Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సన్నిహితులే టార్గెట్గా ఐటీదాడులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు గతంలో వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన శ్రీనివాస్తో...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
అవకాశాలు ఉంటే అద్దె గర్భాలు.. లేకుంటే శిశు విక్రయాలు
సంతాన సాఫల్యానికి కమీషన్పై అంతా సిద్ధం చేస్తారు.. నగరంలో వెలుగు చేసిన కొత్తరకం దందా
మనతెలంగాణ/అల్వాల్ : శిశు విక్రయం కేసును చేధించిన పోలీసులు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి వివరాలను...
ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు….
హైదరాబాద్: విజయవాడ ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు రావడంతో రైలును కాసేపు ఆపేశారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని...
పోదాం పదే జాతర..
మేడారంలో అసలు ఘట్టం ప్రారంభం నేడే
4 రాష్ట్రాల నుంచి మేడారం వెళ్తున్న భక్తకోటి పాద స్పర్శతో
పులకిస్తున్న బాటలు
కన్నెపల్లి నుంచి నేడు
గద్దెకు రానున్న సారలమ్మ
వేయి కళ్లతో వేచిచూస్తున్న జనం
వరంగల్ : మేడారం మహాజాతరను...
33.29 కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....
డైరెక్షన్ కూడా చేయాలని దేవుడు తలిస్తే నాగశౌర్య చేస్తాడేమో
నాగశౌర్య, మెహ్రీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. తాజాగా ఈ చిత్రం విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత ఉషా మూల్పూరి...
విశాఖే ఉత్తమం
హైదరాబాద్ ః ఎపి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ బెస్ట్ ఆష్షన్ అని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఎక్స్పర్ట్ కమిటి కన్వీనర్ జిఎన్ రావు తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఎగ్జిక్యూటివ్...
అల్లు వారింట్లో విషాదం
అమరావతి: అల్లు వారి కుటుంబంలో విషాదం నెలకొంది. టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ మేనమామ గురువారం ఉదయం కన్నుమూశాడు. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవి సోదరుడు ముత్తం శెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండె...
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో జనసేనాని భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో వరుసగా కేంద్రమంత్రులు, బిజెపి నేతలతో భేటీలు జరుపుతున్న వేళ పార్టీ విలీనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బుధవారం ఢిల్లీలో పవన్ నిర్వహించిన రెండు...
ఎపికి కృష్ణ బోర్డు ?
సమయం కోరిన తెలంగాణ అధికారులు
హైదరాబాద్ : ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ భేటీ మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న...
విఠల్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారు
హైదరాబాద్ : డాక్టర్ ఎపి విఠల్ తన వ్యాసాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారని, అటువంటి మహనీయులు మనల్ని విడిచి పోవడం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని రాష్ట్ర విద్యుత్...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
ఎపి అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. టిడిపి, జెఎసి నేతలు గృహ నిర్భందం
అమరావతి: ఎపిలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు టిడిపి, జెఎసి నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్భందం చేస్తున్నారు. ముందుజాగ్రత్తగా ఆదివారం రాత్రి...
కాసేపట్లో ఎపి బిజెపి నేతలతో పవన్ భేటీ
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. బిజెపి, జనసేన పార్టీల సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ...
కోటి పది లక్షల ఫాస్టాగ్ల విక్రయం
నేటి నుంచి తప్పనిసరి
జరిమానా తప్పదు
హైదరాబాద్ : జాతీయ రహదారులపై వెళ్లే వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఎఐ) శుభవార్త చెప్పింది. టోల్ప్లాజాల దగ్గర ఫాస్ట్ ట్యాగ్లు సరిగ్గా పనిచేయకపోతే వాహన...
పండుగ వేళ ఫాస్టాగ్ ఇక్కట్లు!
మొరాయించిన స్కానర్లు.. టోల్ప్లాజాల వద్ద విపరీత రద్దీ
ఇటు పంతంగి టోల్గేట్.. అటు కీసర టోల్ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
ఫాస్టాగ్ ఉన్న ప్రయోజనమేమిటి? వాహన చోదకుల పెదవి విరుపు
హైదరాబాద్ : సంక్రాంతి...
సంక్రాంతి స్పెషల్
నర్సాపూర్-సికింద్రాబాద్, లింగంపల్లి-కాకినాడ టౌన్ల మధ్య
హైదరాబాద్: సంక్రాంతి పండుగ ప్రయాణికుల రద్దీ నివారణకు దక్షిణ మధ్య రైల్వే నర్సాపూర్-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈనెల 16,17ల మధ్య నడుస్తాయని శనివారం విడుదల...
ప్రయాణికులకు రైల్వే సంక్రాంతి కానుక
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే ప్రయాణికులకు రైల్వే యాజమాన్యం కానుక ప్రకటించింది. సూదూర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా నాలుగు డబుల్ డెక్కర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత...
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం, విజయనగరం, విజవాడ మార్గాలల్లో
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రయాణికుల రద్దీ మార్గాలల్లో ఈ నెల 12వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు...