Home Search
- search results
If you're not happy with the results, please do another search
పది రోజుల్లో పెళ్లి…. పెళ్లి కుమారుడి తండ్రితో పారిపోయిన పెళ్లి కుమార్తె తల్లి
సూరత్: పెళ్లి కూతురు తల్లితో పెళ్లి కొడుకు తండ్రి లేచిపోయిన సంఘటన గుజరాత్లోని కటార్గమ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో పెళ్లి వేడుకలను రద్దు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కటార్గమ్ లో...
జరిగిందే చెప్పాను.. క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు
చెన్నై: ద్రవిడ ఉద్యమ పితామహుడిగా భావించే పెరియార్ ఇవి రామసామిపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని సూపర్స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ...
Cartoon 21-01-2020
Kerala Hindu Couple marriage Celebrations in Masjid
Hindu marriage in Mosque in Kerala
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా…
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన పదవికి రాజీనామా చేస్తూ.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు లేఖను పంపించారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించడాన్ని...
రాజమౌళిని కలిసిన అజయ్ దేవగన్…
హైదరాబాద్: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సిన్మాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్...
‘డిస్కోరాజా’ సిన్మా నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్…
హైదరాబాద్: విఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ సిన్మా జనవరి 24న విడుదల కానుంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా భారీ ప్రమోషన్స్తో అంచనాలు పెంచుతోంది....
మేడారానికి ప్రత్యేక బస్సులు
దరాబాద్: మేడారం సమ్మక్క..సారలమ్మ జాతర సందర్భంగా ఆర్టిసి, రంగారెడ్డి రీజియన్ హైదరాబాద్ నుంచి మేడారం (అమ్మ వార్ల గద్దె వరకు) 500 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి...
దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లా పారమానుపూర్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....
ఐదేళ్లలో మస్తుగా.. మద్యం విక్రయాలు
ఏకంగా 65 శాతం పెరుగుదల
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన విక్రయాలతో చూస్తే తెలంగాణ ఏర్పడిన తరువాత మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఉమ్మడి ఎపిలో 8 కోట్ల మంది జనాభా...
ఫలితాలొచ్చేవరకు అక్కడే పాగా!
హైదరాబాద్ : నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల స్థానిక ఇన్ఛార్జీలు ఫలితాలు వెలుబడే వరకు అక్కడే ఉండాలని టిఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో టిఆర్ఎస్ నాయకులు...
పుర ప్రచారానికి తెర
వారం రోజుల పాటు 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో హోరెత్తిన ప్రచారం
రేపు పోలింగ్, 25న ఫలితాల వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు...
టెక్స్టైల్ మార్కెట్లో అగ్నిప్రమాదం…
గుజరాత్: సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లోని పదవ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన...
పాల ప్యాకెట్లు కొట్టేసిన పోలీస్ (వైరల్ వీడియో)
ఉత్తర్ ప్రదేశ్: తెల్లవారుజామున పెట్రోలింగ్ కు వచ్చిన ఓ పోలీస్ అధికారి దొంగతనం చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో పోలీసు జీపులో పెట్రోలింగ్...
ఓటు వేళ బి అలర్ట్
టిఆర్ఎస్ సీనియర్ నేతలతో దావోస్ నుంచి టెలీకాన్ఫరెన్స్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
పురపోరులో ప్రతి ఓటు విలువైనది
పోలింగ్ కేంద్రాల్లో పార్టీ బూత్ ఏజెంట్ల జాబితాలు సిద్ధం చేసుకోండి
చైర్పర్సన్స్ ఎన్నికలకు తగిన ప్రణాళిక రూపొందించుకోండి
పోలింగ్...
దాహం తీర్చిన తెలంగాణ
దేశం కంటే ముందు నడుస్తోంది
మిషన్ భగీరథకు జల్జీవన్ టాస్క్ఫోర్స్ బృందం ప్రశంస
హైదరాబాద్ : 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రమే...
రేపే మున్సిపోల్స్
మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు
తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న...
ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్
ఇసెట్కు మంజూర్ హుస్సేన్
హైదరాబాద్ : ఎంసెట్ కన్వీనర్గా జెఎన్టియుహెచ్ ఇంచార్జ్ రిజిస్ట్రార్, రెక్టార్ ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఉన్నత విద్యా మండలిలో కార్యాలయంలో సోమవారం జరిగిన సెట్స్ కమిటీ సమావేశంలో పలు ప్రవేశ పరీక్షల...
ఎపి త్రికేంద్రీకరణ
మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ
అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు
అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత
హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...
రోడ్ షో ఆలస్యం, నామినేషన్ వేయని కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది. సోమవారం నామినేషన్ వేయడానికి కేజ్రివాల్ భారీ ర్యాలీగా బయలు దేరారు. మామూలుగా అయితే మధ్యాహ్నం 3...