Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
లిఫ్టులో చిక్కుకుని ఐదేళ్ల బాలుడు మృతి
ముంబై: లిఫ్టులో చిక్కుకుని ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన ముంబైలోని ధారావిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కోజి షెల్టర్ భవనంలోని లిఫ్టులో చిక్కుకుని సర్ఫరాజ్ షేక్ అనే బాలుడు...
ప్రేమజంట ఆత్మహత్య
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెర్కిట్ శివారులో చెట్టుకు ఉరేసుకుని యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి...
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణం తీసిన విషాద ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. ఆన్ లైన్ గేమ్ తో అప్పులపాలైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం......
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ఫిరోజాబాద్: ఆటో-లారీ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్-ఫరీహా రహదారిపై ఆటో-లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో...
చెట్టును ఢీకొట్టిన తుఫాన్ వాహనం: ఒకరు మృతి
రంగారెడ్డి: చెట్టును ఢీకొని తుఫాన్ వాహనంలో ఒకరు మృతి చెంది పలువురికి గాయాలైన సంఘటన కొత్తూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ప్యాసింజర్స్ను తీసుకొని హైద్రాబాద్ నుండి...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలం మునిగేపల్లి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభించింది. మునిగేపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు...
ట్రక్కు- కారు ఢీ: ఏడుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ట్రక్కు, కారు ఢీకొని జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పడ్డి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని సురేంద్రనగర్ డిప్యూటీ...
మొబైల్ డేటా కోసం తమ్ముడిని చంపిన అన్న
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ డేటాకోసం ఓ అన్న తన తమ్ముడిని కత్తితో పొడిచి హత్యచేశాడు. పోలీసులు కథనం ప్రకారం.. జోధ్ పూర్ కు చెందిన...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రంగారెడ్డి: జిల్లాలోని యాచారం మండలం తమ్మలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. తమ్మలోని గూడ గేట్ వద్ద ఆర్టీసీ బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి...
జూనియర్ ఆర్టిస్ట్ బలవన్మరణం
హైదరాబాద్: ప్రేమవిఫలమై జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకున్న విషాదసంఘటన నగరంలోని న్యూబోయిగూడ ఐడిహెచ్లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మోహన్, వనజ దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు నమో కరణ్(21)సినీ పరిశ్రమలో జూనియర్...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి
ముంబై: మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. యాభై అడుగుల వంతెనపై నుంచి మినీ బస్సు కిందపడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా...
ఐపిఎల్ బెట్టింగ్కు యువకుడి బలి..
మనతెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్లో బెట్టింగ్ కట్టి అప్పులపాలైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పంజాగుట్టలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జార్ఖండ్, డియోరి, బాస్మండికి చెందిన సోనూ కుమార్...
ట్రాక్టర్, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మణం
తాండూరు: ట్రాక్టర్, ఆటో ఢీకొని వ్యక్తి దుర్మణం చెందిన సంఘటన తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పెద్దేముల్ మండలం గిర్మాపూరు గ్రామానికి రామప్పతోపాటు మరికొంత మంది మహిళలు కలిసి ఆటోలో...
రైలు కిందపడి నలుగురి ఆత్మహత్య
అమరావతి: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం కౌలురులో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతోపాటు దంపతులు సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న...
తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: తుపాకీతో కాల్చుకుని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రాణిగంజ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కార్యాలయంలో జరిగింది....
మేడ్చల్లో ఘోరం
బాలుడి కిడ్నాప్, హత్య
పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పేట్బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు
నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన
సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం
మన తెలంగాణ/శామీర్పేట : అదృశ్యం...
దివ్యది ముమ్మాటికీ హత్యే
హైదరాబాద్ః ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు దివ్య తేజస్వినిది హత్యగా తేల్చారు....
బోల్తాపడ్డ బస్సు.. ఐదుగురు మృతి
ముంబై: మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందూర్బార్లోని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్...
మళ్లీ వర్షం
ముప్పు వీడలేదు.. భయం తొలగలేదు...
జలదిగ్భంధంలోనే పాతబస్తీ..
జలదిగ్భంధంలోనే పాతబస్తీ, వరద ప్రవాహంలోనే పలు కాలనీలు
వీడని ముంపు భయంతో సాంతూళ్లకు పయనం
మన తెలంగాణ/హైదరాబాద్: అల్పపీడనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో భాగ్యనగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు...
పాతబస్తీలో దారుణ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..
మనతెలంగాణ/హైదరాబాద్:ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమన్నందుకు యువతిని హత్య చేసిన సంఘటన నగరంలోని పాతబస్తీ, రెయిన్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం...