Home Search
- search results
If you're not happy with the results, please do another search
గజ్వేల్లో రైలు కూత
గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు శనివారం ట్రయల్ రన్తో రైలు వచ్చేసింది. ఈ ప్రాంత ప్రజల దశాబ్ధాల కల సిఎం కెసిఆర్ చొరవతో సాకారమైంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో...
ఎసిబి వలలో ఇద్దరు జిహెచ్ఎంసి ఉద్యోగులు
హైదరాబాద్ ః నగరంలోని జిహెచ్ఎంసికి చెందిన ఇద్దరు ఉద్యోగులు వేర్వేరు ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఈక్రమంలో (మల్కాజిగిరి) సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్ ను ఎసిబి...
వ్యాన్లో మంటలు.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం
నారాయణపేట : నారాయణపేట జిల్లా నర్వ మండల పరిధిలోని కుమార్లింగంపల్లి గ్రామానికి చెందిన కొంత మంది విద్యార్థులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. తమ గ్రామం నుంచి ఆత్మకూర్కు బయల్దేరిన వ్యాన్లో ఏడుగురు...
మూగ జీవాలపై లైంగిక దాడి
రాజన్న సిరిసిల్ల : ఇద్దరు దుండగులు మూగ జీవాలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దురదృష్టకరమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బోయినిపల్లి ఎస్ఐ జి.శ్రీనివాస్...
ఢిల్లీ పీఠం మళ్లీ కేజ్రీవాల్ దే.. వెల్లడించిన ఎగ్జిట్పోల్స్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)దే విజయమని అన్ని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. శనివారం సాయంత్ర 6 గంటలకు వరకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ...
చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
జనగామ : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారులు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పోచన్నపేట గ్రామంలో నూనె జక్కరయ్య...
మానుకోటలో యువతిపై నిర్భయ తరహా గ్యాంగ్ రేప్
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారులోని ఓ మామిడి తోడలో నిర్భయ తరహాలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆరుగురు యువకులు మతి స్థిమితం సరిగాలేని ఓ యువతి(20)పై శుక్రవారం రాత్రి...
కరోనా భయంతో పోలాండ్లో భారతీయుడ్ని దించివేసిన బ్రెజిల్
న్యూఢిల్లీ : నోవల్ కరోనా వైరస్తో అల్లకల్లోల మౌతున్న వుహాన్ నుంచి కొంతమంది బ్రెజియన్లతోపాటు భారతీయుడ్ని బ్రెజిల్ మిలిటరీ దళం అక్కడి నుంచి తరలించినప్పటికీ మార్గమధ్యలో పోలాండ్లో భారతీయుడ్ని దించి వేసింది. కరోనా...
మేడారం జాతర ముగింపులో భారీ వర్షం..
మన తెలంగాణ/వరంగల్: మేడారం మహాజాతరలో శనివారం తల్లులు వనప్రవేశం చేస్తారనే ఉద్దేశంతో రాష్ట్రంలోని నలుదిశల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. జాతరలో ఉన్న భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు...
పది మందిని కాల్చి చంపిన థాయ్ సైనికుడు
బ్యాంకాక్ : ఈశాన్య థాయ్ లాండ్ నఖోన్ రట్చసిమా ప్రాంతంలో శనివారం థాయ్ సైనికుడు అనేక చోట్ల జరిపిన వరుస కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు షాపింగ్ మాల్కు చేరువగా...
బైక్, మొబైల్ దొంగల అరెస్టు
హైదరాబాద్: బైక్, మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మోటార్ సైకిళ్లు, ఏడు మొబైల్ ఫోన్లు,...
ఇక బొమ్మ కొనడమూ లగ్జరీయే!
కోల్కతా: ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆట వస్తువులు (టాయ్స్)పై దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న రిటైలర్స్పై నిర్ణయం...
ఆటో ఎక్స్పో 2020లో సందడి చేసిన మారుతి జిమ్ని
న్యూఢిల్లీ: ఆటో ఎక్స్పో 2020లో దేశీయకార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన హవాను చాటుకుంటోంది. నాలుగో తరం జపాన్ మోడల్ వాహనం సుజుకి జిమ్నిని శనివారం ఎక్స్పోలో ప్రదర్శించింది. 1.5 లీటర్...
రుణాలివ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్
చెన్నై: బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమలకు (ఎంఎస్ఎంఇ)రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఒక...
ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 6గంటల వరకు 54.65 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. ఇక, 6 గంటల...
కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం
హైదరాబాద్ : మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ,...
రేషన్ దుకాణాల్లో ఇపాస్ యంత్రాల మొరాయింపు
హైదరాబాద్: గ్రేటర్లో రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ దుకాణాల్లో ఈపాస్ యంత్రాలు మొరాయింపుతో సకాలంలో కార్డులదారులకు సరుకులు తీసుకోలేని పరిస్దితి ఏర్పడింది. దీంతో పేదలు గంటల తరబడి...
ఆమె శతాబ్ద ఎన్నికల చరిత్రకు ప్రత్యక్ష సాక్షి
ఢిల్లీలో ఓటు వేసిన 111 ఏళ్ల వృద్ధురాలు కాలీ తారా మండల్
న్యూఢిల్లీ : ఢిల్లీలో 111 ఏళ్ల వృద్ధురాలు కాలీతారా మండల్ శనివారం ఢిల్లీ ఎన్నికల పోలింగ్లో తన ఓటును వేశారు. ఈ...
ఒయు జాబ్మేళాకు విశేష స్పందన
హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ ఎంప్లామెంట్ ఇన్మర్మేషన్,గైడెన్స్బ్యూరో మోడల్ కేరీ, సింక్రోసెర్వ్ గ్లోబుల్ సొలూషన్స్ నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన వచ్చినట్లు ఓయూ డెరెక్టర్ బి. బాలస్వామి తెలిపారు. శనివారం అల్వాల్లో జరిగిన...
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో మోసం..
మనతెలంగాణ/హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న ఆరుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి...