Home Search
కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫీస్లో 13 మందికి కరోనా..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయంలో 13 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ పరీక్షలో తేలినట్టు బైజాల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. నీతి అయోగ్ అధికారికి కరోనా పాజిటివ్...
ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం
గ్రామాలకు కరోనా పాకకుండా చేయాలి, దేశం ముందున్న పెద్ద సవాల్ ఇదే
లాక్డౌన్తో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది,
దానికి తగట్టుగా ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది
లాక్డౌన్ పొడిగింపును వ్యతిరేకించిన 12 రాష్ట్రాలు!
ఎవరైనా...
హతుడు ఐబి ఉద్యోగి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం
ఢిల్లీ క్యాబినెట్ అంగీకారం
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత శర్మ కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం మంజూరుకు ఢిల్లీ క్యాబినెట్ సోమవారం ఆమోదించింది....
భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు
ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (54) కన్నుమూశారు. అరుదైన క్యాన్సర్తో బాధపడుతు న్న ఆయన ముంబయ్లోని కోకిలా బెన్...
ఢిల్లీలో ప్లాస్మా థెరపీ సక్సెస్
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్లాస్మా థెరపీ ప్రక్రియతో కరోనాపై విజయం సాధించారు. కరోనాతో విషమ పరిస్థితిలో ఉన్న నలుగురు రోగులు ప్లాస్మా థెరపీతో దాదాపుగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి...
రెండూ ముఖ్యమే
పిఎం నోట కొత్త నినాదం
జాన్ భీ ఔర్ జహాన్ భీ
(ప్రాణం ఉండాలి.. ఆర్థికమూ ఉండాలి)
లాక్డౌన్ పొడిగింపునకే మెజారిటీ సిఎంల మొగ్గు
రాబోయే 3-4 వారాలు అత్యంత కీలకం
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
సిఎంలకు 24X7 అందుబాటులో ఉంటా
13...
కొవిడ్ 19 కాదు ఆకలి 20
Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...
రేపటి నుంచి దేశీయ విమానాలు బంద్
న్యూఢిల్లీ : కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా బుధవారం నుంచి దేశంలో వివిధ ప్రాంతాల మధ్య నడిచే విమానాలను రద్దు చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ...
ఏ పార్టీ వారైనా వదలకండి
ప్రధానితో ఢిల్లీ సిఎం భేటీ
ఘర్షణలపై నివేదన ఆవేదన
ఈశాన్య ఢిల్లీ హింసపైనే తొలి భేటీ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఘర్షణలతో తల్లడిల్లిన...
ఢిల్లీ షహీన్బాగ్లో 144 సెక్షన్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్బాగ్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిరసనకారులను ఖాళీ చేయించాలని హిందూ సేన పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో వందల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి...
జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!
ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
నితీష్ వైఖరితో బిజెపి కలవరం!
పాట్నా: బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
మహానగరంలో జనగాయాలెన్నో..
తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’
న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...
ఢిల్లీ మృతులు 27
అల్లర్ల ప్రాంతంలో అజిత్ దోవల్ పర్యటన
సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
కోలుకుంటున్న ఈశాన్య ఢిల్లీ
ఇతర చోట్ల దహనకాండ బాధితులను ఆదుకోండి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన వారిపై కేసులు పెట్టండి : ఢిల్లీ...
అమిత్ షా రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...
వెంటనే సైన్యాన్ని రప్పించండి
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని రెండు ప్రాంతాలలో తాజాగా మరోసారి హింసాకాండ చెలరేగిన దరిమిలా ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పడానికి వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కేంద్ర హోం మంత్రి...
ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా
న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
Cartoon 24-02-2020
అంటే కేజ్రీవాల్ కి కూడా గుజరాత్ వాల్ అన్నమాట
...
‘సామాన్యుడి’ ప్రమాణ స్వీకార వేదిక
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార వేదికపై ఆటోడ్రైవర్, బస్ మార్షల్, రైతులు సహా ఢిల్లీ అభివృద్ధికి తోడ్పడిన 50మంది
నేడు ఉదయం 10 గంటలకు రాంలీలా మైదానంలో ప్రమాణం
కాబోయే మంత్రులకు కేజ్రీ విందు
న్యూఢిల్లీ: గత...
మోడీ కాదు.. అమిత్ షా వైఫల్యం ఈ ఓటమి
ముంబయి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడి లేదా బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా బాధ్యులు కారని, కేవలం కేంద్ర హోం మంత్రి అమిత్...