Home Search
తెలంగాణ రాష్ట్రం - search results
If you're not happy with the results, please do another search
రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న పోలీసు కేసులు
మనతెలంగాణ/హైదరాబాద్: మల్కాజ్గిరి ఎంపి రేవంత్రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలలో మొత్తం 63 పోలీసు కేసులు నమోదయ్యాయి. డ్రోన్ కెమెరా కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్రెడ్డి విడుదలను కోరుతూ దాఖలు...
కేంద్రం నుంచి రాష్ట్రానికి క్యా ఆయా
బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే
'ఇయే ఆయా' పన్నుల్లో రాష్ట్రాల వాటా బిచ్చం కాదు
* కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకపోగా రూ. 1400కోట్లు పైన అప్పు తీసుకోవాలని సూచించారు
* అప్పుడు కాంగ్రెస్...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ
ప్రజలు అందుకే వాళ్లను వద్దంటున్నారు
మానవీయ కోణంలో బడ్జెట్ను పెట్టాం
ఇప్పటివరకు 1,23,075 ఉద్యోగాలు ఇచ్చాం
అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ వద్దుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు...
సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న 380 మంది సబ్ఇంజనీర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్కోలో 380 మంది సబ్ ఇంజనీర్ పోస్టులకు అప్పటి ప్రభుత్వం...
సోనియా గాంధీతో ఎంపి కోమటిరెడ్డి భేటీ..
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో నల్గొండ ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. టిపిసిసి అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్న సమయంలో ఈ భేటీ...
మోడీని నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే దిక్కు: కెసిఆర్
హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్ పై రెండో రోజు చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం...
కాంగ్రెస్ ‘వద్దు’ల పార్టీ.. అందుకే రద్దు చేశారు: హరీష్
హైదరాబాద్: బడ్జెట్లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయని, బడ్జెట్పై ప్రజలు సంతోషంగా ఉండడంతో ప్రతిపక్షాలకు నిరాశ మిగిలిందని ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసన సభలో బడ్జెట్పై రెండో...
35 శాతం నీటి ఆదా
వరి సాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులు
కిలో వరికి తెలంగాణలో 2395 లీటర్ల వినియోగం
ఎరోబిక్ వరితో 30 శాతం నీరు ఆదా.. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సహకారం
మండలిలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన...
రికార్డు స్థాయిలో చేపల ఉత్పత్తి
మార్చి చివరి నాటికి 3.20 లక్షల టన్నులు!
ఇతర రాష్ట్రాలకు చేపలు, విదేశాలకు రొయ్యల ఎగుమతి
సమీకృత మత్స పథకంతో మత్సకారుల జీవితాల్లో వెలుగులు
రెండేళ్లలోనే రెట్టింపు అయిన సగటు ఆదాయం
మూడేళ్లలో రూ.155 కోట్లతో చేప...
16 నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలల్లో ఈ నెల 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు...
మావోలపై ప్రత్యేక నిఘా
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే విధంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఛత్తీస్గఢ్ నుంచి మావోలు రాష్ట్రంలోకి రాకుండా నిరోధించేందుకు అనువుగా మావోలపై ప్రత్యేక నిఘా కొనసాగించే...
ఐ-పాస్తో ఖుష్
భారీగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధులు
గత డిసెంబర్ 31 నాటికి వచ్చిన పెట్టుబడులు రూ. 1.84లక్షల కోట్లు
11,857 పరిశ్రమలు, 13లక్షల మందికి ఉపాధి అవకాశాలు : సామాజిక ఆర్థిక సర్వే
మన తెలంగాణ/హైదరాబాద్ :...
కరోనాపై మరింత నిఘా
ఎయిర్పోర్టులో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు : మంత్రి ఈటల
విమానాశ్రయంలో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాం, అనుమానితులను గాంధీకి తరలిస్తాం
వైరస్ నియంత్రణ కోసం 24 గంటలు...
సంక్షేమం..సాగు
మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం పెద్దపీట...
అన్నదాతా సుఖీభవ
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 25,811 కోట్లు కేటాయింపు
రైతుబంధుకు రూ. 14 వేల కోట్లు... గతం కంటే రూ. 2 వేల కోట్లు అదనం
పంటల కొనుగోలుకు 1000 కోట్లు
పశు సంవర్థకశాఖకు 1586 కోట్లు......
కమాండ్ కంట్రోల్ నిర్మాణానికి రూ. 550 కోట్లు
డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని సంకల్పం, పోలీసు భద్రతకు రూ. 5,852 కోట్ల నిధులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ. 5,852 కోట్ల నిధులను కేటాయించారు. పోలీసుశాఖ...
సంక్షేమానికి సంపూర్ణ బలం
ఎస్సి, ఎస్టిల కోసం ప్రత్యేక ప్రగతి నిధి, బిసి, మైనారిటీ, మహిళా సంక్షేమానికి భారీగా నిధులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసన సభలో 2020-2021 ఏడాదికి ప్రవేశపెట్టినన వార్షిక బడ్జెట్లో దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ...
ఎపిలో మోగిన స్థానిక ఎన్నికల నగారా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రకాల స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. తొలిదశలో జడ్పిటిసి, ఎంపిటిసిలను ఒకే విడతలో ఈ నెల...
మే నెలలో రాష్ట్ర బాల రచయితల సమ్మేళనం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాల్లోవున్న వందలాది మంది బాలకథారచయితల సమ్మేళనాన్ని ఈ వేసవిలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం మినిస్టర్స్ క్వార్టర్స్లోని...
గ్రామీణ అభివృద్ధికి రూ.23వేల కోట్లు..
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణా ప్రాంతాల అభివృద్ధి కోసం బడ్జెట్లో భారీ మొత్తంలో నిధులు కేటాయించారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా ఇంత భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టడం...