Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి
హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...
కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం
హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
కరోనాను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి
సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఈ ఫలితాలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్పై రాష్ట్ర ప్రజలు సమష్టిగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి...
సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్కు కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తనను సార్ అని ఎన్నడూ సంభోదించవద్దని, ఎప్పటికీ బ్రదర్ అని పిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఐటి మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్తు...
దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్
మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్లో...
భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
కరోనాపై యుద్ధానికి విరాళాలు
కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు
సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు
ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు
హీరో నితిన్ రూ.10 లక్షలు
డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు
బండి సంజయ్ ఎంపి...
నిరంతరం పరిశుభ్రతను పాటించండి
కరోనాను ఖతం చేద్దాం..
ఆరోగ్యంగా జీవిద్దాం
జనతా కర్ఫూ తరహాలో
లాక్డౌన్ను విజయవంతం చేద్దాం
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం
ఎలాంటి నిర్లక్షం...
షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరికీ సీరియస్ లేదు అందరూ కోలుకుంటున్నారన్నారు. ఒకరు కోలుకున్నారు కాబట్టి 35 కరోనా పాజిటివ్...
సిఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందజేసిన సత్యనాదేళ్ల సతీమణి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్ను సిఎం కెసిఆర్కు ఉద్యోగ...
సంపాదకీయం: కరోనా – ప్రజారోగ్యం
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు అందుకుని ఆదివారం నాడు దేశ ప్రజలంతా స్వచ్ఛంద కర్ఫూ పాటించిన తీరు అపూర్వం, అమోఘం అనిపించింది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు చేతులు జోడించి చేసిన...
948 ఆటోలు సీజ్
లాక్డౌన్ నిబంధనలు బేఖాతరు, పోలీసుల సీరియస్
మూడు కమిషనరేట్ల పరిధిలో 2,480 వాహనాలు సీజ్
జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున వాహనాలు స్వాధీనం
లాక్డౌన్ అమలు తీరుపై ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్ అసహనం, వేగంగా స్పందించిన అధికారులు
మన...
లాక్డౌన్ సక్సెస్ చేద్దాం
తెలంగాణ చరిత్రలో ఆదివారం అద్భుతమైన, అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేశారు. హైదరాబాద్ మొదలుకొని మారుమూల గ్రామాల వరకు ప్రధాన రహదారులతో...
ఈనెల 31వరకు తెలంగాణ లాక్ డౌన్
హైదరాబాద్ : కరోనా పై సిఎం కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారని సిఎం కెసిఆర్ తెలిపారు....
దండం పెడతా… 24గంటలు ఇంట్లోనే ఉండండి
కరోనా కట్టడికి నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకు జనతా కర్ఫూ పాటించాలి
అవసరమైతే రూ.10వేల కోట్లైనా ఖర్చు చేస్తాం, అన్నీ బంద్ చేస్తాం, పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు ఇళ్లకు సరఫరా...
మహా సరిహద్దు మూత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదు కావడంతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రానికి ఎవరూ రాకుండా అదనంగా మరో 12 పోలీసు చెక్పోస్టులు...
రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం.. భూసేకరణ పనులు త్వరగా చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి కల్వకుర్తి జీవాధారం - మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. అధికారులు పెండింగ్ పనులను వెంటనే గుర్తించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల...
రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులు బంద్
హైదరాబాద్: రాష్ట్రంలో రేపు మెట్రో రైళ్లు, ఆర్టీసి బస్సులను బంద్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించి కరోనాపై పోరాటం చేయాలని ప్రధాని మోడి పిలుపు మేరకు...