Saturday, April 27, 2024
Home Search

రైలు - search results

If you're not happy with the results, please do another search

మెట్రోకు పెరుగుతున్న ఆదరణ

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి మణిహారంగా నిలిచి మెట్రో కరోనా నేపథ్యంలో ఐదు నెలలుగా పాటు నిలిచిపోయి సర్వీసులు ఈనెల 7వ తేదీ నుంచి పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. మెట్రో అధికారులు దశల వారీగా...
Indian Railways Suffered Recurring Loss

ప్రయాణికుల కోసం అందుబాటులోకి మరిన్ని రైళ్లు

హైదరాబాద్: భారతీయ రైల్వే శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు అందుబాటులో ఉన్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ...
Cycling Tracks in City As Part of Smart City

మూడు దశల్లో సైక్లింగ్ ట్రాక్‌లు

స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు ముందుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఖైరతాబాద్ జోన్‌లో అమలు హైదరాబాద్: గ్రీన్ సిటీ లక్షంగా జిహెచ్‌ఎంసిలో పరిధిలో సైకిళ్ల వినియోగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు...
Metro travel according to Covid-19 rules

కోవిడ్ నిబంధనల మేరకే మెట్రో ప్రయాణం

హైదరాబాద్: నగరంలో మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టేందుకు అధికారులు వేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీన నుంచి నడపాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మెట్రో అధికారులు ఆదిశగా చర్యలు...
Will Convert our home as museum: Abhijit Singh

దాదా జ్ఞాపకార్థం మ్యూజియంగా సొంత ఇల్లు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ జాంగీపూర్‌లోని తమ స్వగృహంలో మొదటి అంతస్తును తన తండ్రి స్మారకార్థం మ్యూజియంతో పాటు గ్రంథాలయంగా మారుస్తానని మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమారుడు, మాజీ ఎంపి అభిజిత్...
Growing popularity of Hyderabad metro from new year

7 నుంచి మెట్రో సర్వీసులు..

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి గ్రేడెడ్ పద్ధతిలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ...
Delhi Metro Rail resume from Sept 7

నో టోకెన్స్.. నో క్యాష్

నో టోకెన్స్.. నో క్యాష్ ఢిల్లీ మెట్రో కరోనా నియంత్రణ చర్యలు న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్‌లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి....

‘మెట్రో’ పరుగులకు ఏర్పాట్లు

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రోరైళ్లు వచ్చేనెలలో పట్టాలపై పరుగులు పెట్టించేందుకు అధికారులు ఏర్పా ట్లు చేసేందుకు సిద్ధమైతున్నారు. అన్‌లాక్ నాల్గో మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని...
TSRTC City bus Services resume in Hyderabad

1 నుంచి సిటీ బస్సులు?

అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు సిటీ సర్వీసుల పునరుద్ధరణ చర్యలు వేగవంతం మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా దెబ్బకు ప్రజా రవాణా వ్యవస్థ కకావికలమైంది. అంతరాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దన్న కేంద్రం అన్‌లాక్...
KTR to begins LB Nagar Circle flyover on Monday

ఎల్‌బినగర్ సర్కిల్‌లో.. మరో ఫ్లైఓవర్

రెడీ అయిన ఎస్‌ఆర్‌డిపి ప్యాకేజీ-2 కింద ఎల్‌బినగర్ జోన్ బైరామల్ గూడ ఫ్లైఓవర్ నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ వాసుల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఎస్‌ఆర్‌డిపి...
Three Family Members Commits Suicide At Kadapa

అల్లుడి వేధింపులు.. తండ్రి, ఇద్ద‌రు కుమార్తెల ఆత్మహత్య

అమరావతి: కడప జిల్లా ప్రొద్దుటూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని మ‌న‌స్తాపం చెందిన ఇద్ద‌రు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడ్డారు. మయమ్మార్‌ కాలనీకి చెందిన బాబురెడ్డితో పెద్దమ్మాయికి వివాహం...
TN Govt Extends Lockdown till Aug 31

తమిళనాడులో ఆగస్టు 31వరకు లాక్‌డౌన్ పొడిగింపు..

చెన్నై:తమిళనాడు ప్రభుత్వం ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులు కల్పించడంతోపాటు కొన్ని ఆంక్షలను కూడా విధించింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే చోట, రెస్టారెంట్టు, హోటళ్లలో డైనింగ్...

సోనూసూద్ ఆదర్శం

ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకోడంలో అసాధారణ చరిత్ర సృష్టిస్తున్న నటుడు సోనూసూద్‌ను గురించి చెప్పుకోని వారు లేరు. ఊరూరా, వాడవాడలా ఇతడి పేరు మారుమోగుతున్నది. నటుడుగా కంటే ఆపద్బాంధవుడుగా ఈయన గడించుకుంటున్న...

సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్

చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
Railway department permission to private trains

35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..

మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
Aadya father suicide at bhongiri

భువనగిరిలో ఆద్య తండ్రి ఆత్మహత్య

  హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఘట్‌కేసర్‌లో...

సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు

 కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...
Hyderabad Metro continues to lose

నష్టాల్లో హైదరాబాద్ మెట్రో

  మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్ కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
PM Narendra Modi Says We Are Recovering

కోలుకుంటున్నాం

ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది ఖరీఫ్ సాగు ఆశాజనకం 21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష వైరస్‌పై పోరులో నిర్లక్షం వద్దు నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ అన్‌లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
Tickets Subsidy in Shramik trains is an illusion

శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!

  వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...

Latest News