Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
రేవంత్ అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేకుండా మియాఖాన్ గూడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనలో రేవంత్ రెడ్డితో సహా మరో నలుగురిపై నార్సింగి...
ఢిల్లీ ఘర్షణ వేడితో లోక్సభ వాయిదా
హోలీ తరువాత చర్చ : సర్కారు
ఇప్పుడే జరగాలి : ప్రతిపక్షం
సభలో బెంచ్లు దాటిన సభ్యులు
స్పీకర్ ఆగ్రహం, సస్పెన్షన్ హెచ్చరిక
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల అంశంపై ప్రతిపక్షాలు, అధికారపక్షం దూషణలు,...
ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు
మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
బ్లాక్మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్
ఆయన బతుకంతా బ్లాక్మెయిలే
దళితుల భూములను కబ్జా చేసిన రేవంత్ రెడ్డి కెటిఆర్పై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు
ఆయన నిజస్వరూపం బట్టబయలైంది
జన్వాడ ఫాంహౌస్ లీజుకు తీసుకున్నట్టు కెటిఆర్ ఎన్నికల అఫిడవిట్లోనే చూపించారు
రేవంత్ తన భూబాగోతాలు దాచుకోడానికి...
ట్రంప్ పర్యటనకు రూ.8కోట్లు మాత్రమే ఖర్చు చేశాం: గుజరాత్ సిఎం
గాంధీనగర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు గుజరాత్ రాష్ట్రం ప్రభుత్వం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను రాష్ట్ర ముఖ్యమంత్రి...
పదవీ విరమణ వయస్సును తగ్గించిన పంజాబ్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించింది. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న దాన్ని 58 ఏండ్లకు కుదిస్తున్నట్టు...
దళిత మహిళపై సర్పంచ్ కుమారుడు అత్యాచారం….
గాంధీనగర్: సర్పంచ్ కుమారుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి దళిత యువతిని(19) తుపాకీతో బెదిరించి... ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు...
నితీష్ వైఖరితో బిజెపి కలవరం!
పాట్నా: బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన బిజెపి నిశితంగా గమనిస్తోంది. రెండు రోజుల్లో ప్రతిపక్ష ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్తో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రెండో...
అమిత్ షాను తప్పించండి
సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
విశాఖలో బాబు ‘నారా’జ్
జై విశాఖ అనాలంటూ నిరసన కారుల ఆందోళన
బాబు ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినాదాలు
ఐదు గంటలపాటు బాబుకు నిరసన సెగ
పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన బాబు
సెక్షన్ 151 కింద నోటీసులు.. ముందస్తు అరెస్ట్
పోలీసులపై...
హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ
న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...
మా భూమిమాగ్గావాలె..
దొంగ రిజిస్ట్రేషన్లతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గోడ కట్టేశారు : బాధితులు దఫదఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారు
గోడ పనులు అడ్డుకున్నందుకు దౌర్జన్యం చేశారు
న్యాయం చేయండి : మల్లయ్య కుటుంబం మొర
కొండల్ రెడ్డి తనకు...
అమిత్ షా రాజీనామా చేయాలి
అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్లదే బాధ్యత: సోనియా
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...
అమిత్ షా రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసాకాండకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యతని కాంగ్రెస్ నిందించింది. శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే తన...
రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు
రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు
సన్నాహక సమావేశాల నిర్వహణ
ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..!
మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...
లక్ష మంది అసద్లు వచ్చినా సిఎఎపై వెనకడుగు వేయం: కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా ప్రజలకు మంచి చేసే సిఎఎ విషయంలో వేనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం...
రేవంత్ భూదందా…. కోర్టును ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, ఆయన సోదరుల భూదందా తాజాగా వెలుగులోకి వచ్చింది. అత్యంత ఖరీదు చేసే ఐదెకరాల భూమిని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కబ్జా చేశారు. తప్పుడు డాక్యుమెంట్లు...
ఢిల్లీలో ఆగని సిఎఎ అల్లర్లు.. రంగంలోకి దిగిన అమిత్ షా
న్యూఢిల్లీ: సిఎఎకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు ప్రాంతాల్లో రెండో రోజు అల్లరి మూకలు రెచ్చిపోయాయి. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...
ట్రంప్ విందుకు మన్మోహన్, ఆజాద్ గైర్హాజరు
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి ఇచ్చే విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత...