Home Search
2+2 చర్చలు - search results
If you're not happy with the results, please do another search
భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలి: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది....
బలపడిన బంధం
మా భారత పర్యటన అత్యంత ఫలవంతమైనదిగా చరిత్రలో మిగిలిపోతుంది. మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం ఖరారైంది. అపాచీ, ఎంహెచ్60 రోమియో వంటి అత్యధునాతన రక్షణ హెలికాప్టర్లను, సైనిక పరికరాలను భారత్కు అందజేయనున్నాం....
రథసారథి ఎంపికపై మల్లగుల్లాలు
రంగంలోకి దిగిన అధిష్ఠానం దూతలు
సన్నాహక సమావేశాల నిర్వహణ
ప్రజాబలం గల నేత ఎవరనే దానిపైనే ప్రధాన ఆరా..!
మన తెలంగాణ/హైదరాబాద్ : దక్షిణాదిన బలపడాలన్న బిజెపి అధిష్టానం తెలుగు రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. నేటి...
ఆ నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల ఒప్పందం: మోడీ
ఢిల్లీ: గత ఎనిమిది నెలల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఐదు సార్లు సమావేశమయ్యానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక...
భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: ట్రంప్
ఢిల్లీ: భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా...
ఎదురుచూసిన క్షణం.. విశిష్ట అతిథి విచ్చేస్తున్నాడు
సోమవారం ఉదయం 11.40గం.కు అహ్మదాబాద్ చేరుకోనున్న అమెరికా అధ్యక్షుడు
ఉ.11.40గం.కు అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ విమానాశ్రయానికి ట్రంప్
12.15గం.కు సబర్మతీ ఆశ్రమానికి చేరిక.
1.05గం.కు మొతేరా స్టేడియానికి ట్రంప్, మోడీ. ప్రారంభోత్సతవం. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో...
లక్ష మందితో నమస్తే ట్రంప్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనలో భాగంగా ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం జరుగుతుంది. ఇది వేడుకగా సాగుతుంది. అమెరికా పర్యటనలో హుస్టన్లో తనకు ఏర్పాటు అయిన హౌడీ మోడీకి...
స్టార్టప్లకు సలాం
కొత్త కంపెనీలకు విశేష ప్రోత్సాహం అందిస్తాం
వైద్యపరికరాల ఉత్పత్తిని గణనీయంగా పెంచదలిచాం
80% పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం
- బయోఆసియా ముగింపు సభలో కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ ః వైద్య పరికరాలు ఉత్పత్తి గణనీయంగా సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం
ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...
పథకాల అమలే పరమావధి
ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు
సంక్షేమంలో మనమే నంబర్ వన్
కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు
15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం
జరగాలి n...
నేడు సిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పర్యటన
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. మంత్రి కెటిఆర్ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన సిరిసిల్ల చేరుకుని, అక్కడి...
కశ్మీర్: ఇలా ఎంత కాలం?
ఒక వైపు మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తూనే మరో వైపు యూరపు తదితర దేశాల రాయబారుల బృందాన్ని మరోసారి కశ్మీర్ సందర్శనకు తీసుకు రావడానికి...
ఎన్ఆర్సిపై నిర్ణయం తీసుకోలేదు
ఎన్పిఆర్కు ఎటువంటి పత్రాలు అక్కర్లేదు
ఆధార్ ఇవ్వడం, ఇవ్వకపోవడం ప్రజల ఇష్టం
అనుమానాలున్న రాష్ట్రాలతో చర్చలు జరుపుతాం
పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) జనవరి 10
నుంచి అమల్లోకి వచ్చింది, కేంద్రం నిబంధనలు
ప్రకటించిన తర్వాత పౌరసత్వం కోసం...
మధ్యప్రాచ్యంలో మరో చిచ్చు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కొత్త శాంతిపథకంతో ముందుకు వచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ఇది శాంతియుత పరిష్కారం కానే కాదని పలువురు విశ్లేషించారు. నిజానికి ఇది శాంతిపథకం...
మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే....
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10...
ఎపి, తెలంగాణ సిఎస్ ల భేటీ
9, 10 షెడ్యూల్ సంస్థలపైనే చర్చ
చర్చల సారాంశాన్ని సిఎంల దృష్టికి తీసుకెళ్లి
మరోసారి భేటీ కావాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల అధికారులు గురువారం సమావేశమయ్యారు. నగరంలోని బిఆర్కే భవన్లో తెలంగాణ...
ఛాలెంజింగ్గా ఫీలయ్యా
‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ను అందుకుంది పంజాబీ భామ పాయల్ రాజపుత్. ఇటీవల విడుదలైన ‘వెంకీ మామ’ చిత్రంలో తన అందం, అభినయంతో...