Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
ఉరి వేసుకుని బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ కాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ బిటెక్ విద్యార్థి తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని విజయ్(21)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
బైకులను ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి
లక్నో: వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బైకులను ఢీకొట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ పిలిభిత్ జిల్లా పిలిభిత్-మాధోతండ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఖాస్పూర్...
వెయ్యి రూపాయల కోసం నిండు ప్రాణం తీశారు
న్యూఢిల్లీ: అప్పుగా తీసుకున్న వెయ్యి రూపాయాలు అడిగినందుకు ఇద్దరు స్నేహితులు కలిసి మరో మిత్రుడిని దారుణంగా హతమార్చిన సంఘటన దేశరాజదాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సుహైల్, ఫర్హాన్ అనే స్నేహితులు ఉన్నారు....
గుంటూరులో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలోని శావల్యపురం మండలం కనమర్లపూడి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభివించింది. కారు- స్కార్పియో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు....
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: ప్రేమ విఫలం కావడంతో తట్టుకోలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సన్నీ కుమార్(22)యువకుడు స్థానికంగా ఉంటున్న...
రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి
చెన్నయ్: తమిళనాడు రాష్ట్రంలోని కడలూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు - వ్యాను ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా...
నగరంలో భార్య చేతిలో భర్త హతం
హైదరాబాద్: భార్య చేతిలో భర్త హతమైన సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్మీలో రిటైర్మెంట్ పొందిన విశాల్ దివాన్ ను భార్య సబీనా రోషం శనివారం అర్ధరాత్రి కత్తితో...
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం
గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని కారు ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి...
ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో పేలుళ్లు: ఇద్దరు మృతి
అమరావతి: కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని జయరాజ్ ప్లెవుడ్ కంపెనీలో గురువారం పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలు షాపు నుంచి 50 అడుగుల...
బైక్ ను ఢీకొన్న ఆటో: ఇద్దరు మృతి
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకును ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. వారిపైకి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్: బాచుపల్లి చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి అదుపుతప్పిన డిసిఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాక్టర్ రెడ్డి...
బంజారాహిల్స్ లో గోనే సంచిలో మృతదేహం..
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్2లోని ఫుట్పాత్పై గోనెసంచిలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మహిళ మృతదేహాన్ని గుర్తించారు. రోడ్డుపై గోనె సంచి...
రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి
అమరావతి: చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురుగా వచ్చి బైక్ ను ఢీకొని లారీ...
భవనం పైకప్పు కూలి ముగ్గురు మృతి
పంజాబ్: దేశంలో కురుస్తున్న వర్షాలు కొందరి కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి. తాజాగా అమృత్ సర్ లో భవనం పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు....
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
షాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. షాబాద్ హరిజనవాడ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో లారీ పల్టీలు...
ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
మహిళ విషయంలో గొడవ.. ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలో బుధవారం దారుణం చోటుచేసుంది. ఓ మహిళ విషయంలో ఇద్దరు వర్కర్ల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని శివారెడ్డి స్వీట్ షాపులో...
రోడ్డు ప్రమాదంలో జవాను మృతి
జైపూర్: రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన జవాను మృతి చెందాడు. శనివారం రాత్రి రాజస్థాన్ శ్రీగంగానగర్ వద్ద ట్రక్కు బోల్తాపడి జవాను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గంధారి మండలం...
ప్రశ్నించినందుకు రిటైర్డ్ ఏఎస్సై దారుణ హత్య
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ సురేంద్ర చేతిలో రిటైర్డ్ ఏఎస్సై నాగేశ్వరరావు దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి అల్లరి చేస్తున్నాడని ప్రశ్నించినందుకు నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి...
నగరంలో యువకుడు దారుణ హత్య
హైదరాబాద్: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన దారణ సంఘటన ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. హత్యచేసి మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న...