Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
‘కరోనా’పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి భారీ మూల్యం
10 కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి...
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయండి: హరీష్
హైదరాబాద్: లాక్డౌన్ ఉల్లంఘించి బయట తిరిగేవారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. సిద్దిపేటలో లాక్డౌన్ పరిస్థితులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు....
గండం గడువలే
కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణ కరోనా ఫ్రీ
కరోనా పాజిటివ్ 70
డిశ్ఛార్జి 12 చికిత్సలో 58 క్వారంటైన్ 25,935
కరోనాపై స్వీయ నియంత్రణే ఆయుధం n గంపులు గూడొద్దు n...
అత్యవసర సేవకులకు జయహో
కరోనా యుద్ధ సైన్యానికి వందనాలు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న వారికి ఎంపి సంతోష్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. వైద్యులు,...
కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోతే.. ఏప్రిల్ 7 తర్వాత కరోనా సమస్య ఉండదు
హైదరాబాద్ : కరోనాపై సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మరో ముగ్గురికి కరోనా సోకినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. నిన్న (మార్చి 28)న 67 కేసులు...
చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి నెగటివ్ రిపోర్టు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు చికిత్సపొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి వైద్య పరీక్షలు చేయగా వారికి నెగటివ్ రిపోర్టు వచ్చిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మిగతా...
చిరంజీవి ఆధ్వర్యంలో ‘సి.సి.సి. మన కోసం’
కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుండి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోలు, నిర్మాతలు, దర్శకులు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుండి...
రాష్ట్రానికి కేంద్ర బలగాలు రావట్లేదు: డిజిపి మహేందర్రెడ్డి
హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలు వాస్తవం కాదని డిజిపి మహేందర్రెడ్డి శనివారం నాడు ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకుంటున్నాయన్న...
గోనె సంచులు, టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోండి
హైదరాబాద్: ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో గోనె సంచులు, కాంటాలు, టార్పాలిన్ ( తాడిపత్రి) తగు సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్...
కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం
హైదరాబాద్ : కరోనాతో కాకుండా ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం... ‘చేతులెత్తి మొక్కుతం కెసిఆర్ సారూ.. మమ్మల్ని మా ఊరికి తీసుకపోండి ’ అంటూ రెండు జిల్లాల ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దేశంలో కొనసాగుతున్న...
దేనికైనా రెడీ
లాక్డౌన్కు ప్రజలు చాలా మంచి సహకారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే చాలా ఇబ్బందిలో పడేవాళ్లం. కరోనాకు ప్రపంచంలోనే మందు లేదు. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామ రక్ష. అమెరికా...
కరోనాను అడ్డుకుంటున్న పల్లె ప్రగతి స్ఫూర్తి
సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఈ ఫలితాలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్పై రాష్ట్ర ప్రజలు సమష్టిగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి...
సర్ వద్దు…బ్రదర్ ముద్దు…. పవన్కు కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : తనను సార్ అని ఎన్నడూ సంభోదించవద్దని, ఎప్పటికీ బ్రదర్ అని పిలవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశిస్తూ ఐటి మంత్రి కెటిఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలాంటి విపత్తు...
దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి: జగన్
మనతెలంగాణ/అమరావతి: దయచేసి మరో మూడు వారాల పాటు ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి, అది అందరికీ శ్రేయస్కరమని ఎపి సిఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి గురువారం తన ఛాంబర్లో...
భారీగా విరాళాలు ప్రకటించిన పలు కంపెనీల అధినేతలు..
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. శాంతా...
వినకపోతే ఖబడ్దార్
మీ బిడ్డగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నా... ఎవరి కోసమో కాదు.. మన కోసం మన పిల్లల కోసం బతుకు కోసం స్వీయ నియంత్రణ పాటించాలి.
లాక్డౌన్, కర్ఫూని అంతా కచ్చితంగా...
కరోనాపై యుద్ధానికి విరాళాలు
కరోనా రిలీఫ్ ఫండ్... భారీగా విరాళాలు
సత్యనాదెళ్ల సతీమణి రూ.2 కోట్లు
ఉద్యోగ సంఘాల జెఎసి ఒక రోజు వేతనం 48 కోట్లు
హీరో నితిన్ రూ.10 లక్షలు
డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ రూ.5లక్షలు
బండి సంజయ్ ఎంపి...
నిరంతరం పరిశుభ్రతను పాటించండి
కరోనాను ఖతం చేద్దాం..
ఆరోగ్యంగా జీవిద్దాం
జనతా కర్ఫూ తరహాలో
లాక్డౌన్ను విజయవంతం చేద్దాం
కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి
కరోనా నివారణలో మనమే ముందువరుసలో నిలుద్దాం
ఎలాంటి నిర్లక్షం...
షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎవరికీ సీరియస్ లేదు అందరూ కోలుకుంటున్నారన్నారు. ఒకరు కోలుకున్నారు కాబట్టి 35 కరోనా పాజిటివ్...
సిఎం సహాయనిధికి రూ.2 కోట్లు అందజేసిన సత్యనాదేళ్ల సతీమణి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఆ వైరస్ ను నిర్మూలించేందుకు ఒక రోజు మూల వేతనాన్ని ప్రభుత్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు విరాళంగా ప్రకటించారు. రూ.48 కోట్ల చెక్ను సిఎం కెసిఆర్కు ఉద్యోగ...