Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
దుబ్బాక ప్రశాంతం
82.61% పోలింగ్
పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ఓటర్లు
89 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట భద్రత
చివరి గంటలో పిపిఇ కిట్లు ధరించి ఓటేసిన కొవిడ్ రోగులు, 10న కౌంటింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత...
ఉప పోరులో ‘నకిలీ’ హోరు
కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్
గూటికి వెళుతున్నారంటూ పోలింగ్
సమయంలో ప్రచారం
సైబర్క్రైమ్లో టివి9 ప్రతినిధుల
ఫిర్యాదు, అసత్యవార్తలు ప్రసారం
చేయలేదని స్పష్టీకరణ
మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొందరు నకిలీ మీడియా ప్రతినిధులు...
రాజ్యసభలో ఎన్డిఎ @ 104
38కి పడిపోయిన కాంగ్రెస్ బలం
న్యూఢిల్లీ : రాజ్యసభలో ఎన్డిఎ బలం అమాంతం పెరిగింది. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి సహా 9 మంది సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికవడంతో రాజ్యసభలో ఆ కూటమి బలం...
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం…
సిద్ధిపేట: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కరోనా బాధితుల...
బిజెపితో జత కట్టే ప్రసక్తే లేదు : మాయావతి
లక్నో : అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో బిజెపితో జతకట్టే ప్రసక్తే లేదని ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున పొత్తు అన్నది కుదరదని బహుజన్ సమాజ్ పార్టీ...
రాహుల్ గాంధీ ఎన్నికపై పిటిషన్ కొట్టివేత
సరితా నాయర్ పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్ణయం
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది....
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
రాజస్థాన్లో గుర్జర్ల రిజర్వేషన్ ఆందోళన
ఢిల్లీ ముంబయి మార్గంలో నిలిచిన రైళ్లు
జైపూర్ : రాజస్థాన్లో విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గుర్జర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆదివారం నుంచి నిరవధిక...
కొత్త చట్టాలతో దేశం పునాదులు బలహీనం : రాహుల్
రాయ్పూర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల దేశం పునాదులు పునాదులు బలహీన పడతాయని, రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వీటిపై పునరాలోచించాలని కాంగ్రెస్ నేత రాహుల్...
అక్కడ పట్టిన గతే ఇక్కడా పడుతుంది
సింహాసనం కోసం ఇద్దరు యువరాజులు పోటీపడుతున్నారు
బీహార్ ప్రచారంలో తేజస్వి, రాహుల్పై ప్రధాని వ్యంగ్యాస్త్రాలు
పాట్నా: బీహార్లో రెండో దశ ఎన్నికల ప్రచారం వాడీ వేడిగా సాగుతోంది. గత వారం కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఆ...
ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు
సిద్దిపేట: దుబ్బాక ఎన్నికల ప్రచారం పర్వం ఆదివారం ముగిసింది. గత నెల రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంతో, మైకులతో హోరెత్తిన దుబ్బాక గల్లీలు మూగబోయాయి. సాయంత్రం ఐదుగంటల నుంచి దుబ్బాక నియోజకవర్గంలో...
చేయికి ఓటేయాలన్న సింధియా
భోపాల్ : ప్రస్తుత బిజెపి నేత, ఎంపి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్కు ఓటేయండని పిలుపు నిచ్చి ఆశ్యర్యపరిచారు. ఇటీవలి కాలం వరకూ కాంగ్రెస్లో యువనేతగా ఎదిగిన...
నితీశ్ మరోసారి సిఎం కావడం ఖాయం: ప్రధాని మోడీ
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపేవరిదో మొదటి విడత పోలింగ్ తోనే తేలిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్ లోని చాప్రా, సమస్తిపూర్ లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ...
స్టార్ ప్రచారకర్త హోదా కోసం సుప్రీంకోర్టుకు కమల్నాథ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తరఫున తనను స్టార్ ప్రచారకర్త హోదా నుంచి ఎన్నికల కమిషన్ తొలగించడాన్ని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నైతిక విలువలను ఉల్లంఘించారని పేర్కొంటూ కమల్నాథ్ను...
ఇందిరాగాంధీకి సోనియా, రాహుల్, ప్రియాంక నివాళి
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నివాళులర్పించారు. సోనియా, ప్రియాంకలు శనివారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారకం శక్తిస్థల్కు వెళ్లి...
సుజాతక్కను ఆశీర్వదించండి: పద్మాదేవేందర్ రెడ్డి
తొగుట: దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతను ఆశీర్వదించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం తుక్కాపూర్, ఎల్లారెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ కరెంట్ ఇయ్యక చంపితే.....
క్యాన్సర్ తో బెంగాల్ డిప్యూటీ స్పీకర్ మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ సుకుమార్ హన్సడా (65) క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. సుకుమార్ క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన...
బీహార్ బాద్ షా ఎవరు?
బీహార్లో 17వ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ (1951లో మొదటి శాసన సభ ఎన్నికలు జరిగాయి) కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలందరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా...
రాహుల్జీ ఇప్పటికైనా కళ్లు తెరవండి
బిజెపి జాతీయాధ్యక్షుడు నడ్డా సెటైర్లు
న్యూఢిల్లీ: భారత ఆర్మీ, ప్రభుత్వం, ప్రజలపట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హితవు పలికారు. రాహుల్...
కారు.. కెసిఆర్ వైపు నిలబడండి
తొగుట: కాంగ్రెస్, బీజేపీలకు ఓటు ఎందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలంతా కారు.. కేసీఆర్ వైపు ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం తొగుట మండలం ఘనపూర్, గుడికందులలో...