Thursday, May 9, 2024
Home Search

రైలు - search results

If you're not happy with the results, please do another search

20 వేల రైల్ కోచ్‌ల్లో 3.2 లక్షల ఐసొలేషన్ బెడ్స్

  న్యూఢిల్లీ : కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందించడానికి 20 వేల రైలు కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్పు చేసినట్టు భారత రైల్వే మంగళవారం వెల్లడించింది. ఈ కోచ్‌ల ద్వారా 3.2 లక్షల...

ఏ దశనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధత

  కరోనాపై పోరాటానికి కేంద్రం మరిన్ని ఏర్పాట్లు ప్రతి రాష్ట్రంలోను బాధితుల కోసం ప్రత్యేక ఆస్పత్రులు n భారీ ఎత్తున వెంటిలేటర్ల సేకరణ, ఐసొలేషన్ వార్డులుగా రైలు బోగీలు సైనిక ఆస్పత్రులూ రెడీ n ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల...

ఆపరేషన్ కరోనా.. రైల్వే బోగీల్లో ఐసోలేషన్ వార్డులు

  హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. రైల్వే శాఖ కోవిడ్19 బాధితుల కోసం బోగీల్లో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తోంది. బాధితులను నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన మేరకు రైళ్లలో మార్పులు చేస్తోంది....

31వరకు రైళ్లు బంద్

  గూడ్స్ రైళ్లకు మినహాయింపు అత్యవసర సేవలు మినహా దేశమంతటా అన్నీ మూసివేత కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం నిర్ణయం, 75 కరోనా ప్రభావిత జిల్లాల జాబితా తెలంగాణలో ఐదు, ఎపిలో మూడు జిల్లాలు న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు...

ఇళ్లలోనే ఇండియా

  ‘జనతా కర్ఫూ’ కు భారత ప్రజల అనూహ్య స్పందన కశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు నిర్మానుష్యంగా మారిన వీధులు బోసిపోయిన విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆదివారం ‘జనతా బంద్’ను పాటించాలని ప్రధాని...

ఒక్కరోజే 63 కేసులు

  దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్‌లు n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...

కలిసి తరిమేద్దాం

  కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్ హైదరాబాద్‌లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి,...
KCR

ఆ మార్గాల్లో వచ్చిన వారిని కనిపెట్టడం కష్టం: కెసిఆర్

  హైదరాబాద్: కరోనా వైరస్ విషయంలో బుధవారం కరీంనగర్‌లో జరిగిన ఉదంతం దృష్యా అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో చర్చించామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో అత్యవసర అత్యున్నత...

కరోనా ఎఫెక్ట్: పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు…

  మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ఇప్పటికే పలు రంగాలు కుదేలయ్యాయి. తాజాగా రైల్వేశాఖపైనా కోవిడ్19 ప్రభావం పడింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యం.. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో...
Ajantha guhalu

అందాల అజంతా గుహలు

మన దేశంలో ఉన్న అతి ప్రాచీన గుహాలయాలుగా అజంతా గుహాలయాలు పేర్గాంచాయి. అందువల్ల అక్కడకు వెళ్లడానికి నేనూ, మా మిత్ర బృందం బయలుదేరాం.  అడుగడుగూ ఆధ్మాత్మికానురక్తితో పాటు మానసిక ఆనందాన్ని పెంచే ఈ...
Fire Broke Out

మౌలాలి రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. రెండు కోచ్‌లు దగ్ధం

  హైదరాబాద్: నగరంలోని మౌలాలి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం స్టేషన్ లో అగి ఉన్న సౌత్ సెంట్ర్ రైల్వేస్ కు చెందిన ఓ స్పెషల్ ట్రైన్‌లో మంటలు...
suicide

సకాలంలో స్పందించిన పోలీసులు…. నిలిచిన ప్రాణం

రైలు పట్టాలపై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన ఆర్‌సిపురం పోలీసులు పోలీసులను అభినందించిన సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్   మన తెలంగాణ/రామచంద్రాపురం: పోలీసులు సకాలంలో స్పందించడం ఒక నిండు ప్రాణం నిలిచింది. రోడ్డు పక్కన అనుమానస్పదంగా నిలిపి...

2000 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం

  సన్నాహాలు చేస్తున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చిత్రారాంచంద్రన్ అధ్యక్షతన కమిటీ మార్గదర్శక నియమాల రూపకల్పనపై దృష్టి హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం శివారులోని బండ్లగూడ, పోచారంలలోని టౌన్‌షిప్ ఫ్లాట్లను వేలం వేసేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తున్నది....

మెట్రోరైళ్లు బస్సుల క్లీనింగ్

  కెటిఆర్ ట్వీట్‌తో కదిలిన ఎల్ &టి, ఆర్‌టిసి ఆర్‌టిసి, మెట్రో అధికారులకు ట్విట్టర్ ద్వారా కరోనా నివారణపై కెటిఆర్ సూచనలు మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్‌కూ వ్యాపించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా...
Gujarath

ఢిల్లీలో గుజరాత్ దారుణం గుర్తులు

మైనారిటీల హక్కుల గుర్తింపు ప్రజాస్వామ్య ప్రాథమిక ఆధారంగా ఆమోదించకపోతే ప్రజాస్వామ్యం మనజాలదని అమెరికా పూర్వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అన్నారు. మైనారిటీల పట్ల ప్రవర్తన నాగరికతకు కొలబద్దని గాంధీ అన్నారు. మైనారిటీలను మనుషులుగా...
Trains

గూడ్స్ రైళ్లు ఢీ…. ముగ్గురు మృతి

  భోపాల్: మధ్యప్రదేశ్ లోని శింగ్రౌలీ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఘన్హరీ గ్రామంలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఎన్‌టిపిసి చెందిన బొగ్గు రైలు మధ్య...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...
Murder

భార్యను చంపి… ఆభరణాలు లవర్ కు పంపించి… వైద్యుడు, ప్రియురాలు ఆత్మహత్య

  బెంగళూరు: ఓ వైద్యుడు గర్భంతో ఉన్న భార్యను చంపిన అనంతరం బంగారు ఆభరణాలను కొరియర్‌లో లవర్‌కు పంపించాడు. అనంతరం కదులుతున్న రైలు ముందు దూకి సదరు వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రియురాలు కూడా...

మెట్రో రెండో దశలో మూడు కొత్త మార్గాలు

 రాయదుర్గం నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లక్డీకాపూల్ నుంచి ఆర్జీఏ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ప్రణాళికలు తిరుమల నుంచి తిరుపతి వరకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం : మెట్రో ఎండి హైదరాబాద్: మెట్రో రైలు రెండోదశ పనులు...

తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం

  మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోది సారధ్యంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం...

Latest News