Saturday, April 27, 2024
Home Search

లాక్‌డౌన్ - search results

If you're not happy with the results, please do another search

హడలెత్తిస్తున్న 4 జిల్లాలు

  హైదరాబాద్, సూర్యాపేట నిజామాబాద్, వికారాబాద్‌లలో అనూహ్యంగా వైరస్ వ్యాప్తి జిహెచ్‌ఎంసి పరిధిలో రెండు రోజుల వ్యవధిలోనే 80 కేసులు సూర్యాపేటలో నాలుగు రోజుల్లోనే 24 మంది బాధితులు నిజామాబాద్‌లో 58, వికారాబాద్‌లో 33 కరోనా పాజిటివ్‌లు పొరుగు...

విఆర్‌ఓపై దాడి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి

  హైదరాబాద్ : విఆర్‌ఓ ఆంజనేయులుపై దాడి చేసిన ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట అధ్యక్షుడు గొల్కొండ సతీష్, ఉపాధ్యక్షుడు, కాందారి భిక్షపతి, ప్రధాన కార్యదర్శి, జి.రాజేష్‌లు...

మాజీ సిఎం కుమారస్వామి కుమారుడి పెళ్లిలో సామాజిక దూరం ఏదీ?

  బెంగళూరు : మాజీ సిఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

సిఎం కెసిఆర్ నిర్ణయాలతో ప్రజలు సేఫ్

  మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు సేఫ్ జోన్‌లో ఉన్నారని తెలంగాణ ఉద్యోగుల జెఎసి చైర్మన్, కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, ట్రెసా అధ్యక్షుడు...

నగర పోలీసులకు మాస్కులు, శానిటైజర్లు అందించిన మంత్రి తలసాని

  మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీసులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్,ప్రొటెక్టర్‌తో కూడిన కిట్‌ను అందజేశారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్...

సైబరాబాద్ పోలీసులకు మాస్కులు అందజేసిన జగపతిబాబు

  మనతెలంగాణ, హైదరాబాద్ : లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్న సైబరాబాద్ పోలీసుల రక్షణ కోసం సినీహీరో జగపతిబాబు ఎన్95 మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ కమిషనర్ విసి...
India

తనయుడి కోసం తల్లి… 2700 కిలో మీటర్లు ప్రయాణించి…

  తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్...
suicide

ఆత్మహత్యాయత్నం.. యువకుడిని కాపాడిన సిఐ సీతయ్య

వనపర్తి: భార్య చెప్పినట్టు వినడంలేదని ఓ భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా సిఐ కాపాడిన సంఘటన వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెవల్లి ప్రాంతానికి...
Anjani kumar

వైద్యుల తరువాత పోలీసులే ఎక్కువ కష్టపడుతున్నారు: అంజనీ కుమార్

హైదరాబాద్: కరోనా కట్టడికి పోరాడుతున్న పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్‌లు, శానిటైజర్లు అందించారని సిపి అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీసులకు మాస్క్‌లు,...
rbi governor

బ్యాంకుల్లో సరిపడా నగదు ఉంది: శక్తికాంతదాస్

  ఢిల్లీ: కరోనా ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిడిపిలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల్లో...
Journalist

జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి

  మనతెలంగాణ : ఖమ్మం జిల్లాలోని మధిరలో వివిధ పత్రికలు, చానళ్ల విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టియుడబ్ల్యుఐజెయు జిల్లా కార్యవర్గ సభ్యులు పోలంపల్లి నాగేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్ నింబంధనలను ఉల్లఘించి ప్రభుత్వ...
drone

మహిళ స్నానం చేస్తుండగా డ్రోన్ సహాయంతో వీడియో చిత్రీకరించి….

  చెన్నై: ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువ ఇంజినీర్ డ్రోన్ సహాయంతో వీడియోలు, ఫోటోలు తీసి ఆమెను బెదిరించిన సంఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లా పుదుమఠంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
CM KCR

ఏదైనా ఎదుర్కొందాం

  కరోనా వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో లాక్ డౌన్ బాగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తి కొనసాగాలి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు...

భయపడొద్దు.. బైటకు రావొద్దు

  ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలి వలస కార్మికులకు అండగా ఉంటాం వేములవాడలో మంత్రి కెటిఆర్ ఆకస్మిక పర్యటన ప్రజల బాగోగులు తెలుసుకుంటూ ముందుకు కదిలిన మంత్రి, ఓ బాలుడితో సరదా సంభాషణ మన తెలంగాణ/ సిరిసిల్ల/వేములవాడ : ఐటి,...

గడ్డుకాలంలోనూ దొడ్డ మనసు

  ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమానికి కెసిఆర్ ప్రభుత్వం మహాసాయం పారిశుద్ధ కార్మికులకు రూ.30కోట్లకు పైగా ఇన్‌సెంటివ్ రేషన్‌లబ్ధిదారులకు రూ.1500 చొప్పున రూ.1,112 కోట్లు జమ పంచాయతీల అభివృద్ధికి రూ.305 కోట్లు మంజూరు మన తెలంగాణ/హైదరాబాద్ : ఆర్ధిక...

సేవలకు సై… రవాణాకు నై

  వ్యవసాయం, అనుబంధ సంస్థలు, ఉత్పత్తులకు అనుమతి ఉపాధిహామీ పనులకూ ఓకే సామూహిక మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం ఐటి సంస్థలకు 50 శాతం సిబ్బందితో అనుమతి అన్ని రకాల ఈ-కామర్స్ బిజినెస్ చేసుకోవచ్చు వివాహాలు, శుభకార్యాలకు కలెక్టర్ అనుమతి...

ఆందోళన కలిగిస్తోంది

  ముంబై : కరోనా మహమ్మరిని కట్టడి చేసేందుకే దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని, ఈ విషయాన్ని కొందరూ పట్టించుకోకుండా బాధ్యాతరహితంగా వ్యవహరించడం తనను ఎంతో ఆందోళన కలిగిస్తోందని టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్...

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

  హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు 24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా...

3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధాన్యం కొనుగోలు విషయంలో అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎంఎల్‌ఎసి పల్లా రాజేశ్వర్...

ఆపత్కాలం నుంచి బయటపడతాం

  మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు ఐటి పరిశ్రమ ప్రతినిధులతో బుధవారం మంత్రి కె. తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ని ఎదుర్కునేందుకు చేపట్టిన...

Latest News