Saturday, May 4, 2024
Home Search

ప్రభుత్వ రంగ - search results

If you're not happy with the results, please do another search
Seer

సిఎంనే బెదిరించి లెంపలేసుకున్న స్వామీజీ

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పను బహిరంగంగా బెదిరించిన ఒక స్వామీజీకి రాజకీయ నాయకుల నుంచే కాక సొంత స్వామీజీల నుంచి కూడా గట్టి చివాట్లు పడ్డాయి. బెంగళూరులో హరిహర్‌లో గత మంగళవారం...

రుణమాఫీ అమలుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

  వడ్డీతో కలిపి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ కుటుంబం యూనిట్‌గా మాఫీ.. రేషన్ కార్డు ఆధారంగా వర్గీకరణ బంగారం తాకట్టు పంట రుణాలకు మాఫీ లేదు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకూ ఇవ్వకూడదని యోచన మన తెలంగాణ/హైదరాబాద్...
Yogi Adityanath

సిఎఎకు, ఎన్‌ఆర్‌సికి సంబంధం లేదు

 తప్పుదారి పట్టించడం బాధాకరం స్పష్టం చేసిన యోగి ఆదిత్యనాథ్ గయ (బీహార్): దేశాన్ని తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం పౌరసత్వ సవరణ చట్టంపై (సిఎఎ) చేస్తున్న ప్రయత్నాలు బాధాకరంగా ఉన్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి...

రాజ్యాంగం x మతాచారాలు

  అత్యంత వివాదాస్పదంగా మారిన కేరళ శబరిమల కేసు పరిధిని విస్తరింప చేసి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన మరింత విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ బాబ్డే తీసుకున్న...
Satya-Nadella

‘కా’పై ‘సత్యా’గ్రహం

 జరుగుతున్నది మంచిది కాదు విచారకరం, బంగ్లాదేశ్ వలసదారు ఇండియాలో ఎంఎన్‌సి సారథి కావాలని కోరుకుంటున్నాను భారత్ బహుళ సంస్కృతుల దేశం, ఆ వారసత్వంలోనే నేను తయారయ్యాను మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల న్యూయార్క్ : నూతన పౌరచట్టంపై మైక్రోసాఫ్ట్ అధినేత...

ద్రవ్యోల్బణం పెరగడంపై ప్రియాంక విమర్శ

న్యూఢిల్లీ : కూరగాయలు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగి, పేద ప్రజలపై విపరీత ప్రభావం చూపడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. టోకు ద్రవ్యోల్బణం ఐదున్నరేళ్ల...

ఆర్థిక దుస్థితిపై యువత ఆగ్రహించే ప్రమాదం: చిదంబరం

న్యూఢిల్లీ : ఆదాయం తగ్గి, నిరుద్యోగం పెరిగితే యువతలో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికే ప్రమాదం ఎదురవుతుందని మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత పి. చిదంబరం మోడీ ప్రభుత్వ ఆర్థిక దుస్థితిపై తీవ్రంగా ధ్వజమెత్తారు....

గ్రామాల్లో కొనసాగుతున్న నిరక్షరాస్యత!

  హైదరాబాద్ : గ్రామాల్లో ఇంకా నిరక్షరాస్యత కొనసాగుతోంది. 18 సంవత్సరాలు పై బడిన వారిలో చదువురాని వారి సంఖ్య రాష్ట్రంలో సుమారు 25 లక్షలకు పైగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన...
snow

బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ బీభత్సం…. 31 మంది మృతి

  ఇస్లామాబాద్: పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో మంచు తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. బెలూచిస్తాన్ లో మంచు తుఫాన్ ధాటికి ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. మృతులలో మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు...

బలపడిన జలబంధం

  కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...

మోడీ, రాహుల్ సహా ఎవరికీ భయపడం

  లక్ష్మణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఉత్తమ్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చాం సోషల్ మీడియాతో కెటిఆర్ హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవరికీ భయపడే...

ఎద్దుల పోటీల్లో యువకుడు మృతి

  చిత్తూరు: ఎద్దుల పోటీలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సంక్రాంతి పండుగ సందర్భంగా రామకుప్పం మండలంలో పెద్దబల్దారు, చిన్నబల్దారు,...

గులాబీ పురకించాలి

  కార్పొరేషన్ల అన్నింటా మన జెండా ఘనంగా ఎగరాలి కార్పొరేషన్ల ఏర్పాటుతో నగరాల్లో అభివృద్ధి బాగా పుంజుకుంది వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లకు ప్రత్యేక నిధులిచ్చాం కరీంనగర్, నిజామాబాద్‌లలో బిజెపి, కాంగ్రెస్‌ల కుమ్మక్కును ప్రజలకు తెలియజేయండి ఆయా పురపాలికల మంత్రులు, ఎంఎల్‌ఎల...
Rural and urban progress on the 18th

పల్లెవించిన ప్రగతి

  ప్రజల విశేష భాగస్వామ్యంతో ముగిసిన పల్లెప్రగతి-2 రూ.147కోట్లతో అమలైన అభివృద్ధి కార్యక్రమాలు పాలుపంచుకున్న 7లక్షల మంది ప్రజలు గుర్తించిన పనుల్లో 94.8% పూర్తి హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రజలు...

పౌరసత్వ భంగాన్ని నిరూపిస్తారా?

  రాహుల్, మమతలకు అమిత్ షా సవాల్ జబల్పూరు : నూతన పౌరచట్టంపై రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు హోం మంత్రి అమిత్ షా సవాలు విసిరారు. ఈ నేతలు పౌరసత్వ చట్టం తప్పని నిరూపిస్తారా?...
nirmala-sitharaman

ఇది సవాళ్ల బడ్జెట్

మందగమనం, జిడిపి పతనం ప్రభావం ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు లీక్ చేయకూడదు ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...

ఒప్పించండి.. తప్పించండి

  టిఆర్‌ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు వైదొలిగితే నామినేటెడ్ పదవులు లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి పండగల్లోనూ ప్రచారం చేయాలి అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి హైదరాబాద్...

మరోసారి ఆలోచించండి

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ల్ని రద్దు చేయండి ప్రధాని మోడీకి మమతా బెనర్జీ విజ్ఞప్తి ప్రధానితో భేటీ తర్వాత ఆందోళనలో పాల్గొన్న మమత కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పై పునరాలోచించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెప్పానని పశ్చిమ...

పండుగ వేళ ఫాస్టాగ్ ఇక్కట్లు!

  మొరాయించిన స్కానర్లు.. టోల్‌ప్లాజాల వద్ద విపరీత రద్దీ ఇటు పంతంగి టోల్‌గేట్.. అటు కీసర టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఫాస్టాగ్ ఉన్న ప్రయోజనమేమిటి? వాహన చోదకుల పెదవి విరుపు హైదరాబాద్ : సంక్రాంతి...
Sonia-Gandhi

విభజిస్తుంది, వివక్ష చూపుతుంది

 సిడబ్లూసిలో సిఎఎపై సోనియాగాంధీ నిప్పులు ఎన్‌పిసి ముసుగులో ఎన్‌ఆర్‌సి ఆగ్రహించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు న్యూఢిల్లీ: మతపరంగా ప్రజలను విభజించి, వివక్ష చూపడమే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఉద్దేశమని, ఆ చెడు ఆలోచనతోనే ఆ చట్టాన్ని తెచ్చారని...

Latest News