Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
దుబ్బాకలో టిఆర్ఎస్ విజయానికి గండికొట్టిన స్వతంత్య్ర అభ్యర్ధి
కారును పోలిన గుర్తును కేటాయించిన అధికారులు
ఆ గుర్తుకు పడిన ఓట్ల సంఖ 3,489 ఓట్లు
కాంగ్రెస్ తరువాతి స్థానంలో నిలిచిన సదరు అభ్యర్ధి
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉపఎన్నికలో ఒక స్వతంత్ర అభ్యర్ధికి కేటాయించిన...
దుబ్బాకలో 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ గెలుపు
హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి- టిఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా, నేనా ఆనేలా పోరు కొనసాగింది. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 1,470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు....
దుబ్బాకలో బిజెపి గెలుపు
సిద్దిపేట: తీవ్ర ఉత్కంఠను రేపిన దుబ్బాక ఉపఎన్నికలో బిజెపి విజయం సాధించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి రఘునందర్ రావు ఎక్కువ ఓట్లు సాధించారు. దీంతో ఆయన విజయం...
దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. దుబ్బాకలో మరో రెండు రౌండ్ల ఓట్లు లెక్కింపు జరగనుంది. 21వ రౌండ్ ముగిసేసరికి బిజెపికి 620 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 22...
దుబ్బాక ‘ఫలితాల’పై భారీ బెట్టింగ్లు
టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులపై పందేలు n సర్వే రిపోర్టుల ఆధారంగా సాగుతున్న వైనం n కాంగ్రెస్ పార్టీపై కట్టేవారు కరువు
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉపపోరు ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్, బిజెపి పార్టీలపై భారీగా...
సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
సిఐసిగా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియామకం
ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్(సిఐసి)గా యశ్వర్ధన్ కుమార్ సిన్హా నియమితులైనట్లు రాష్ట్రపతి భవన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ఒక...
కార్పొరేటర్ టికెట్పై ఎవరి ధీమా వారిదే
ఈసారి తనకే దక్కుతుందని అనుచరులతో ఆశావహుల నమ్మకం
బస్తీ, కాలనీ, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్న రేసు గుర్రాలు
నాయకుల సొంత ప్రచారాలతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు...
రేపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్
78 అసెంబ్లీ స్థానాలలో 1204 మంది అభ్యర్థులు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మూడవ, తుది దశ పోలింగ్ శనివారం జరగనున్నది. 78 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న తుది దశ పోలింగ్లో దాదాపు...
ప్రభుత్వ వివరణ లేకుండా స్టే ఇవ్వలేం
ఎల్ఆర్ఎస్పై హైకోర్టు వ్యాఖ్యలు
హైదరాబాద్ః రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ దాఖలైన మూడు పిటిషన్లను గురువారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వ వివరణ తెలియకుండా స్టే ఇవ్వలేమని...
గ్రేటర్ పోరుకు గెలుపు గుర్రాల వేట
హైదరాబాద్: గ్రేటర్ పోరుకు అధికారులు ఏర్పాట్లు వేగం చేయడంతో ఆయాపార్టీలకు చెందిన పార్టీ అధినేతలు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు ముందుగా గుర్రాల వేటలో పడ్డారు. నగరంలో 150 డివిజన్లు ఉండటంతో డివిజన్కు...
ఆర్నాబ్ అరెస్టు!
ఒక భవన నిర్మాణ, రూపాలంకరణ శిల్పి ఆత్మహత్యకు కారణమయ్యాడన్న కేసులో రిపబ్లిక్ టివి అధినేత, సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామిని బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మూసివేసిన ఆ కేసును...
సత్తా చాటిన భారతీయ అమెరికన్లు
మళ్లీ ఎన్నికైన నలుగురు డెమొక్రాటిక్ ఇండో-అమెరికన్లు
డాక్టర్ అమీబిరా, ప్రమీలా జయపాల్, రోఖన్నా, రాజా క్రిష్ణమూర్తి విజయం
న్యూయార్క్ నుంచి జెనిఫర్ రాజ్కుమార్ విజయం
అరిజోనాలో ఆధిక్యతలో డాక్టర్ హిరాల్ టిపిమెని
వాషింగ్టన్ : అమెరికా...
కడప మాజీ ఎంఎల్ఎ మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప మాజీ ఎంఎల్ఎ కందుల శివానందరెడ్డి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. 1981లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఎస్సిగా, 1989 నుంచి 1994 వరకు కాంగ్రెస్ ఎంఎల్ఎగా పనిచేశారు....
మోడీ వోటింగ్ మిషన్కు భయపడేది లేదు
మోడీ వోటింగ్ మిషన్కు భయపడేది లేదు
బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్య
అరారియా(బీహార్):కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎలెక్ట్రానిక్ వోటింగ్ మిషన్(ఇవిఎం)ను మోడీ వోటింగ్ మిషన్ (ఎంవిఎం)గా బుధవారం అభివర్ణించారు. ఎంవిఎం అన్నా మోడీజీ...
సంపాదకీయం: మళ్లీ గుజ్జర్ల ఆందోళన
రాజస్థాన్లో గుజ్జర్ల కోటా ఆందోళన మళ్లీ రగులుకున్నది. రైళ్లు సహా మొత్తం రవాణాను, దారులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. 2ంంకు పైగా బస్సులు ఆగిపోయాయి. ఢిల్లీ, ముంబై రైలు మార్గం మూతపడింది. ప్రయాణికులు తీవ్ర...
దుబ్బాక ప్రశాంతం
82.61% పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
ఉప పోరులో ‘నకిలీ’ హోరు
కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్
గూటికి వెళుతున్నారంటూ పోలింగ్
సమయంలో ప్రచారం
సైబర్క్రైమ్లో టివి9 ప్రతినిధుల
ఫిర్యాదు, అసత్యవార్తలు ప్రసారం
చేయలేదని స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొందరు నకిలీ మీడియా ప్రతినిధులు...
రాజ్యసభలో ఎన్డిఎ @ 104
38కి పడిపోయిన కాంగ్రెస్ బలం
న్యూఢిల్లీ : రాజ్యసభలో ఎన్డిఎ బలం అమాంతం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఆ కూటమి బలం...
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం…
సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరోనా బాధితుల...
బిజెపితో జత కట్టే ప్రసక్తే లేదు : మాయావతి
లక్నో : అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున పొత్తు అన్నది కుదరదని బహుజన్ సమాజ్ పార్టీ...