Home Search
లాక్డౌన్ - search results
If you're not happy with the results, please do another search
ఆపత్కాలం నుంచి బయటపడతాం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లోని పలు ఐటి పరిశ్రమ ప్రతినిధులతో బుధవారం మంత్రి కె. తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ని ఎదుర్కునేందుకు చేపట్టిన...
ఎపి సరిహద్దులో ఎంఎల్ఎ హల్చల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రా, కర్ణాటక సరిహద్దుల్లో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనిగిరి ఎంఎల్ఎ బుర్రా మధుసూదన్ యాదవ్ హల్ చల్ చేశారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి ఐదు ఇన్నోవాలలో 39...
మే చివరి వారంలోనే పది పరీక్షలు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో పదవ తరగతి, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది....
నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్లో 375 మంది రిపోర్ట్లు వచ్చాయని, ఇంకా 75...
రూ.1500 ఎక్కడికి పోవు: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఇప్పటి వరకు 90 శాతమ మంది లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారని...
పని ఒత్తిడి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని….
భోపాల్: లాక్డౌన్ నేపథ్యంలో కరోనా సోకుతుందనే భయంతో పాటు తీవ్ర పని ఒత్తిడికి గురైన కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్లోని రతిబంద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పేదలు ఖుష్
రూ. 1500 అకౌంట్లలో జమ
కెసిఆర్, కెటిఆర్ గ్రేట్ అంటూ ట్వీట్లు
కొందరు కొవిడ్కు, మరికొందరు
సిఎం రిలీఫ్కు బదిలీ
ఒకే రోజులో లక్షల అకౌంట్లలో జమ
చారిత్రాత్మకమంటున్న లబ్దిదారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్లో ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతున్న...
కంటైన్మెంట్లలో కఠినం
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు
వ్యాధి ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలి
అవసరమైతే రహదారులన్నీ మూసివేత
ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాల సేకరణ, అనుమానితులకు కరోనా పరీక్షలు
నిత్యావసరాల సామూహిక పంపిణీదారులు పోలీసులకు సమాచారమివ్వాలి
రాబోయే 10 రోజులు కీలకం
వైరస్ నివారణ...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
తండ్రీ కొడుకులు వంటల్లో ఆరితేరారు
లాక్డౌన్ వల్ల స్టార్ హీరోల్లోని కొత్త టాలెంట్లు బయటకు వస్తున్నాయి. కొందరు స్టార్లు వంటింట్లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. సీనియర్ స్టార్ నాగార్జున కూడా ఇప్పుడు వంటల్లో ఆరితేరిపోయారట. ఈ విషయాన్ని అమలనే...
అమెరికాకు ఊరట
న్యూయార్క్లో వారం రోజుల తర్వాత తగ్గిన మరణాలు
పరిస్థితులు కుదుటపడుతున్నాయన్న గవర్నర్
యూరప్లోను చిగురిస్తున్న ఆశలు
ఇరాన్లో నెల తర్వాత తొలి సారి రెండంకెల స్థాయికి పడిపోయిన మరణాలు
పారిస్/వాషింగ్టన్: కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మందికి పైగా...
నిత్యావసరాల నిల్వలున్నాయి: అమిత్ షా
న్యూఢిల్లీ: లాక్డౌన్ పొడిగించారని ఆందోళనపడక్కర్లేదని, దేశంలో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రజలకు హామీ ఇచ్చారు. దేశ హోంమంత్రిగా ఈ...
మే 3 అర్ధరాత్రి దాకా విమానాలు రద్దు : కేంద్రం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మే...
3 వరకు రైళ్లు బంద్.. టిక్కెట్ల పూర్తి సొమ్ము వాపస్: రైల్వే నిర్ణయం
న్యూఢిల్లీ : లాక్డౌన్ పొడిగింపు వల్ల... ఇప్పుడు అమల్లో ఉన్న ప్రయాణికుల రైళ్ల రద్దును మే 3వ తేదీవరకు కొనసాగించాలని భారతీయ రైల్వేశాఖ నిర్ణయించింది. ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకున్న వారికి టిక్కెట్ల సొమ్ము...
కాంగ్రెస్ నేత విహెచ్పై పోలీసు కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై మంగళవారం సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆయనపై 188, 269 సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ట్యాంక్...
మార్కెటింగ్శాఖ చొరవతో దిగివచ్చిన కూరగాయల ధరలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి సంవత్సరం వేసవి ఉష్ణోగ్రతలతో పాటు అంతకు అంత పెరిగిపోతుంటాయి.దాంతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుంటాయి. లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో కూరగాయల ధరలు మరీ అధికంగా...
47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో 47 వేల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్ మీడియాతో మాట్లాడారు. బత్తాయి పండ్లలను ఢిల్లీ, కోల్కతాలకు పంపాల్సి...
మామకు కరోనా… పరామర్శించిన అల్లుడిపై కేసు
అమరావతి: కరోనా సోకిన వ్యక్తిని రహస్యంగా ఓ బంధువు కలవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ...
ఎలా ఉన్నారు.. ఇక్కడెట్లుంది?
వలస కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి కెటిఆర్
మరో రెండు వారాల పాటు బయటకు వెళ్లొద్దని సూచన
అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కన్స్ట్రక్షన్ కంపెనీ, స్థానిక అధికారులకు మంత్రి ఆదేశాలు, సౌకర్యాలు బాగున్నాయన్న...
‘హెలికాప్టర్ మనీ’పై మోడీ ఏం చెప్తారో..
ఆర్థిక వెసులుబాటుపైనే ఆశలు
అప్పు కిస్తీల చెల్లింపు గడువు, ఎఫ్ఆర్బిఎం పెంపుపై రాష్ట్రం విజ్ఞప్తులు
ప్రధాని మోడీ ప్రసంగంలో ఆర్థిక నిర్ణయాలపై రాష్ట్రాల ఆసక్తి
మన తెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్తో పూర్తిగా ఆదాయం కోల్పోయిన రాష్ట్ర...