Home Search
విజయవాడ - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
మునగాల: సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, మొద్దుల చెర్వు స్టేజి సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం...
మునగాలలో కారు ప్రమాదం: ముగ్గురు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టడంతో చిన్నారితో సహా దంపతులు...
విదేశీ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. నిందితుడు అరెస్ట్..
హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీసులు విదేశీ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు చేశారు. నగర వాసులకు డబ్బులు ఇచ్చి విదేశాల్లో సర్జరీ చేయిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
108, 104 అత్యాధునిక అంబులెన్స్లను ప్రారంభించిన జగన్
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో 1088 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యాధునిక సౌకర్యాలతో సేవలందించేందుకు రూపొందించిన 108, 104 అంబులెన్స్లను బుధవారం...
మళ్లీ పల్లె బాట
హైదరాబాద్ లాక్డౌన్ సంకేతాలు, సెట్ల వాయిదాతో స్వస్థలాలకు వలసజీవులు, విద్యార్థులు
బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద క్రమంగా పెరుగుతున్న రద్దీ
జిహెచ్ఎంసి పరిధిలో నిత్యావసరాల కొనుగోళ్లకు జనం బారులు
ముందు జాగ్రత్త పడుతున్న మద్యం ప్రియులు,...
రేపటి నుంచే ‘పచ్చని’ పర్వం
30 కోట్ల మొక్కలు నాటే లక్షంతో హరితహారం
గ్రామాలు, పట్టణాల్లో ప్రణాళికలు సిద్ధం
హెచ్ఎండిఎ పరిధిలో 5కోట్లు, జిహెచ్ఎంసిలో
2 కోట్ల మొక్కలు నాటడమే లక్షం
నర్సాపూర్లో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు, పరిశీలించిన మంత్రి హరీష్...
ఆరో విడత హరితహారానికి సర్వం సిద్ధం
ఈ నెల 20 నుంచి అట్టహాసంగా ప్రారంభం
20 కోట్ల మొక్కలు పంచడమే లక్షంగా సాగనున్న కార్యక్రమం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆరవ విడత హరితహారం...
అచ్చెన్న ఖైదీ నంబర్ 1573
శ్కాంలో మరికొందరి అరెస్ట్కు రంగం సిద్ధం
హైదరాబాద్ : ఇఎస్ఐ శ్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి జైలు అధికారులు ఖైదీ నంబర్ 1573 కేటాయించారు. విజయవాడ జైలులో ఉన్న అచ్చెన్నను న్యాయమూర్తి...
ఎపిలో ఐపిఎస్ అధికారుల బదిలీలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో శనివారం భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 17మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. విజయవాడ కొత్త సిపిగా బి. శ్రీనివాసులు,...
తెలంగాణ-ఎపిని కలుపుతూ మరో కొత్త రూట్
కేంద్రం ప్రతిపాదన.. త్వరలో కార్యరూపం
ఖమ్మం నుంచి విజయవాడను కలిపే కొత్త ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య కనెక్టివిటిని పెంచేందుకు ఎలాంటి...
ఇక ట్రాఫిక్ ఫ్రీగా ఎల్బినగర్ జంక్షన్
హైదరాబాద్: ఉప్పల్, ఎల్బినగర్ ప్రాంత వాసులకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. గురువారం మున్సిపల్శాఖ మంత్రి కె. తారకరామరావు చేతుల మీదుగా కామినేని జంక్షన్ వద్ద గల ఉప్పల్, ఎల్బినగర్ ఫ్లైఓవర్, ఎల్బినగర్...
విదేశాల నుంచి వచ్చిన ఎపి ప్రజలను పెయిడ్ క్వారంటైన్లకు పంపకండి
సిఎం కెసిఆర్కు ఎపి సిఎం జగన్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి తెలుగు ప్రజలు ప్రత్యేక విమానాల్లో భారీ సంఖ్యలో హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన...
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
మునగాల: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు...
ఐజి కుమారుడికి కరోనా..
మనతెలంగాణ/హైదరాబాద్ః ఆంధప్రదేశ్లోని అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి(ఐజి) కుమారుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఐజిగా ప్రస్తుతం కోవిడ్ నియంత్రణ ప్రత్యేకాధికారిగా అనంతపురంలో...
సంచార జాతులను ఆదుకోవాలి
హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో నిరుపేదలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వంతో పాటు స్పందిస్తున్న వారిని రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అభినందించారు. వలసకూలీలకు ప్రభుత్వం ఉచిత బియ్యం, నగదు...
ఎపిలో తొలి కరోనా మరణం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడకు చెందిన 55 ఏళ్ల వ్యక్తి ఈనెల 30న కరోనాతో భాదపడుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కరోనా మరణాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణలో…లాక్డౌన్… రెండోరోజు
రోడ్లపైకి వచ్చినవారికి క్లాస్ తీసుకున్న కలెక్టర్
రా.7 గం.ల నుంచి ఉ. 6 గం.ల వరకు బయటకు రావొద్దు
టూవీలర్పై ఒక్కరే వెళ్ళాలి... అంబులెన్స్ల్లో ప్రయాణికులు
డిఎస్పిపై కేసు... విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా
అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద...
ప్రైవేట్ అంబులెన్స్ యజమానుల నయా దందా..
హైదరాబాద్ : కరోనా ప్రభావంతో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన దరిమిలా అదే అదనుగా భావించి ప్రైవేటు అంబులెన్సుల యజమానులు, డ్రైవర్లు నయా దందాకు తెరలేపారు. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నా...
ఆ ఐదు జిల్లాల్లో ప్రజలు మరింత అలర్ట్గా ఉండాలి
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత జిల్లాల్లో లాక్డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 జిల్లాల్లో...