Home Search
గోదావరిఖని - search results
If you're not happy with the results, please do another search
ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రమాదేవికి ఫార్మాస్యూటికల్ సైన్స్లో డాక్టరేట్
హైదరాబాద్ : గోదావరిఖనికి చెందిన కాత్యం రమాదేవి ఉస్మానియా యూనివర్శిటీ ఫార్మసి విభాగంలో డాక్టరేట్ను పొందారు. మైక్రోవేవ్ ఆస్సిస్టేడ్ సింథసిస్ ఆఫ్ నైట్రోజన్హెటిరోసైక్లిక్ కంపౌండ్స్ అండ్ ఎవ్వాల్యువేష్ ఆప్ థియరీ ఫార్మాకాలజికల్ ఆక్టివిటీస్...
ఎసిబికి చిక్కిన రామగుండం ఆర్డిఒ
బిల్లుల చెల్లింపుకి లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడిన రామంగుండం ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్
మనతెలంగాణ/పెద్దపల్లి : పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి ఆర్డీవో అనుచరుడు మల్లికార్జున్ ద్వారా లంచం తీసుకుంటూ...
మీ సేవ ఉద్యోగి హత్య…. మొండెం, తలను వేరు చేసి….
పెద్దపల్లి : మీ సేవ ఉద్యోగి హత్య చేసిన అనంతరం తల, మొండాన్ని వేర్వేరు పదేశాల్లో పడేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామగుండంలోని మీ...
నిరుపేదలకు సిఎం సహాయనిధి ఓ వరం: కోరుకంటి
కరీంనగర్: నిరుపేదలకు సిఎం సహాయ నిధి ఓ వరంలాగా ఉందని ఎంఎల్ఎ కోరుకంటి చందర్ తెలిపారు. గోదావరిఖనిలో 68 మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంఎల్ఎ కోరుకంటి చందర్ అందజేశారు. ఈ సందర్భంగా కోరుకంటి...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్…. మొక్కలు నాటిన ఎంఎల్ఎ కోరుకంటి
రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ కి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.....
హైదరాబాద్: ఎంపి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా...
ఫ్లైఓవర్ పై పిడుగు.. ఇద్దరు మృతి
మంచిర్యాల: జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ పై పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వెంకటేష్, మౌనిక దంపతులు తమ 8నెలల...
నీటిపై ఆసనాలు.. అలలపై విన్యాసాలు: అబ్బురపరుస్తున్న పెద్దపల్లి జిల్లా వాసి
మనతెలంగాణ/ఓదెల: నీటి అలలపై వెల్లకిలా పడుకుంటాడు..నీళ్ళలోనే ఆసనాలు వేస్తాడు..యోగా ముద్రలో తేలియాడు తుంటాడు.. ఇలా తనదైన శైలిలో విన్యాసాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం కొలనూరుకు చెందిన దండంరాజు రామచందర్రావు పలువురిని...
నేటి నుంచి జ్వరసర్వే
మూడో వేవ్పై ముందు జాగ్రత్తగా మూడు రోజుల పాటు నిర్వహణ
వైద్య ఆరోగ్య శాఖ బృందం పలు జిల్లాల్లో పర్యటన
మన తెలంగాణ/హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, థర్డ్వేవ్ వస్తుందంటూ నిపుణులు...
సింగరేణి భూగర్భ బొగ్గు గనిలో కూలిన పైకప్పు…
ప్రమాదంలో చేతి వేళ్లు కోల్పోయిన కార్మికుడు
గనుల్లో రక్షణ శూన్యమని నేతల ఆరోపణలు
గోదావరిఖని : సింగరేణి ఆర్జీ 1 పరిధి జిడికె 1వ ఇంక్లయిన్ భూగర్భ బొగ్గు గనిలో శనివారం పైకప్పు కూలింది. మార్నింగ్...
భారీ యాక్షన్ సీక్వెన్స్
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ...
యువకుడి దారుణ హత్య
పెద్దపల్లి: గర్తుతెలియని వ్యక్తుల దాడిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయైన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిరాల గ్రామశివారులో సందేల రమేష్ ట్రాక్టర్...
భార్యను చంపిన భర్త
కమాన్పూర్ : కుటుంబ కలహాలతో భర్త తన భార్యను హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలో చోటుచేసుకుంది. మృతురాలు తల్లితండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. ముత్తారం మండలం...
హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని కవిత చూసింది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి...
ఉద్యోగం కోసం తండ్రిని చంపిన తనయుడు
సహకరించిన భార్య, కుమారులు
పెద్దపల్లి: ఉద్యోగం కోసం ఓ కొడుకు తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, కొత్తూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం పెద్దపల్లి...
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య..
మనతెలంగాణ/రామగిరి: సెంటనరీ కాలనీలోని సింగరేణి క్వార్టర్స్లో నివాసముంటున్న గాండ్ల నాగరాజు(35) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని లద్నాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు సెంటనరీకాలనీలోని క్వార్టర్ నెంబర్ 1509లో నివాసం ఉంటూ...
ఓపెన్క్యాస్ట్లో భారీ పేలుడు
నలుగురు దుర్మరణం, ఒకరు విషమం, మరి ఇద్దరికి గాయాలు
పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల్లో దుర్ఘటన
మందుగుండు అమరుస్తుండగా ప్రమాదం
మన తెలంగాణ/(రామగిరి-/యైటింక్లయిన్కాలనీ): పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ, ఆర్జి3 డివిజన్, ఓసిపి1 ప్రాజెక్టు ఫేజ్2లో మంగళవారం...
బోర్ వెల్ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి
పెద్దపల్లి: బోర్వెల్లో పని చేసే కార్మికుడు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. బోర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కె. స్వామి అనే కార్మికుడు పైనుంచి...
దేశవ్యాప్తంగా టాప్ 25 ఐపిఎస్లలో డిజిపికి చోటు
హైదారాబాద్ : భారతదేశ వ్యాప్తంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో రాష్ట్ర డిజిపి ఎం మహేందర్రెడ్డికి స్థానం లభించింది. ఫేమ్ ఇండియా, పిఎస్యు...
62 కేసులు
n కొత్తవన్నీ మర్కజ్ లింక్వే, రాష్ట్రంలో 333కు చేరిన కరోనా బాధితులు
n వాళ్ల కుటుంబాలు క్వారంటైన్లోకి, 800 మంది శాంపిళ్ల సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో...
తండ్రి మృతిని తట్టుకోలేక.. నదిలోకి దూకిన కూతురు
మంచిర్యాల: తండ్రి మృతిని తట్టుకోలేక గోదావరిలో దూకి కూతురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా గోదావరి వంతెన వద్దకు రాగానే కూతురు సాయిప్రియ కుటుంబ...