Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
ఆడపడుచుతో గొడవ.. పిల్లలతో సహా మహిళ ఆత్మహత్య
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ బాలిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు (3), కుమారై(14నెలలు)తో సహా విజయ బలవన్మరణానికి...
కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతి
నందిగామ: రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలం చలివేంద్రగూడ వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. కారు ఢీకొని ముగ్గురు మహిళా కార్మికులు మృతిచెందారు. కారు టైరు పేలి అదుపుతప్పి రోడ్డు దాటుతున్న మహిళలను...
మహబూబ్నగర్ కలెక్టర్ ఆఫీసులో మృతదేహం లభ్యం
హైదరాబాద్: మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. కలెక్టర్ ఆఫీసులోని మురుగు కాల్వలో వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైంది. హత్య చేసి కాల్వలో పడేసినట్టు స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో...
శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ రహదారి రక్తసిక్తమైంది. కూరలు కొనేందుకు వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో తాము ప్రయాణిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దిససరి...
యువతితో లవ్.. భార్యకు తెలియడంతో ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. భార్యకు తెలవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని సైదాబాద్లో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే... నగరంలోని రెయిన్ బజార్కు చెందిన దీపక్...
గచ్చిబౌలి ఓఆర్ఆర్ పై ప్రమాదం: ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ పై రోడ్డుప్రమాదం సంభవించింది. శనివారం అర్ధరాత్రి వేగంగా వచ్చి అదుపు తప్పిన కంటైనర్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు....
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రంగా గాయలయ్యాయి....
బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. అడ్డుపడుతున్నాడని..
లక్నో: బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడని ఓ అక్క తన తమ్ముడిని కడతేర్చిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. రాయ్ బరేలి చెందిన బాలిక (15) తరుచూ...
ఐడిఎ బొల్లారంలో దారుణం
బొల్లారం: సంగారెడ్డి జిల్లాలోని ఐడిఏ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. నర్సింహా అనే వ్యక్తి కట్టుకున్న భార్యను, అత్తను దారుణంగా హత్యచేశాడు. మృతులను భార్య స్వరూప, అత్త ఎల్లమ్మగా గుర్తించారు. భార్యపై అనుమానంతోనే హత్య...
టైరు పేలి కాల్వలో పడిన కారు.. ఒకరు స్పాట్ డెడ్
నకిరేకల్: నల్లొండ జిల్లాలోని నకిరేకల్ బైపాస్ లో ఆదివారం రోడ్డుప్రమాదం సంభవించింది. కారు టైరు పేలడంతో అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో...
మంచిర్యాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సుభాష్ నగర్ లో శనివారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఇంటి బయట నిద్రిస్తున్న వారిపై కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు....
ఒకే రోజు మూడు హత్యలు
కార్మికనగర్లో చంపి ఫ్రిజ్లో పెట్టిన వైనం..
మిగతా ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు యువకులు ఒకేరోజు హత్యకు గురయ్యారు. పోలీసుల...
భర్తను హత్య చేసిన భార్య…
సారంగాపూర్: నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ లో భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. భర్త ఎల్లయ్య(55)ను రోకలిబండతో కొట్టి నర్సమ్మ చంపింది. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి దంపతులు గొడవపడినట్టు స్థానికులు తెలిపారు. ...
పిల్లలకు విషమిచ్చి.. తండ్రి ఆత్మహత్య
అమరావతి: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన అందరిని కంటతడి పెట్టించింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే సత్యనారాయణ అనే వ్యక్తి...
యాచారం శివారులో కానిస్టేబుల్ ఆత్మహత్య
యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం శివారులో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంచర్ లో చెట్టుకు ఉరేసుకుని కానిస్టేబుల్ సైదులు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు నల్గొండ జిల్లా మర్రిగూడలో విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో...
కృష్ణ జిల్లాలో ప్రమాదం: తండ్రి, కుమారై మృతి
అమరావతి: కృష్ణ జిల్లా వత్సవాయి మండలం బీమవరంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బైకు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తండ్రి, కుమారై అక్కడికక్కడే మృతి చెందారు....
ఇంట్లో పేలుడు: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
గిరిదిహ్: ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద సంఘటన జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో చోటుచేసుకుంది. గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం...
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య
సికింద్రాపూర్: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సికింద్రపూర్ శివారులో జంట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతులను ఆర్మూర్ మండలం ఆలూరుకి చెందిన...
బైకులను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరు మృతి
వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం బోంపల్లి వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స...
గ్యాస్ ట్యాంకర్- అంబులెన్స్ ఢీ: నలుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశాలో అనుగుల్ జరపడలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గ్యాస్ ట్యాంకర్, అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అంబులెన్స్ లో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి....