Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
సంపాదకీయం: చైనాకు చేరువైన ఇరాన్
చాబహార్ జహేదాన్ రైలు మార్గ నిర్మాణ భాగస్వామ్య ఒప్పందం నుంచి ఇండియాను వదులుకుంటూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం దానికదే ఏకాకి పరిణామం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం నూతన విదేశీ విధాన విన్యాసాల...
35 ఏళ్లపాటు ప్రైవేటు రైళ్లకు అనుమతులు..
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ మరో ఆరు నెలల్లో ప్రైవేటు రైళ్లను పట్టాలపై పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు...
భువనగిరిలో ఆద్య తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో ఆద్య తండ్రి కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. వారం రోజుల క్రితం ఘట్కేసర్లో...
సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు
కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో...
నష్టాల్లో హైదరాబాద్ మెట్రో
మూడునెలలకు సుమారు రూ.150 కోట్లు లాస్
కష్టంగా మారిన రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు
వచ్చే నెలలో మెట్రో పట్టాలెక్కే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో నష్టాల్లో కొనసాగుతోంది. నగరంలో...
కోలుకుంటున్నాం
ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోంది
ఖరీఫ్ సాగు ఆశాజనకం
21 రాష్ట్రాల సిఎంలతో ప్రధాని సమీక్ష
వైరస్పై పోరులో నిర్లక్షం వద్దు
నేడు 15 రాష్ట్రాల సిఎంలతో రివ్యూ
నేడు తెలంగాణ, ఎపి సిఎంలతో సంభాషణ
అన్లాక్ 1 నేపథ్యంలో బుధవారం ప్రధాని...
శ్రామిక్ రైళ్ళ సబ్సిడీ ఒక భ్రాంతి!
వలస కూలీల కోసం ప్రత్యేకంగా వేసిన శ్రామిక్ రైళ్ళలో 85 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంత భారీ సబ్సిడీతో వలసకూలీలను వారి స్వంత ఊళ్ళకు పంపించామని చెప్పుకుంది. మిగిలిన...
7 రాష్ట్రాల నుంచి 63 శ్రామిక్ స్పెషల్ రైళ్లు
న్యూఢిల్లీ: వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఎన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు కావాలో తెలియచేయాలంటూ రైల్వే బోర్డు చైర్మన్ వివిధ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసిన దరిమిలా మొత్తం 63...
15 రోజుల్లో పంపండి
15 రోజుల్లోగా వారిని స్వస్థలాలకు చేర్చండి
రాష్ట్రాలు అడిగిన 24 గంటల్లో ప్రత్యేక రైలు ఏర్పాటు
ఉపాధి కల్పనకోసం ప్రణాళికలు రూపొందించాలి
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలుకు సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో చిక్కుపడిపోయి స్వస్థలాలకు వెళ్లలేక అవస్థలు పడుతున్న...
తెలంగాణ-ఎపిని కలుపుతూ మరో కొత్త రూట్
కేంద్రం ప్రతిపాదన.. త్వరలో కార్యరూపం
ఖమ్మం నుంచి విజయవాడను కలిపే కొత్త ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య కనెక్టివిటిని పెంచేందుకు ఎలాంటి...
‘ఓ చేతిలో రైఫిల్, మరో చేతిలో పాలు’ (వీడియో)
కానిస్టేబుల్ సాహసంపై స్పందించిన రైల్వేమంత్రి
న్యూఢిల్లీ : భోపాల్ రైల్వే స్టేషన్లో ఓ చిన్నారి కోసం పాల ప్యాకెట్ అందించే క్రమంలో రైల్వే కానిస్టేబుల్ చేసిన సాహసాన్ని ఆ శాఖ మంత్రి పీయూష్గోయల్ కొనియాడారు....
మరో 15 రోజుల్లో తరలించాలి
వలస కూలీలపై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కూలీల తరలింపు మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు సూచించింది. వలస కూలీలు...
ప్రియురాలి కూతురుపైనా అత్యాచారం.?
సంజయ్పై ‘పోక్సో’ చట్టం కింద కేసు
హైదరాబాద్ : గొర్రెకుంట హత్యల ఘటన నిందితుడు సంజయ్కుమార్యాదవ్ తన ప్రియురాలు కూతురు(15)పైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు...
ఆ ఐదు రాష్ట్రాలే కీలకం
దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక నాయకత్వం
ఇండియా జిడిపిలో ఐదు రాష్ట్రాల వాటా 27 శాతం
గుజరాత్, మహారాష్ట్ర ఇప్పటికీ వైరస్పై పోరాటం
ఎలరా సెక్యూరిటీస్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కోవిడ్19 సంక్షోభం నుంచి...
భాగ్యనగరమిక విశ్వనగరమే
ఆరేండ్లలో మారుతున్న సిటీ రూపురేఖలు
తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు సిటి ఇమేజ్ను పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి అమలు...
ఐటిలో తెలంగాణ మేటి
ఆరేళ్ళలో అద్భుత ప్రగతి
పారిశ్రామిక, ఆర్ధిక వృద్ధి రంగాల్లో దేశానికే దిక్సూచి
పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు, సంస్కరణలతో దూసుకుపోతున్న మన తెలంగాణ
హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) లో తెలంగాణ దూసుకుపోతున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం...
రైలంత క్యూ
ప్రయాణికులతో కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
భారీ క్యూ లైన్తో ఇబ్బందులు ఎదుర్కొన్న పిల్లలు, మహిళలు
థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే స్టేషన్లోకి అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్: సోమవారం నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభంకాగా సికింద్రాబాద్,...
ఇకపై రాష్ట్రాలకే ఎక్కువ అధికారాలు
కేంద్రం పాత్ర పరిమితమే
ఆ 30 మున్సిపాలిటీల్లో మాత్రం మరింత కఠినంగా ఆంక్షలు
ప్రార్థనా మందిరాలు , మెట్రో సర్వీసులపైనా రాష్ట్రాలకే నిర్ణయాధికారం
లాక్డౌన్ సడలింపులపై కేంద్ర అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ: జూన్ 1వ తేదీ తర్వాత లాక్డౌన్ను...
ఒక బిహారీ… పది హత్యలు…
ఒక హత్యను కప్పిపుచ్చేందుకు తొమ్మిది హత్యలు
సంచలనం సృష్టించిన గొర్రెకుంట కేసులో నిందితుడి అరెస్టు
మృత్యుబావి కేసును ఛేదించిన పోలీసులు
మనతెలంగాణ/వరంగల్ క్రైం: సంచలనం సృష్టించిన గొర్రెకుంట పాడుబడ్డ బావి ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ బావిలో...
‘క్యూ’లీలు
సొంతూళ్లు వెళ్లడానికి నాంపల్లి స్టేషన్
వద్ద వరుస కట్టిన వలస కార్మికులు
40 రైళ్లలో స్వస్థలాలకు పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటి వరకు 88 ప్రతేక రైళ్లలో 1.22లక్షల మందిని వారి స్వరాష్ట్రాలకు తరలించాం
- చీఫ్...