Home Search
పోస్టుమార్టం - search results
If you're not happy with the results, please do another search
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
షాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. షాబాద్ హరిజనవాడ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో లారీ పల్టీలు...
ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బస్సులు ఢీకొని జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...
మహిళ విషయంలో గొడవ.. ఒకరు మృతి
హైదరాబాద్: నగరంలో బుధవారం దారుణం చోటుచేసుంది. ఓ మహిళ విషయంలో ఇద్దరు వర్కర్ల మధ్య గొడవ ఒకరి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని శివారెడ్డి స్వీట్ షాపులో...
రోడ్డు ప్రమాదంలో జవాను మృతి
జైపూర్: రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన జవాను మృతి చెందాడు. శనివారం రాత్రి రాజస్థాన్ శ్రీగంగానగర్ వద్ద ట్రక్కు బోల్తాపడి జవాను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గంధారి మండలం...
ప్రశ్నించినందుకు రిటైర్డ్ ఏఎస్సై దారుణ హత్య
అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల మండలంలోని ఈపురుపాలెంలో దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ సురేంద్ర చేతిలో రిటైర్డ్ ఏఎస్సై నాగేశ్వరరావు దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి అల్లరి చేస్తున్నాడని ప్రశ్నించినందుకు నాగేశ్వరరావు ఇంట్లోకి చొరబడి...
నగరంలో యువకుడు దారుణ హత్య
హైదరాబాద్: ఓ యువకుడు దారుణ హత్యకు గురైన దారణ సంఘటన ఎల్బీనగర్ పరిధిలోని సాగర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. హత్యచేసి మృతదేహాన్ని గుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న...
వెయ్యి కోసం స్నేహితుడి హత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. రూ. వెయ్యి కోసం స్నేహితుడిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. హత్యచేసిన అనంతరం బాడీని ముక్కలుగా చేసి మూడు చోట్ల పడేశాడు నిందితుడు....
డిసిఎం ఢీకొని యువకుడు దుర్మరణం
సంగారెడ్డి: డిసిఎం ఢీకొని యువకుడు మృతి చెందిన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ దుర్గఘటనలో ప్రశాంత్ అనే యువకుడు అక్కడికక్కడే...
భర్త, పిల్లకు విషమిచ్చి.. మహిళా డాక్టర్ ఆత్మహత్య
మహారాష్ట్ర: జీవితం మీద విరక్తి చెందిన ఓ మహిళ డాక్టర్ తన భర్త, ఇద్దరు పిల్లకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో మంగళవారం రాత్రి చోటుచేసుంది. ...
ఆగిఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్: ఇద్దరు మృతి
నల్లొండ: జిల్లాలోని దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. ఆగిఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... అంబులెన్స్ డ్రైవర్...
నల్లగా ఉందని భార్యను చంపిన భర్త
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లో దారుణం చోటుచేేసుంది. భార్య నల్లగా ఉందని ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసం దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు...
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
భోపాల్: కారు, ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో భార్యాభర్తలు సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన ఛతర్పూర్ సాగర్-కాన్పూర్ జాతీయ రహదారి నాగర్ గారిమల్హారా సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు...
పెండ్లి అయిన ఏడు నెలలకే ఆత్మహత్య
కీసర: మేడ్చల్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో సోమవారం దారుణం జరిగింది. త్రినేయని అనే వివాహిత అత్తారింట్లో ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలికి ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. త్రినేయని-అక్షయ్ లు...
ఫ్యాన్కు ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్: తనకు కరోనా సోకిందని తన్నెవరూ తాకొద్దంటూ లేఖ రాసి వివాహిత ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్లో చోటుచేసుంది. పోలీసుల...
గుజరాత్లో రోడ్డుప్రమాదం: ఐదుగురు మృతి
నడియార్: గుజరాత్లోని నడియార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నడియాడ్ పట్టణంలోని...
మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి
నాగర్ కర్నూల్: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా రాకొండలో ఆదివారం చోటుచేసుకుంది. మృతులను...
స్తంభాన్ని ఢీకొట్టిన కారు: ఇద్దరి మృతి
సూర్యాపేట: విజయవాడ జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ప్రమాదం సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జీ తిరుమలగిరి శివారులో ఓ కారు రహదారి పక్కనున్న విద్యుత్...
డబుల్ డెక్కర్ బస్సులో మంటలు: ఒకరు మృతి
లక్నో: బీహార్ నుంచి ఫిరోజాబాద్లోని గుజరాత్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు సురక్షితంగా...
13 ఏండ్ల బాలికపై అత్యాచారం, హత్య
లక్నో: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం, ఆపై హత్య చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా ఇసానగర్లో చోటుచేసుకుంది. గోళ్లతో బాలిక కనుగుడ్లు పెకలించి, నాలుక కోసి, చున్నీతో ఉరివేసి బాలిక చనిపోయాక...
తల్లి ఫోన్ లాక్కుందని కొడుకు ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుకుంటలో శనివారం దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతుండగా తల్లి మందలించి ఫోన్ లాగేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన 14సంవత్సరాల బాలుడు...