Home Search
బిజెపి - search results
If you're not happy with the results, please do another search
‘రాజా’ కామెంట్కు సజ్జనార్ కౌంటర్
హైదరాబాద్: డబ్బుల కోసం కొందరు పోలీసులు ఆవుల అక్రమ రవాణాకు సహకరిస్తున్నారంటూ గోషామహల్ ఎంఎల్ఎ రాజాసింగ్ చేసిన ఆరోపణలపై సైబరాబాద్ సిపి సజ్జనార్ ఫైర్అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నుంచి హైదారాబాద్లోని బహుదూర్పురకు...
200 సీట్లు రాకపోతే పదవులు వదులుకుంటారా: ప్రశాంత్ కిషోర్ సవాల్
200 సీట్లు రాకపోతే పదవులు వదులుకుంటారా
...
పచ్చనికాపురంలో పార్టీ మార్పు చిచ్చు
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో టిఎంసి, బిజెపి రాజకీయ కయ్యం ఇప్పుడు ఓ ఎంపి దాంపత్య బంధం తెగతెంపులకు దారితీసింది. బిజెపి ఎంపి సౌమిత్రా ఖాన్ భార్య సుజాత మోండల్ ఖాన్ సోమవారం...
బెంగాల్ మార్పును కోరుకుంటోందా?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర...
మెట్రో కారుషెడ్ స్థలం వ్యక్తిగతమైంది కాదు
కేంద్రంతో చర్చలకు సిద్ధం: ఉద్ధవ్ఠాక్రే
ముంబయి: మెట్రో కారు షెడ్ స్థలం విషయం తన వ్యక్తిగత అహంకారానికి సంబంధించింది కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ఠాక్రే స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్రంతోనూ, బిజెపి...
ఇలాంటి రోడ్షోను నా జీవితంలో చూడలేదు
బోల్పూర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ట్రంలో రెండు రోజులుగా పర్యటన జరుపుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం బీర్భూమ్ జిల్లా బోల్పూర్లో...
25న రైతులతో భేటీ కానున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 25న రైతులతో భేటీ కానున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్...
సంస్కరణలకు తావివ్వని పార్టీ!
గతంలో పివి నరసింహారావుకు పార్టీ, ప్రభుత్వ సారథ్యం అప్పచెప్పిన చేదు అనుభవాలను మరచిపోలేకపోతున్నారు. వచ్చే నెల బయటకు వస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆత్మకథలో 2014 ఎన్నికలలో పార్టీ పరాజయానికి సోనియా కుటుంబాన్నే దోషిగా...
రాజకీయాల్లో మహిళలే టార్గెట్ అవుతున్నారు : నటి ఊర్మిళ
ముంబయి: రాజకీయాల్లో మహిళలు టార్గెట్ అవుతున్నారని శివసేన నాయకురాలు, బాలీవుడ్ నటి ఊర్మిళామతోడ్కర్ అన్నారు. రాజకీయాలు భయానక విషవలయంగా మారాయని, ఇది ఎవరినీ ఆశ్చర్యపరచడంలేదని ఆమె విమర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ బర్ఖాదత్ శుక్రవారం...
బండిసంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
వరంగల్: బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బండి సంజయ్ కు ఇదే మొదటి.. చివరి పదవన్నారు. 4 సార్లు ఓడారనే జాలితోనే ప్రజలు బండిని...
సెంట్రల్ విస్తా వాస్తవాలు!
హిట్లర్ బెర్లిన్ కొత్త రాజధాని జర్మేనియాలో ఫోక్షల్లె (ప్రజా/కీర్తి మందిరం) ప్రతిపాదించారు. దాని వాస్తుశిల్పి అల్బర్ట్ స్పీర్. ఈ పథకం పారలే. మోడీ కొత్త సెంట్రల్ విస్తా పథకం వేశారు. బిమన్ పటేల్...
తగ్గని ఆందోళన వేడి.. షాతో మంత్రుల భేటీ
సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో చర్చలు
న్యూఢిల్లీ : ఢిల్లీ సరిహద్దుల్లో రోజురోజుకూ ఉధృతమౌతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హెం మంత్రి అమిత్షా గురువారం మిగతా కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్, పీయూష్ గోయెల్,...
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇసి కసరత్తు షురూ
త్వరలో బెంగాల్, తమిళనాడుకు ఇసి అధికారులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం(ఇసి) సన్నాహాలు ప్రారంభించింది. త్వరలోనే ఎన్నికల సంఘానికి చెందిన ఇద్దరు...
రైతులకు ద్రోహం చేయలేను
వ్యవసాయ చట్టాల ప్రతులను చించివేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన మూడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం శాసనసభలో చించివేశారు. ఈ దేశ రైతులకు తాను ద్రోహం...
ఆ ముగ్గురు ఐపిఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయండి
ప.బెంగాల్ సర్కార్కు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: కేంద్రంలో డిప్యుటేషన్పై విధులలో చేరేందుకు వీలుగా ముగ్గురు ఐపిఎస్ అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం గురువారం ఆదేశించింది. ఈ ముగ్గురు అధికారులకు...
తృణమూల్కు భారీ షాక్.. మరో ఐదుగురు రాజీనామా
కోల్కతా : పశ్చిమ్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)లోని మరో ఐదురుగులు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో అధికార పార్టీ టిఎంసికి భారీ షాక్ తగిలింది. బుధవారం టిఎంసి కీలక నేత, మాజీమంత్రి...
ఎంఎల్ఎ పదవికి టిఎంసి కీలక నేత సువేందు అధికారి రాజీనామా
19న అమిత్షా సమక్షంలో బిజెపిలోకి..
కోల్కతా : బెంగాల్లో అధికార టిఎంసిలోని కీలక నేత, మాజీమంత్రి సువేందు అధికారి బుధవారం తన ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేశారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా నందిగ్రాం నియోజకవర్గానికి...
అందరికీ ఒకే రకంగా భరణం
పిల్పై కే్రంద్రానికి సుప్రీం నోటీసులు
ముంబయి: రాజ్యాంగ స్ఫూర్తి, అంతర్జాతీయ సంప్రదాయాలకు అనుగుణంగా వైవాహిక వివాదాలలో లింగ, మత సమానత్వం పాటిస్తూ పౌరులందరికీ ఒకే రకమైన కుటుంబ పోషణ, భరణం వర్తింపచేయాలని కోరుతూ దాఖలైన...
ఉప్పుగూడలో భూవివాదం
హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కాళికామాత దేవాలయానికి సంబంధించిన సర్వేనంబర్లు 24,25,26లోని 7.13 ఎకరాల భూమి తనదిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి ఓ...
ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదు: ఒవైసి
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
హైదరాబాద్: ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ జాగీర్లు కాదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తనను డబ్బులతో కొనగలిగే వ్యక్తి ఇప్పటివరకు పుట్టలేదన్నారు. పశ్చిమబెంగాల్ ఓటర్లను విడదీయడం...