Thursday, May 16, 2024
Home Search

- search results

If you're not happy with the results, please do another search
Kejriwal

Cartoon 09-02-2020

                 ఇవిఎం బటన్ మరీ గట్టిగా నొక్కినట్లున్నాడు సార్ ఓటరు... షాక్ మనకు తగిలే లాగా...!   Kejriwal Won in Delhi Assembly Elections Exit...
banarasi-saree

బనారస్ చీరలపై చైనా ‘కరోనా’ ఎఫెక్ట్

వారణాసి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ చీరలకు కూడా కరోనా వైరస్ బెదద చుట్టుకుంది. వారణాసిలో తరాలుగా నేసే బనారస్ చీరలకు చైనా నుంచి పట్టు దారాన్ని దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ....
Kondurg-Bus-Stand

అర్ధరాత్రి నడి రోడ్డుపై భార్య శవంతో రోదన

 దిక్కుతోచని స్థితిలో కొందుర్గు బస్టాండ్‌లోనే నిరీక్షణ... గ్రామస్థుల చొరవతో అంత్యక్రియలు కొందుర్గు: అర్థరాత్రి నడి రోడ్డుపై వారిని వాహనంలో నుంచి దించివెళ్లడంతో దిక్కుతోచని స్థితిలో భర్తపడిన వేదన ప్రజలను కలిచివేసింది... పొట్టకూటికోసం వెళ్లిన తల్లిదండ్రులు బిడ్డనిచ్చిన...
school-bags

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...
tik-tok-love

కొంపముంచిన టిక్‌టాక్ ప్రేమాయణం

జూబ్లీహిల్స్ పీఎస్‌లో యువతి ఆత్మహత్యాయత్నం...! హైదరాబాద్ : టిక్‌టాక్ ప్రేమాయణం కొంపముంచింది. యువకుడు మోసం చేశాడని జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ యువతిని చికిత్స...

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 85 మందిపై కేసులు

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 85మందిపై పోలీసులు కేసు నమోదు...
e-Bidding

రిజిస్ట్రేషన్ నంబర్‌ల ‘ఇబిడ్డింగ్’

పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్‌లోని నాలుగు ఆర్‌టిఎ కార్యాలయాల్లో రేపటి నుంచి ప్రారంభం, ఇక వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు,  ప్రభుత్వానికి భారీగా లభించనున్న ఆదాయం హైదరాబాద్ : ఇక వాహనదారులు తమకు...
global-warming

‘కాలం’ మారుతోంది!

గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో సీజన్‌లు ఆలస్యం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికం,  ఏప్రిల్, మేలో యూవీ సూచీ ‘12’ పాయింట్లు చేరుకునే ప్రమాదం,  తగ్గిన ఓజోన్ పొర మందం, నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్న...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని...
fraud

చనిపోయిన వాళ్లనూ వదల్లేదు

 మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం వివిధ బ్యాంకుల నుంచి లోన్లు ఆరుగురు నిందితుల అరెస్టు మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...

ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!

  2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...

కశ్మీర్: ఇలా ఎంత కాలం?

  ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
coronavirus

కరోనా మృతుల్లో తొలి విదేశీయులు

 అమెరికన్ మహిళ, జపనీస్ పౌరుడు బలి చైనాలో 723కు చేరిన కరోనా మరణాలు జపాన్ ఓడలో మరికొందరికి కరోనా బీజింగ్/ టోక్యో : ఇంతవరకు కరోనా వైరస్ సోకి మరణిస్తున్నవారిని చైనాలోనే చూశాం. ఇప్పుడు విదేశీయులు కూడా...
Cop-killed

మహిళా ఎస్‌ఐను కాల్చిచంపిన బ్యాచ్‌మేట్

ప్రేమ పెళ్లి కాదందని హత్య, ఆత్మహత్య న్యూఢిల్లీ : ఢిల్లీలో మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రీతి అహ్లవత్ (26) హత్యకు గురైంది. తోటి పోలీసు అధికారి ఈ ఘాతుకానాకి పాల్పడ్డాడు. తన...

జనం నుంచి వనానికి

  నాలుగు రోజుల పాటు అశేష జనాన్ని ఉర్రూతలూగించి ఆశీర్వదించి వన ప్రవేశం చేసిన దేవతలు సమ్మక్క, సారలమ్మలకు వీడ్కోలు పలికిన మంత్రులు ఆదివాసీ సంప్రదాయ పూజలతో తల్లులకు వీడ్కోలు ముగిసిన మేడారం జనజాతర వరంగల్ : మేడారం మహాజాతరలో...

దండిగా మెతుకు పంట

  రాష్ట్రంలో ఐదేళ్లలో 40.7% పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి 130 లక్షల మెట్రిక్ టన్నులు ఉండవచ్చని అంచనా ఖరీఫ్‌లో 78.68 లక్షలు, రబీలో 51.33 లక్షల మెట్రిక్ టన్నులు అర్థ గణాంక శాఖ రెండో...

తెలంగాణ ఐటికి మరో గౌరవం

  రాష్ట్రానికి విన్స్ గోల్డ్ ఇ గవర్నెన్స్ అవార్డు ప్రదానం మనతెలంగాణ/హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణప్రభుత్వం మరోసారి జాతీయస్థాయి అవార్డును గెలుచుకుంది. కేంద్రప్రభుత్వం రిఫార్మ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్‌సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ...
Delhi-election-2020

‘బుల్లెట్‌పై బ్యాలెట్‌తో పోరాడతాం’

‘ఉచితాలు కాదు.. ఉద్యోగాలు కావాలి’ ‘అభివృద్ధికే ఓటు’ ఎన్నికల్లో తొలి ఓటర్ల ప్రాధాన్యాలు న్యూఢిల్లీ: బుల్లెట్ల కన్నా బ్యాలెట్‌కు, ఉచితాలకన్నా ఉద్యోగాలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేసిన వారు ప్రాధాన్యం ఇచ్చినట్టు కనబడింది. శనివారం క్యూలలో...

సిఎఎకి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి తీర్మానం

  ఏకగ్రీవంగా ఆమోదించిన సర్వసభ్య సమావేశం మన తెలంగాణ /సిటీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సిఎఎ వ్యతిరేకంగా దేశ...

మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

  హైదరాబాద్: మూసీరివర్ ఫ్రంట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎల్‌బి నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉత్తర్వులపై సంతకం...

Latest News