Home Search
మోసం - search results
If you're not happy with the results, please do another search
ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్..
మన తెలంగాణ /భద్రాచలం: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 39 బెటాలియన్ సీఆర్పిఎఫ్, దుమ్ముగూడెం ఎస్ఐఇ రతీష్ తన సిబ్బందితో కలిసి దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లను...
చనువుగా ఉంటుందని గర్ల్ఫ్రెండ్ను చంపి… పిఎస్లో లొంగిపోయిన ప్రియుడు
డైరా: దుబాయ్లో దారుణం చోటుచేసుకుంది. గర్లఫ్రెండ్ను చంపి అనంతరం పోలీస్ స్టేషన్లో ఇండియన్ లొంగిపోయిన సంఘటన దుబాయ్లోని డైరాలోని మురాకాబ్బత్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భారత్కు చెందిన 27...
శోభనం ముందు రోజు… భర్త ఫోన్లోకి భార్య అశ్లీల దృశ్యాలు
బెంగళూరు: శోభనం రోజు నవ వరుడు ఫోన్లోకి భార్య మరోక వ్యక్తితో చనువుగా ఉన్న దృశ్యాలు రావడంతో భర్త షాక్కు గురై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన కర్నాటకలోని హసన్...
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
అలా జరిగితే.. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: రాజాసింగ్
హైదరాబాద్: సిఎఎ వల్ల ఏ ఒక్క భారతీయ తెలంగాణ పౌరుడు పౌరసత్వం కోల్పోయినా తాను తెలంగాణ రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని బిజెపి ఎంఎల్ఎ రాజాసింగ్ పేర్కొన్నారు. సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ఆయన మాట్లాడుతూ.....
జాతి నిర్మాణంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది
హైదరాబాద్: తెలంగాణ తనకు తాను పునర్ నిర్మాణం చేసుకోవడమే కాదు.. జాతి నిర్మాణంలోనూ కీలక భూమిక పోషిస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్...
రూ.1700 కోట్లతో మంచినీరు
పట్టణాలు, శివారు గ్రామాలలో మంచినీటికి కొరత లేకుండా ప్రత్యేక ప్రణాళికలు, పకడ్బందీ చర్యలు, పల్లె ప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని విజయవంతం చేశాం. ఒక్క రూపాయి అవినీతికీ అవకాశం లేకుండా త్వరలో టిఎస్...
ఐఎంపిఎస్, నెఫ్ట్తో చెల్లించవచ్చు
న్యూఢిల్లీ : ఏప్రిల్ 3వరకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) మారటోరియం విధించిన నేపథ్యంలో యస్ బ్యాంక్ తన ఖాతాదారులకు సూచనలు చేసింది. క్రెడిట్ కార్డు, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ...
మా భూమిమాగ్గావాలె..
దొంగ రిజిస్ట్రేషన్లతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ గోడ కట్టేశారు : బాధితులు దఫదఫాలుగా తప్పుడు పత్రాలు సృష్టించారు
గోడ పనులు అడ్డుకున్నందుకు దౌర్జన్యం చేశారు
న్యాయం చేయండి : మల్లయ్య కుటుంబం మొర
కొండల్ రెడ్డి తనకు...
నిరుద్యోగులకు ఆన్లైన్ వల
ఇంటి నుంచే ఆర్జించవచ్చని ఆశలు
బిల్డ్ఎంప్లాయిమెంట్.కామ్ పేరిట చీటింగ్
నిలువునా మోసపోతున్న యువకులు
మనతెలంగాణ/హైదరాబాద్: విదేశీ సంస్థలు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయంటూ ఆన్లైన్లో నిరుద్యోగులను నిలువునా దోపిడీచేస్తున్నారు. బిల్డ్ఎంప్లాయిమెంట్.కామ్ పేరిటలో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు...
బిగ్ ‘C’ చీటింగ్!
బంపర్ ఆఫర్ల పేరుతో బిగ్ సి నిలువుదోపిడీ
స్క్రాచ్ పేరిట ఆకర్షణ
క్యాష్ పాయింట్స్తో మోసం
రూ.12 కోట్ల బహుమతుల ఎర
బిగ్ సి ఉచ్చులో కస్టమర్లు విలవిల
హంగూ ఆర్భాటాలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం
అన్నీ...
వినియోగదారులకు స్విగ్గీ హెచ్చరిక
హైదరాబాద్ : సురక్షిత ఇంటర్నెట్ డే, 2020 సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన వినియోగదారులకు కస్టమర్ కేర్ స్కాంలపై హెచ్చరికలు జారీ చేసింది. స్విగ్గీ ప్రతినిధులమని చెప్పి ఎవరైనా...
అబద్ధాలు ఆడితే
శ్రీను 6వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనుకబడేవాడు. పాఠశాలకు అప్పుడప్పుడు కారణం లేకుండా రాకుండా ఉండేవాడు. ఇంటిపని సరిగ్గా చేయకపోయేవాడు. పాఠశాలకు తరచూ ఆలస్యం గా వచ్చేవాడు. దేనికి కారణాలు అడిగినా అబద్ధాలు...
కొంపముంచిన టిక్టాక్ ప్రేమాయణం
జూబ్లీహిల్స్ పీఎస్లో యువతి ఆత్మహత్యాయత్నం...!
హైదరాబాద్ : టిక్టాక్ ప్రేమాయణం కొంపముంచింది. యువకుడు మోసం చేశాడని జూబ్లీహిల్స్ పీఎస్లో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు హుటాహుటిన ఆ యువతిని చికిత్స...
చనిపోయిన వాళ్లనూ వదల్లేదు
మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ల పేరిట బ్యాంకుల నుంచి రుణాలు
రూ.53,95,043 తీసుకుని బ్యాంకులను ముంచిన వైనం
వివిధ బ్యాంకుల నుంచి లోన్లు
ఆరుగురు నిందితుల అరెస్టు
మనతెలంగాణ/సిటీబ్యూరో : చనిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పేరు మీద రుణాలు...
ప్రశాంత్ కిశోర్ ‘రాజకీయం’!
2014లో వినూత్న రీతిలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రజల దృష్టి ఆకట్టుకొని, నరేంద్ర మోడీ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి గుర్తింపు పొందారు. ఆయన ప్రజ్ఞాపాటవాల పట్ల...
జమ్మూ, వారణాశిలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు : టిటిడి ఇఒ
టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్
ఆంధ్రప్రదేశ్: జమ్మూతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాశిలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించిందని, ఈ మేరకు చర్యలు ప్రారంభించామని టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్...
కిషన్ రెడ్డి పిఎ పేరుతో చెలామణి.. వ్యక్తి అరెస్టు
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిఎనని చెప్పి మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని ఇందిరానగర్కు...
సైబర్ దోపిడీలు
యాప్ల సాయంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ముఠాలు
కెవైసి అప్డేషన్ ఫోన్కాల్స్, తాము చెప్పిన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని
సలహా, చేసుకున్న వారి ఖాతాలు గల్లంతు, పేటిఎం వాడుతున్న వారిపై గురి
ఎనీ డెస్క్, క్విక్...
ఆన్లైన్ మోసగాళ్ల అరెస్టు
బెల్లంపల్లి : క్లబ్ ఫ్యాక్టరీ ఆన్లైన్ పేరుతో మోసాలు చేస్తున్న పలువురిని బెల్లంపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. 1టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిపి ఎంఎ రహెమాన్ ఈ...