Home Search
టిడిపి - search results
If you're not happy with the results, please do another search
బాబూ… చచ్చిన విషసర్పంతో సమానం: విజయసాయి రెడ్డి
విశాఖపట్నం: సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు చూసి టిడిపి నేతలు పార్టీలోకి వస్తున్నారన్నారని ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. టిడిపి నుంచి భారీగా కార్యకర్తలు వైఎస్ఆర్సిపిలో చేరుతున్నారు. ఎంపి విజయసాయి రెడ్డి సమక్షంలో...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికలకు
పరిశీలకుల నియామకం
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ పత్రాలను నల్లగొండ కలెక్టర్ వద్ద దాఖలు చేస్తున్న దృశ్యం. చిత్రంలో మంత్రులు పువ్వాడ...
ముగిసిన నామినేషన్ల ఘట్టం
హైదరాబాద్: మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం ముగిసింది. గత నెల 16న ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ మంగవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసింది. చివరి రోజున భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి....
సిఎం కెసిఆర్కు శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిఎం కెసిఆర్కు ప్రధాని నరేంద్ర...
జానా! ఇదిగో నీ ఇంట్లో భగీరథ
నల్లగొండ జిల్లాకు మూడేళ్ల నుంచి భగీరథ నీళ్లు అందిస్తున్నాం
అనుముల గ్రామంలో 4 ఓవర్హెడ్ ట్యాంకులు ఉన్నాయి
బల్క్ నీటి సరఫరా జరుగుతోంది
అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందుతుంది
సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇలా మాట్లాడటం...
రాష్ట్రంపై విమర్శలా?
తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్రావు...
వంటలో పేడ వేసిన ఎస్ఐ….
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా టిడిపికి చెందిన దళిత అభ్యర్థి తన మద్దతుదారులకు వంటచేసి పెట్టడంపై స్థానిక ఎస్ఐ అగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వండిన వంటలో పేడ,...
ప్రైవేటుకు విశాఖ ఉక్కు
సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్నప్పటికీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల కొరత, కొవిడ్ 19 మహమ్మారి, మార్కెట్ తిరోగమన కారణాల వల్ల ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి...
రోడ్లపై మద్యం తాగుతూ.. వైసిపి కార్యకర్తల బీభత్సం….
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతలు అదుపులో లేకుండాపోయాయి. రౌడీయిజం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. ఇతర రాజకీయ నాయకులపై వైసిపి కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా టిడిపి నేత...
మాజీ కౌన్సిలర్ దారుణహత్య
జనగామలో మార్నింగ్ వాక్ చేస్తుండగా మాజీ కౌన్సిలర్ పులిస్వామిని బైక్తో ఢీకొట్టి గొడ్డలితో నరికి
హత్యచేసిన దుండగులు భూవివాదమే కారణం?
మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: జనగామ పట్టణ మాజీ కౌన్సిలర్, టిడిపి నేత పులి...
రామతీర్థం కేసులో చంద్రబాబు ఎ1
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రామతీర్ధంలో విజయసాయి రెడ్డి వాహనం మీద దాడి కేసులో ఎ1గా ఎపి మాజీ సిఎం చంద్రబాబు, ఎ2అచ్చన్నాయుడు, ఎ3గా కళా వెంకట్రావులను పేర్కొంటూ నెల్లిమర్ల పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది....
అఖిలప్రియ అరెస్టు
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో ఎపి మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టు
హఫీజ్పేటలోని 25 ఎకరాల భూ వివాదంలో కిడ్నాప్ కేసులో ఎ1గా ఎ.వి సుబ్బారెడ్డి, ఎ2గా అఖిలప్రియ, ఎ3గా ఆమె భర్త భార్గవరామ్
అఖిలప్రియ కుటుంబంతో...
కరోనాతో ఎంఎల్సి చల్లా కన్నుమూత
అమరావతి: ఎపి ఎంఎల్సి చల్లా రామకృష్ణారెడ్డి కరోనా వైరస్తో కన్నుమూశారు. డిసెంబర్ 13న కరోనా వైరస్ సోకడంతో ఆపోలో ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. చల్లా రామకృష్ణా...
పార్టీని ముంచుతాడు
టిపిసిసి అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి ఇస్తే టిడిపిని ముంచినట్టే కాంగ్రెస్ను కూడా
అంతం చేస్తాడు, ఆయనకు కట్టబెడితే నేను తప్పుకుంటా : విహెచ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్కు పిసిసి ఇస్తే తాను...
జగన్ పాలన – వెలుగు నీడలు
డిసెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంద ర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 47 వత్సరాల వయస్కులైన జగన్మోహన్ రెడ్డి జీవితం కొంత మందికి ఆదర్శం. మరి...
బలమైన నేత కెసిఆర్
సిఎం కెసిఆర్ చాలా బలమైన నేత
దక్షిణ భారతదేశంలో భవిష్యత్ ఉన్న నాయకుడు కెసిఆర్ ఒక్కరే
రాష్ట్రంలో కెసిఆర్ మంచిపాలన అందిస్తున్నారు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ను చాలా బలమైన నేత అని...
మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ సీనియర్ నేత, కమతం రాంరెడ్డి(82)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ సాయంత్రం ఆయన అంత్రక్రియలు మహబూబ్నగర్...
నాంపల్లి బిజెపి ఆఫీసులో ఉద్రిక్తత
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో గోషామహల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శైలేందర్, ఓంప్రకాష్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణ నెలకొంది. నాంపల్లి బిజెపి కార్యాలయానికి ఓం ప్రకాష్ బిఫార్మ్ తీసుకునేందుకు వెళ్లారు. శైలేందర్...
మాజీ ఎంఎల్ఎ వైటి రాజా కన్నుమూత
అమరావతి: ఆంధప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు వైటి రాజాకు కరోనా వైరస్ సోకి ఆదివారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో...
పాటకు పట్టం
ఎంఎల్సిగా ప్రజాకవి గోరటి వెంకన్న
పెద్దల సభకు మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నేత బస్వరాజు
సారయ్య, ఆర్యవైశ్య నేత బొగ్గారపు దయానంద్ గుప్తా ఎంపిక
నామినేటెడ్ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు
గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం...