Friday, May 17, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
India reports 9531 new COVID19 cases

2.75 లక్షలు మంది కోలుకున్నారు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారిలో ఇప్పటి వరకు రెండు లక్షల 75 వేల 708 మంది ఆరోగ్యవంతులుగా మారారు. దీంతో రికవరీ రేట్ కూడా 97.05 శాతానికి పెరిగింది....
Christmas Celebrations at Medak Church

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్‌ఐ చర్చిలో శుక్రవారం నాడు క్రిస్టమస్ వేడుకలను బిషప్ రెవరెండ్ సాల్మాన్‌రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి విచ్చేసి...
India developed with Vajpayee ruling

వాజ్‌పేయీ పాలన దేశాభివృద్ధికి దోహదం: మోడీ

  ఢిల్లీ: బలమైన, సుసంపన్నమైన భారత్ ను నిర్మించడానికి దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్ర మోడీ ఆయన సేవలను స్మరించుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ...

అనుమానంతో యువతిని చంపి…. తగలబెట్టాడు

అనంతపురం: నాలుగేళ్లుగా రాజేష్-స్నేహలత ప్రేమించుకుంటున్నారు. గత రెండు నెలల నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో రాజేష్ ను ఆమె దూరంగా పెట్టింది. దీంతో అనుమానంతో  అతడు తన ఫ్రెండ్‌తో కలిసి ఆమెను...

దా‘రుణ’ యాప్‌లు!

  ఇంతకంటే దారిగాచి హత్యలు చేసి దోపిడీలకు పాల్పడడం నయమనిపిస్తూ రుణ యాప్‌ల ద్వారా అంతర్జాతీయ మోసకారి దోపిడీ ముఠాలు సాగిస్తున్న దారుణాలను అరికట్టడానికి నడుం బిగించిన హైదరాబాద్ పోలీసులను అభినం దించకుండా ఉండలేము....

66 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

జిహెచ్‌ఎంసి పరిధిలో 109, జిల్లాల్లో 465 మందికి వైరస్ 2,83,556కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 66 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా...
Farmers wont go back until laws are repealed says Rahul

ప్రజాస్వామ్యం ఊహల్లోనే ఉంది.. వాస్తవంలో లేదు: రాహుల్

న్యూఢిల్లీ: పార్లమెంట్ ను సమావేశపరిచి సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సాగు చట్టాలను తప్పుడు పద్ధతుల్లో ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు. ముగ్గురమే రాష్ట్రపతిని కలిసినా కోట్లమంది సంతకాలను తీసుకెళ్లామన్నారు....

కశ్మీర్‌లో బిజెపికి చుక్కెదురే

  ప్రధాని మోడీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేసిన తర్వాత ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి (డిడిసి) మండళ్ల తొలి ఎన్నికల ఫలితాలు కేంద్ర...
Vajpayee's Hypocritical Attitudes

వాజ్‌పేయి కపట వైఖరులు

  నెహ్రూ తనను ప్రథమ సేవకునిగా ప్రకటించుకున్నారు. మోడీ తాను ప్రధాన సేవకున్నన్నారు. వాజపేయి సంఘ్ ప్రధానిగా పని చేశారు. ప్రధానిని కాకు న్నా ఆజన్మ సంఘీయున్నని ప్రకటించారు. ఆయన ప్రధానిగా తక్కువ సంఘ్...
Telangana records 3,801 new covid cases

తెలంగాణలో మరో 635 మందికి వైరస్

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 635 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 115 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో11, భద్రాద్రి 25, జగిత్యాల 19, జనగాం 11, భూపాలపల్లి 6, గద్వాల 3,...
New farm bill cancelled by Pinarai

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి: పినరయి

హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కేరళ సిఎం పినరయి విజయన్ తెలిపారు. డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తిరువనంతపురంలో రైతు ఆందోళనలో పినరయి పాల్గొన్నారు. ఈ...
Assembly to pass resolution on Bharat Ratna to PV

పివి గొప్ప పరిపాలనదక్షుడు: కెసిఆర్

హైదరాబాద్: మాజీ ప్రధాని పివి నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సిఎం కెసిఆర్ కొనియాడారు. పివి వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నామని కెసిఆర్ వివరించారు. ఆర్థిక, విద్య,...
Non Agricultural Registrations Continues in Telangana

రెండో రోజూ రిజిస్ట్రేషన్ల హవా

3,433 డాక్యుమెంట్లు...స్టాంపుడ్యూటీలు, రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రూ.20.92 కోట్లు  5,005 చలాన్లు...రూ.30.16 కోట్ల ఆదాయం  దూసుకుపోతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ  కొన్నిచోట్ల పెరిగిన రద్దీ... టోకెన్ల సిస్టంను అమలు చేసిన సబ్   రిజిస్ట్రార్‌లు  ఈ స్టాంప్...
Balochistan activist Karima Baloch murdered in Canada

బలూచిస్థాన్ ఉద్యమకారిణి కరీమా దారుణ హత్య

  న్యూఢిల్లీ : బలోచిస్థాన్ నరమేథం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి ఖండించిన బలోచిస్థాన్ ఉద్యమ కారిణి కరీమా బలోచ్‌ను కెనడా లోని టొరంటో నగరంలో మంగళవారం దారుణంగా హత్య చేశారు. టోరంటో...
Health Director Srinivarao press meet on Corona

కరోనా 2పై నిఘా

కరోనా 2పై నిఘా.. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక బృందాలు ఈ నెల 15 నుంచి 21 వరకు యుకె నుంచి వచ్చిన ప్రయాణికులు 358 మందిని గుర్తించి టెస్టులు చేస్తున్నాం విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలి,...
Arrest of online Loan Accused

దా’రుణాల’ కేసులో అరెస్టులు..

ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ డైరెక్టర్ల అరెస్టు ధనా ధన్, క్యాష్ మామా, లోన్ జోన్ యాప్‌ల ద్వారా లోన్లు 70వేల మంది బాధితులు రూ.1.52కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు ఏడు రోజుల్లో తిరిగి...

జగన్ పాలన – వెలుగు నీడలు

డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
Center that pushed Farmers into trouble with New Farm bills

రైతును కష్టాల్లోకి నెట్టిన కేంద్రం

  కోవిడ్ మహమ్మారికి మన దేశంలో లక్షలాది మంది బలవుతున్న కాలంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామిక సాంప్రదాయాలకు విరుద్ధంగా ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా రైతు సంఘాలతో సంప్రదించకుండా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన...

200 సీట్లు రాకపోతే పదవులు వదులుకుంటారా: ప్రశాంత్ కిషోర్ సవాల్

                        200 సీట్లు రాకపోతే పదవులు వదులుకుంటారా                ...
Women need to grow as entrepreneurs Says Governor Tamilisai

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: గవర్నర్ తమిళిసై

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైదరాబాద్: భారతదేశంలో మహిళలు ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌లో మరింతగా చొరవచూపి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. మహిళల భాగస్వామ్యంతోనే ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. దేశంలో మొత్తం పారిశ్రామికవేత్తలతో...

Latest News