Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
ఫోన్ వాడొద్దన్నందుకు పిల్లలను చంపి, ఆత్మహత్య
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మైసూర్ నగరంలో ఆదివారం దారుణం చోటుచేసుంది. సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఓ భార్య తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా ఉండే ముజిమిల్, సుఫియా దంపతులకు...
అనుమానంతో భార్య తలనరికిన భర్త
సంగారెడ్డి: అనుమానంతో కట్టుకున్న భార్య తల నరికి మరో ఇంటి ముందు పారేసిన దారుణ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నారాయణఖేడ్ కు చెందిన సాయిలు(50) తన...
కీసర మాజీ ఎంఆర్ఓ ఆత్మహత్య
చంచల్గూడ జైల్లో ఉరివేసుకొని బలవన్మరణం
అవమానం భరించలేకే?
మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం కేసులో చంచల్గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ ఎంఆర్వొ బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోని బాత్రూం కిటికీకి...
కీసర మాజీ ఎమ్మార్వో ఆత్మహత్య
హైదరాబాద్: కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు చంచల్ గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.కోటీ 10లక్షల లంచం కేసులో నాగరాజుపై ఎసిబి రెండు కేసులను నమోదు చేసింది. 34, 100ఎకరాల భూమిని ల్యాండ్...
మాదాపూర్ లో కారు బీభత్సం
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ లో ఆదివారం మధ్యాహ్నం కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఇద్దరిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుని...
హత్రాస్ కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ
పలు మలుపుల తరువాత పరిణామం
న్యూఢిల్లీ : యుపి హత్రాస్ గ్యాంగ్రేప్, దళిత యువతి మృతి కేసు దర్యాప్తు పగ్గాలను సిబిఐ చేపట్టింది. తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన ఈ ఉదంతంపై యుపి యోగి...
ప్రియురాలి కోసం స్నేహితుడితో విషం తాగించాడు
అమరావతి: గుంటూరు జిల్లా యడ్లపాడులో దారణం చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం ఓ యువకుడు స్నేహితుడితో గడ్డిమందు తాగించాడు. వివరాల్లోకి వెళితే... స్థానికంగా ఉండే గోపీవర్మ, ప్రేమ్ చంద్ స్నేహితులు. వీరు ఒకే యువతిని...
భార్యపై అనుమానంతో శిరచ్ఛేదం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం ఉదయం మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని బండాలో ఒక వ్యక్తి తన భార్యను అనుమానించి శిరచ్ఛేదం చేసి, ఆమె తలతో పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లి...
రెండు బైకులు ఢీ: ఇద్దరు మృతి
సంగారెడ్డి: పటాన్ చెరు మండలం చిన్నకంజర్ల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం...
మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
ధార్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్, ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20...
బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
హైదారబాద్: నగరంలోని మియాపూర్ మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డైట్ సెట్ పరీక్ష రాయడానికి బైక్ పై వెళ్తున్న ఇద్దరు...
ఉరివేసుకున్న ఆత్మహత్య ఘటనే
సుశాంత్ మరణంపై ఎయిమ్స్ టీం ముగింపు
న్యూఢిల్లీ : నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం ఉరివేసుకున్న సంఘటన, తనకు తాను ప్రాణాలు తీసుకోవడం(ఆత్మహత్య)తో సంభవించిన మరణం అని ఎయిమ్స్ వైద్య మండలి తెలిపింది....
నగరంలో ఐఎఫ్ఎస్ అధికారి ఆత్మహత్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అటవీశాఖాధికారి వి.బి భాస్కర్ రమణమూర్తి హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ బండ్లగూడలోని రాజీవ్ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దూకడంతో...
నిర్లక్ష్యం ఖరీదు… ఇద్దరు చిన్నారుల బలి
చంద్రాయణగుట్ట: నగరంలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. టిప్పర్ రూపంలో దూసుకు వచ్చిన మృత్యువు అభం శుభం తెలియని ఒక చిన్నారిని బలిగొంది. అప్పటి వరకు...
డ్రైవర్ నిర్లక్ష్యానికి పసిపాప బలి
హైదరాబాద్: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడేళ్ల పసిపాప మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్ చంద్రాయణగుట్టలో బుధవారం చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలికను టిప్పర్ ఢీకొట్టింది. టైర్ల కింద...
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
హైదరాబాద్: వికారాబాద్ ద్యాచారం మండలం వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్, జీపు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప...
రంగారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని హత్య చేసిన కొడుకు
రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల గుండాల మండలంలో దారుణ సంఘటన జరిగింది. కన్నతండ్రినే కొడుకు హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన తండ్రిని...
ప్రియురాలితో గొడవ.. మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య
రాజస్థాన్: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన రాజస్థాన్లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మహావీర్ నగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మ (32) పెళ్లి చేసుకుని కుటుంబసభ్యులతో కలిసి...
చేపల కూర తిని భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం
మోత్కూరు: చేపల కూర తిని దంపతులకు అస్వస్థతకు గురై వారి కుటుంబంలో విషాదం మిగిల్చిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో శుక్రవారం అర్ధరాత్రి చేటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... మోత్కూరు మున్సిపాలిటీలో...
బాలికను మింగిన నాలా
హైదరాబాద్లోని నేరేడ్మెట్లో విషాదం, సైకిల్పై బయటికి వెళ్లి చెరువులో శవమై తేలిన సుమేధ
ప్రమాదవశాత్తూ నాలాలో పడి.. బండ చెరువులో శవమై కనిపించిన సుమేధా
మృతురాలి కుటుంబీకులకు ఎంఎల్ఎ మైనంపల్లి పరామర్శ
మన తెలంగాణ/ మల్కాజిగిరి/ మౌలాలి...