Home Search
కరోనా పాజిటివ్ కేసులు - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. గడిచిన 24గంటల్లో 2,474 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసులు 1,01,865కి చేరుకున్నాయి....
29 లక్షలు దాటిన కరోనా కేసులు
29 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 68,898 కొత్త కేసులు,983 మరణాలు
54,849కు చేరిన మరణాలు
ఒక్క రోజే రికార్డు స్థాయిలో 62 వేల మంది డిశ్చార్జి
21.5 లక్షలు దాటిన రికవరీలు
74.30 శాతానికి పెరిగిన...
తెలంగాణలో కొత్తగా 1967 పాజిటివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు చేరువవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1967 కేసులు 8మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి...
దేశంలో 28 లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 69,652 కొత్త కోవిడ్-19 కేసులు, 977 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
తెలంగాణలో కొత్తగా 1,724 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 23,841మందికి పరీక్షలు నిర్వహించగా 1724 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
దేశంలో మరో 64,531 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 64,531 కొత్త కోవిడ్-19 కేసులు, 1,092 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 1,763 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు...
27లక్షలు దాటిన కరోనా కేసులు
దాదాపు 20 లక్షల మంది రికవరీ
24 గంటల్లో 55,079 కొత్త కేసులు, 876 మరణాలు
51 వేలు దాటిన మరణాలు
మహారాష్ట్రలో 20 వేలు దాటిన మరణాలు
ఒక్క రోజే 57,937 మంది డిశ్చార్జి, 9 లక్షల...
యుపి ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా
లక్నో: ఉత్తర ప్రదేశ్ మరో మంత్రికి కరోనా వైరస్ సోకింది. యుపి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అతుల్ గార్గ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీట్టర్...
దేశంలో మరో 55,079 మందికి సోకిన కరోనా
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా మహమ్మారి విస్తరణ వేగంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 8,99,864 నమూనాలను పరీక్షించగా 55,079 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, 876 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 1,682 కొత్త కోవిడ్-19 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్...
సిటీలో కరోనా కేసులు 147
రెండు నెలల తర్వాత వెయ్యిలోపు కేసులు
కొత్తగా 894 పాజిటివ్లు, 10 మంది మృతి
జిహెచ్ఎంసిలో 147, జిల్లాల్లో 747 మందికి వైరస్
703కి చేరిన కరోనా మరణాలు, 92,255కి పెరిగిన బాధితుల సంఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్:...
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు
దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్లు
న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ...
దేశంలో 26లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దేశంలో గత 24గంటల్లో 57,982 కొత్త కోవిడ్-19 కేసులు,941 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ...
తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువ అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 8,794 మందికి పరీక్షలు నిర్వహించగా 894 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ...
దేశంలో 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
గడచిన 24 గంటల్లో 944 మంది మృతి
63,490 కొత్త పాజిటివ్ కేసులు
26 లక్షలకు చేరువలో మొత్తం కేసులు
72 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు కలవర పెడుతోంది....
ఇండియాలో కొత్తగా 63,489 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత 24గంటల్లో 63,489 కొత్త కోవిడ్-19 కేసులు, 944 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం...
తెలంగాణలో 91వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. పాజిటివ్ కేసులు అధికమవుతున్నాయి. గడిచిన24 గంటల్లో 1,102 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల...
దేశంలో 25లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో 65,002 కొత్త కోవిడ్-19 కేసులు, 996 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో...
ఎపిలో గడిచిన 24గంటల్లో 8,943 మందికి కరోనా
అమరావతి: ఎపిలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 53,026 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,943 కొత్త కరోనా కేసులు, 97మరణాలు సంభవించినట్టు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది....