Home Search
ప్రజా కోర్టు - search results
If you're not happy with the results, please do another search
ఓటమికి నో.. రేపటి నుంచే వార్
ప్రెసిడెంట్ గిరిపై ట్రంప్
వాషింగ్టన్ : తాను ఓటమిని అంగీకరించడం లేదని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రజానీకం ఓటు పట్ల ద్రోహం జరిగిందని, ఓట్ల లెక్కింపులో పూర్తి విశ్వసనీయత అవసరం అని,...
వక్రమార్గంలో పీఠం ఎక్కాలనుకోవద్దు: బైడెన్కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయానికి డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేరువవుతూ ఉండగా, మరోవైపు ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. అయితే ఓట్ల లెక్కింపులో చాలా అవకతవకలు జరిగాయని, గడువు...
సంపాదకీయం: తపాలా ఓట్ల తగవు
సంపాదకీయం: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం డెమొక్రాటిక్ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్నే వరిస్తున్నదని రూఢి అవుతున్నప్పటికీ పోస్టల్ ఓట్ల లెక్కింపును వివాదాస్పదం చేసి సుప్రీంకోర్టుకు వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్టు...
‘తాటక’ బూటకపు ఎన్కౌంటర్!
ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం...
సంపాదకీయం: భావ ప్రకటన స్వేచ్ఛకు హాని
‘సాధారణ పౌరులకు పోలీసులు సమన్లు (స్టేషన్కు పిలిపించుకునే ఆదేశాలు) జారీ చేయడం ఇదే విధంగా కొనసాగితే అది ప్రమాదకరంగా మారుతుంది, రాజ్యాంగం 19(1) (ఎ) అధికరణ ప్రాథమిక హక్కుగా ప్రసాదించిన భావ ప్రకటనా...
దేశానికే ఆదర్శం కానున్న ధరణి
ఈ నెల 29వ తేదీన (నేడు) ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 570 మండలాల్లో తహసీల్దార్లు, ఒక్కొక్క మండలంలో 10 దస్తావేజు రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేశారు....
రాజకీయ మసికి శిక్ష
ఒక బొగ్గు గనిని నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేటు కంపెనీకి కేటాయించిన కేసులో కేంద్ర మాజీ మంత్రి దిలీప్రేకి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించడం రాజకీయ అవినీతిపరుల విషయంలో...
పేదరిక గీత – కొత్త నిర్వచనం
పేదరిక గీత గీయడానికి తిన తిండి, కనీస రాబడి ఉన్నాయా, లేవా అనే ఒక్క అంశాన్నే పరిగణించడం సరికాదని ఇల్లు, చదువు, పారిశుద్ధం, వైద్యం వంటి జీవన వసతుల అందుబాటును కూడా కొలబద్దగా...
ములుగు ఎన్కౌంటర్పై పౌరహక్కుల సంఘం ఖండన..
మనతెలంగాణ/హైదరాబాద్: ములుగు ఎన్కౌంటర్ను రాష్ట్ర పౌరహక్కుల సంఘం సోమవారం ఒక ప్రకటనలో ఖండించింది. మావోయిస్ట్ సుధీర్, లాక్మాల్ను పట్టుకుని కాల్చిచంపారని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు....
14 నెలల తర్వాత మెహబూబా ముఫ్తీకి విముక్తి..
శ్రీనగర్: 14 నెలలుగా నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు విముక్తి పొందారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పిడిపి) నాయకురాలు అయిన ముఫ్తీ ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ) పరిధిలో...
కెసిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ విశ్వనగరం
‘గ్రేటర్’ చట్టానికి 5 సవరణలు 79 డివిజన్లలో
మహిళలను గెలిపించిన ఘనత టిఆర్ఎస్దే
వార్డు కమిటీల్లో రాజకీయాలకు అతీతంగా చోటు
యథాతథంగా బిసిల రిజర్వేషన్ పర్యావరణం, ఫార్మా
ఇండస్ట్రీపై కాంగ్రెస్ సభ్యులు మాట్లాడటం హాస్యాస్పదం
హరితనగరం పనులు...
నాలుగు సవరణ బిల్లులకు ఆమోదం
నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం
బిల్లులను సభలో ప్రవేశపెట్టిన మంత్రులు
ప్రశ్నోత్తరాలు రద్దు, చర్చ అనంతరం బిల్లులకు ఆమోదం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు మంగళవారం ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసి సహా నాలుగు చట్టాల...
టిఆర్పిల కుంభకోణం
నిజాయితీ లోపిస్తే ఎంతటి గొప్ప వ్యవస్థలయినా పాతాళానికి దిగజారిపోయి ప్రజా ప్రయోజనాలను బలి తీసుకుంటాయి. వాణిజ్య ప్రకటనలను దొడ్డి దారిలో ఆకట్టుకొని విశేషంగా లాభపడడానికి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టిఆర్పిలు)ను కృత్రిమంగా పెంచుకునే...
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన
తీర్మానాలపై చర్చ, ఆమోదం
13న శాసనసభ, 14న
శాసన మండలి సమావేశం
పంటల కొనుగోలు,
యాసంగిలో సాగు విధానంపై
నేడు ముఖ్యమంత్రి
కె.చంద్రశేఖర్రావు సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట మంత్రివర్గ సమావేశం...
బహిరంగ స్థలాల్లో నిరసనల పేరిట తిష్ట కుదరదు
షహీన్బాగ్పై సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ : నిరసనలకు అయినా మరే విషయాలకు అయినా ప్రజలకు చెందిన బహిరంగ స్థలాల్లో చేరడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని షహీన్బాగ్లో తిష్టవేసుకుని...
గల్ఫ్లో దోపిడీకి గురవుతున్న భారతీయులు
ఆదుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిల్
కేంద్రం, తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు నోటీసులు
న్యూఢిల్లీ: గల్ఫ్దేశాల్లో పాస్పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కార్మికులను వాపసు తీసుకు రావడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, వారి సంక్షేమం...
సివిల్స్ ప్రిలిమ్స్ అక్టోబర్ 4నే
వాయిదాకు సుప్రీం నో
కరోనా నేపథ్యంలో సరైన
ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
న్యూఢిల్లీ : యుపిఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు అనుకున్న ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే జరుగుతాయి. వీటిని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయాలనే పిటిషన్లను...
ఇంకెంత కాలం మెహబూబా ముఫ్తి నిర్బంధం
సుప్రీంకోర్టులో ముఫ్తి కుమార్తె పిటిషన్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు ప్రజా భద్రతా చట్టం కింద తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తిని నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తి దాఖలు...
ఉన్నత పదవులు – ఊడిగం
కొన్ని పరిణామాలు ‘పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగే’ మాదిరిగా జరిగిపోతుంటాయి. లోకం తన దొంగ బుద్ధిని గమనించడం లేదని, అది కూడా కళ్లు మూసుకొనే ఉందని, పాలు తాగే పిల్లి అనుకుంటుందట....
రిటైరైన ఉద్యోగి ప్రభుత్వ నివాసంలో ఉండరాదు
ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి ఎవరూ పదవీ విరమణ తర్వాత తనకు కేటాయించిన ఇంటిలో కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవీ విరమణ తర్వాత...