Home Search
తెలంగాణ ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జర్నలిస్టులకు ఆర్టిసి ఎండి సజ్జనార్ గుడ్ న్యూస్
ఇకపై ఆన్లైన్లోనూ 2/3 తగ్గింపు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. జర్నలిస్ట్ తమ టిఎస్ఆర్టిసి బస్పాసుతో ఆన్లైన్లోనూ టికెట్పై రాయితీ పొందడానికి...
బిజేపే వరి వద్దంటోంది: కెటిఆర్
రాజన్నసిరిసిల్ల: దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని...
నై కిసాన్ అనే నినాదంతో బిజెపి పాలిస్తోంది: హరీష్ రావు
సిద్దిపేట: గతంలో నీటికి, కరెంట్ కి ఇబ్బంది ఉంటే ఇప్పుడు తెలంగాణలో పొలాల్లో గోదావరి నీరు ప్రవహిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని...
యాసంగి వడ్లను కొనేవరకు ఆందోళనలు చేపడుతాం
వరంగల్: కేంద్రం ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిలో గల రాయపర్తి చౌ రస్తా వద్ద చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో...
రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మంత్రులు..
సిద్దిపేట: వండ్లు కొనాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర అధికార పార్టీ టిఆర్ఎస్ రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ధర్నా కార్యక్రమం చేపట్టింది. దీంతో పలు జిల్లాలో టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో...
అబద్ధాల కిషన్రెడ్డి
బీబీనగర్ ఎయిమ్స్కు రాష్ట్రం స్థలం ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్న కేంద్రమంత్రి
ఎయిమ్స్కు 24ఎకరాల స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, జిఒను కూడా విడుదల చేసింది
మీడియా ఎదుట ఆరోపణ చేసే...
న్యాయశాఖ నివేదిక వచ్చాకే ట్రిబ్యునల్పై నిర్ణయం
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటన
రెండు రాష్ట్రాలు కోరితే గెజిట్ అమలు వాయిదాకు సిద్ధమని వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీజలాల పంపంణీలో తెలుగు రాష్ట్రాల మధ్య...
కేంద్రం బియ్యం డ్రామా
నిల్వలు పేరుకుపోతున్నా ఎగుమతులపై దృష్టిపెట్టకుండా మొద్దునిద్ర తీస్తోన్న సర్కార్
అంతర్జాతీయ మార్కెట్కు పంపించకుండా దేశీయంగా కొనుగోళ్లకు ప్రోత్సహించకుండా రైతులను నట్టేట ముంచుతున్న కేంద్రప్రభుత్వం
ధాన్యం అవసరం అయినప్పుడు ఒక మాదిరిగా లేనప్పుడు మరొక...
‘ధాన్యం ధర్నాలకు’ రాష్ట్రం సన్నద్ధం
రేపటి కార్యక్రమం విజయవంతానికి టిఆర్ఎస్ సన్నాహాలు
కోడ్కు లోబడే ధర్నాలు, కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోండి : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ / కరీంనగర్/వరంగల్ : కేంద్రం నుంచి ధాన్యాన్ని కొనిపించడం కోసం 12వ తేదీన...
‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
40 అంశాలతో పరిష్కార వ్యూహం
మనతెలంగాణ/హైదరాబాద్ : ‘ధరణి’పై కేబినెట్ సబ్ కమిటీ భేటీ మంత్రి హరీష్రావు అధ్యక్షతన బుధవారం జరిగింది. సుమారు ఈ భేటీ మూడుగంటలకు పైగా జరిగింది. 40 అంశాలతో కూడిన...
అక్కరకురాని బిజెపి
దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ...
సమ్మక్క సారలమ్మ మహాజాతర…. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 వరకు…
ఫిబ్రవరి 16వ తేదీ- నుంచి 19వ తేదీ వరకు
సమ్మక్క సారలమ్మ మహాజాతర
తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం
ఇప్పటికే చివరిదశలో అభివృద్ధి పనులు
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కంభమేళాగా, ఆసియాలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన వనదేవతల జాతరకు...
నిరుపేదలకు సిఎం సహాయనిధి ఓ వరం: కోరుకంటి
కరీంనగర్: నిరుపేదలకు సిఎం సహాయ నిధి ఓ వరంలాగా ఉందని ఎంఎల్ఎ కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలో 68 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంఎల్ఎ కోరుకంటి చందర్ అందజేశారు. ఈ సందర్భంగా కోరుకంటి...
రైతు ధర్నా ఏర్పాట్లపై మంత్రి గంగుల సమీక్ష..
కరీంనగర్: కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విదానాలు, తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల అడ్డగోలు వాదనలకు నిరసనగా శుక్రవారం తలపెట్టిన ధర్నా ఏర్పాట్లపై బుధవారం జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా...
మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి
హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు....
టాస్క్ మాస్టర్కు ప్రమోషన్
మంత్రి హరీశ్రావుకు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న...
పంజాబ్లో మాదిరిగా ఎందుకు కొనరు?
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష
మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల ఆగ్రహం
మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని...
పోడు భూములపై హైకోర్టులో విచారణ..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పోడు భూములపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. పోడు భూముల్ని సాగుచేసుకుంటున్న తమకు పట్టాలు జారీ చేయాలని 73 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన...
ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్లు, క్యూ ఆర్ కోడ్లు
డిజిటల్ డోర్ నెంబర్ ఆధారంగా
ఇళ్లు నగరం/పట్టణం, వార్డు/డివిజన్లు ఎక్కడ ఉన్నాయో
ఈజీగా తెలుసుకునేలా గూగుల్మ్యాప్తో అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల త్వరలో అమల్లోకి
మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఉన్న ప్రతి ఇంటికి డిజిటల్ నెంబర్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది....
యాసంగికి 20.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు
రైతుల అవసరాలకు తగ్గట్టుగా సరఫరా చేయ్యండి
కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి పంటల సాగుకు ప్రభుత్వం రూపొందించిన రసాయనిక ఎరువుల ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం మొత్తం 20.5లక్షల మెట్రిక్ టన్నుల...