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 89,706 పాజిటివ్ కేసులు నమోదుకాగా...
24 గంటల్లో 2479 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. మంగళవారం ఒక్క రోజే 2479 పాజిటివ్ కేసులు నమోదుకాగా 10 మంది మృత్యువాతపడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య...
కరోనా నిబంధనలు గాలికి వదిలేసిన జనం
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలను బలిగొట్టున్న ప్రభుత్వ నిబంధనలు ప్రజలు గాలికొద్దిలేస్తున్నారు. ప్రతి వ్యక్తి వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించి ముఖానికి మాస్కులు, చేతులకు శానిటైజర్ వినియోగించాలని అధికారులు...
24 గంటల్లో కరోనాతో 1133 మంది మృతి
ఢిలీ: భారత్లో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో కరోనాతో 1133 మంది మరణించారు. సోమవారం ఒక్క రోజే 72809 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ...
మరో 1802 కేసులు
జిహెచ్ఎంసిలో 245, జిల్లాల్లో 1557 కేసులు
వైరస్ దాడిలో మరో 9 మంది మృతి
1,42,771కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
హెల్త్ డైరెక్టర్ను పరామర్శించిన మంత్రి ఈటల
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 1802...
ఎపిలో కరోనా బీభత్సం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24గంటల వ్యవధిలో 72,573 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10,794 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 70మంది మృతి...
తెలంగాణలో మరో 2511 కొత్త కేసులు
జిహెచ్ఎంసిలో 305,జిల్లాల్లో 2206 కేసులు
వైరస్ దాడిలో మరో 11 మంది మృతి
1,38,395కు పెరిగిన కరోనా బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 2511 కేసులు నమోదయ్యాయి. వీరిలో...
భారత్ లో 40 లక్షలు దాటిన కరోనా కేసులు….
హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ కలవరపెడుతోంది. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే 86,432 కేసులు నమోదు కాగా 1089 మంది చనిపోయారు....
16 లక్షలు దాటిన కరోనా టెస్టులు
కొత్తగా 2478 మందికి పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 267, జిల్లాల్లో 2211 మందికి వైరస్ నిర్ధారణ
కోవిడ్ దాడిలో మరో 10 మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా టెస్టులు 16 లక్షలు దాటాయి. గురువారం చేసిన...
నగరంలో విస్తృతంగా కరోనా పరీక్షలు
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఆరునెలలుగా ప్రభుత్వ అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన వైరస్ రోజు రోజుకు విస్తరిస్తూ అమాయకులను బలిగొట్టుంది. దీంతో వైద్యశాఖ...
కరోనా వైరస్ తో 1096 మంది మృతి
హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు భారత్లో పాజిటివ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 83341 కేసులు నమోదు కాగా 1096 మంది మరణించారు. మృతుల...
ఎపిలో మరో 10,199 మందికి కరోనా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 62,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 10,199 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ...
దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే 84వేల కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో దేశంలో భారీగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 83,883 కరోనా పాజిటివ్ కేసులు...
లక్షా 30 వేలు దాటిన కేసులు..
కొత్తగా 2892 మందికి పాజిటివ్లు
జిహెచ్ఎంసిలో 477, జిల్లాల్లో 2415 మందికి వైరస్ నిర్ధారణ
కోవిడ్ దాడిలో మరో 10 మంది మృతి
1,30,589కు పెరిగిన బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం వ్యాప్తంగా కరోనా కేసులు...
గోవా సిఎంకు కరోనా
పనాజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ''నాకు కోవిడ్-19 పాజిటివ్ తెలింది. కరోనా లక్షణాలు లేవు కానీ... హోం...
ఇండియాలో 78 వేల మందికి పాజిటివ్… 1045 మంది మృతి
ఢిల్లీ: భారత్లో మంగళవారం ఒక్కరోజే 78,357 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 78 వేల కేసులు నమోదు కావడం భారత్లో ఇది నాలుగో సారి. ఇండియాలో కరోనా బాధితుల...