Home Search
ప్రజా కోర్టు - search results
If you're not happy with the results, please do another search
గల్ఫ్లో దోపిడీకి గురవుతున్న భారతీయులు
ఆదుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిల్
కేంద్రం, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: గల్ఫ్దేశాల్లో పాస్పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కార్మికులను వాపసు తీసుకు రావడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వారి సంక్షేమం...
సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 4నే
వాయిదాకు సుప్రీం నో
కరోనా నేపథ్యంలో సరైన
ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు అనుకున్న ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే జరుగుతాయి. వీటిని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలనే పిటిషన్లను...
ఇంకెంత కాలం మెహబూబా ముఫ్తి నిర్బంధం
సుప్రీంకోర్టులో ముఫ్తి కుమార్తె పిటిషన్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు ప్రజా భద్రతా చట్టం కింద తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తిని నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తి దాఖలు...
ఉన్నత పదవులు – ఊడిగం
కొన్ని పరిణామాలు ‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగే’ మాదిరిగా జరిగిపోతుంటాయి. లోకం తన దొంగ బుద్ధిని గమనించడం లేదని, అది కూడా కళ్లు మూసుకొనే ఉందని, పాలు తాగే పిల్లి అనుకుంటుందట....
రిటైరైన ఉద్యోగి ప్రభుత్వ నివాసంలో ఉండరాదు
ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ పదవీ విరమణ తర్వాత తనకు కేటాయించిన ఇంటిలో కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవీ విరమణ తర్వాత...
తీవ్ర నేర చరితులను ఎన్నికల పోటీ నుంచి నిషేధించాలి
సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు
న్యూఢిల్లీ : తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్న నేరచరిత కలిగిన వారిని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా నిషేధించాలని కోరుతూ సుప్రీం కోర్టుకు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. త్వరలో విచారణకు...
దొరలను ఎదిరించిన అయిలమ్మ
చిట్యాల ఐలమ్మ సెప్టెంబరు 26, 1895 న జన్మించారు. చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత. సామాజిక ఆధునికపరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్య శాలి. పోరాట పటిమగల యోధురాలు....
నిరసన హక్కుపై ఒకే విధానం ఉండదు
రోడ్ల అడ్డగింపు వంటివి శాంతియుతంగా ఉండాలి
షహీన్బాగ్ నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: నిరసన తెలిపే హక్కుపై ఒకే రకమైన విధానం ఉండదని, ఒక్కో సందర్భంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుందని, అయితే నిరసన...
సంపాదకీయం: నిరంకుశ కేసులు
పాములు బుసకొట్టినా, కాటేసినా అర్థం చేసుకోవచ్చు, ఆత్మరక్షణ కోసం చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనహితం కోసం నెలకొన్న పోలీసు, దర్యాప్తు వ్యవస్థలు పాలకులను ప్రశ్నించే వారి మీద విచక్షణ, వివేకం చూపకుండా కేసులు...
అవినీతిపై కెసిఆర్ మహాస్త్రం
తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యాయానికి తెరలేపిన శుభ రోజు ఈ నెల 9వ తారీఖు. రెవెన్యూ సంస్కరణల కోసం కెసిఆర్ గత 4సంవత్సరాలుగా కఠోర కసరత్తే జరిపారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతి కాన్సర్తో...
ఛానెళ్ల తీర్పు!
చట్టాలు, న్యాయస్థానాలు చేయాల్సిన పనిని మీడియా, పితృస్వామిక సమాజమే చేసేస్తే ఆ ‘పగభగ’ కు ఆహుతైపోయేవారి మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం సాధ్యమయ్యే...
ఈ దేశాన్ని ‘దేవుడే రక్షించాలి’!
గత కొద్ది నెలలుగా భారత దేశం గత 70 ఏళ్ళల్లో యెరుగనంతటి తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఒక వంక ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దిగజారుతూ ఉండగా, కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్ర,...
నా భూమికి భరోసా దొరికింది..!
తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు విప్లవాత్మకమైనవి. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్తోనే సాధ్యమైంది. అనేక విషయాల్లో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుంది. ఆ ఖాతాలో రెవెన్యూ సంస్కరణల చట్టం...
‘ఏదో ఒకరోజు మీ అహంకారం కూడా ధ్వంసమవుతుంది’..
కంగన ఆఫీసును కూల్చివేసిన బిఎంసి
కార్యాలయం కూల్చివేతపై బొంబాయి హైకోర్టు స్టే
కట్టుదిట్టమైన భద్రతతో ముంబయి చేరుకున్న రనౌత్
వీడియో సందేశంలో సిఎం ఉద్ధవ్పై కంగన ఫైర్
ముంబయి: ముంబయిలోని బాంద్రాలో ఉన్న కంగనా రనౌత్ కార్యాలయాన్ని అక్రమ...
కేశవానంద భారతి
ఆదివారం తెల్లవారు జామున మరణించిన కేరళలోని ఎడ్నీర్ మఠాధిపతి కేశవానంద భారతి దేశంలో రాజ్యాంగ న్యాయంతో ముడిపడి చిరస్థాయిని పొందుతారు. 1969, 1971లో కేరళ ప్రభుత్వం రెండు భూసంస్కరణల చట్టాలను తెచ్చి...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
గ్యాంగ్ రేప్ కేసులో మాజీ మంత్రికి బెయిల్
లఖ్నో: గ్యాంగ్రేప్ కేసులో నిందితుడు మాజీమంత్రి గాయత్రి ప్రజాపతికి బెయిల్ దొరికింది. అలహాబాద్ హైకోర్టు లఖ్నో బెంచ్ శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 41నెలలపాటు లఖ్నో జైలులో విచారణ ఖైదీగా ఉన్న ప్రజాపతికి...
గట్టిపడుతున్న గళం
పదుగురి మాటకి ప్రాధాన్యమిచ్చి సాగవలసిన ప్రజాస్వామ్య పాలనకు ఏకపక్ష, కేంద్రీకృత ఏలుబడికి పొసగదు. ఆ రెండింటికీ ఎంతో వైరుధ్యమున్నది. ఏడు రాష్ట్రాల ఎన్డిఎ యేతర ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని సమైక్యంగా నొక్కి...
అవినీతి ‘నాగ’రాజు
రూ.100కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తింపు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం
బంధుమిత్రులు, కుటుంబసభ్యులపైనా ఎసిబి నజర్
కీసర తహసీల్దార్ నాగరాజుతో పాటు విఆర్ఎ సాయిరాజు అరెస్టు, 14రోజుల రిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: ల్యాండ్ వివాదంలో...
సంబంధాలున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
తెలంగాణ రాష్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం
కృష్ణాజలాల చట్టబద్ధ హక్కులపై ప్రభుత్వ పోరాటం కొనసాగుతుంది
కరోనా రోగుల నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై చర్యలు ఇక ముందు కొనసాగుతాయ్
సిటీ...