Saturday, April 27, 2024
Home Search

రైలు - search results

If you're not happy with the results, please do another search

వరంగల్ నగరానికి శుభవార్త.. త్వరలో మైండ్‌ట్రీ కేంద్రం ఏర్పాటు

  హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో పిపిపి పద్దతిలో చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు మెట్రో రైలు మూడు కారిడార్ల నిర్మాణాన్ని పూర్తిచేసిన ఎల్ అండ్ టి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు మరో తీపి కబురును...
Inter city Express

ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు….

  హైదరాబాద్: విజయవాడ ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ కు బాంబు బెదిరింపు రావడంతో రైలును కాసేపు ఆపేశారు.  సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో బాంబు పెట్టామని...
Murder

ప్రియురాలిని చంపబోయాడు… కానీ అతడే చచ్చాడు

  ముంబయి: ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు నులిమి చంపాలనుకున్నాడు... కానీ తనని రైలు ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందిన సంఘటన ముంబయిలో మతౌంగ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

మేడారం జాతరకు 20 ప్రత్యేక రైళ్ళు

  హైదరాబాద్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు దక్షిణ మధ్య రైల్వే 20 జనసథన్ ప్రత్యేక రైళ్లు, పలు రైళ్ళకు అదనపు బోగీలను మంగళవారం నుండి ఈనెల 8వ తేదీ వరకు అందుబాటులోకి తెస్తున్నట్లు...

33.29 కిలోల బంగారం స్వాధీనం

  హైదరాబాద్ : గడచిన మూడు రోజుల్లో చెన్నై, విజయవాడ, హైదరాబాద్, వరంగల్ రైల్వేస్టేషన్లలో డిఆర్‌ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో 33.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ అదనపు డైరెక్టర్ ప్రసాద్ తెలిపారు....

జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో సిద్ధం

రెండో వారంలో పరుగులు హైదరాబాద్: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండో కారిడార్ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్‌వరకు ఫిబ్రవరి రెండో వారం లో రైలును నడిపించేందుకు సిద్దం చేశారు....

వచ్చేనండీ.. కిసాన్ బండీ

  న్యూఢిల్లీ: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదిశగా ముందడుగు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు మేలు చేసే అనేక చర్యలను ప్రకటించారు....

రైల్వే ప్రైవేటు బాట

  న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...

ఫిబ్రవరి మొదటి వారంలో రెండవ కారిడార్ మెట్రో పరుగులు

ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు నడపనున్న హెచ్‌ఎంఆర్   మన తెలంగాణ, సిటీబ్యూరో: నగరంలోని ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ప్రశంసలు పొందుతున్న మెట్రోరైలు రెండవ కారిడార్ జెబిఎస్ నుండి...

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

  కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా గోదావరి జలాలు తీసుకొచ్చాం మూడేళ్లలో రైలు వస్తుంది 32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం కెసిఆర్...

విజన్ లేని కాంగ్రెస్ కు… విజన్ డాక్యుమెంటా: పల్లా

  హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 500 మంది అభ్యర్థులు, బిజెపికి 1000 మంది అభ్యర్థులు దొరకలేదని ఎంఎల్‌సి, రైలు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం టిఆర్‌ఎస్...
ktr

సిరిసిల్లలో మున్సిపల్ మేనిఫెస్టో విడుదల చేసిన కెటిఆర్

సిరిసిల్ల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా, మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. తాము సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులు చేశామని,...
LTT-Express

పట్టాలు తప్పిన ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌…

భువనేశ్వర్‌: ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌ గురువారం తెల్లవారుజామున ఒడిశాలోని నిర్గుండి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఘోర ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పక్కకు ఒరిగాయి. దీంతో దాదాపు...

నుమాయిష్ సందర్శకులకు మెట్రోరైళ్ల రవాణా సేవలు

నాంపల్లి : నుమాయిష్‌కు వస్తున్న సందర్శకుల సౌకర్యార్ధం మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. ప్రతి రోజూ వారికి రవాణ సేవలను అందిస్తోంది. తద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోనుంది.. ప్రతి రోజూ వేల సంఖ్యలో వస్తున్న...

మెట్రో కారిడార్-2 రెడీ

  మెట్రో కారిడార్-2కు లైన్ క్లియర్ భద్రతా పత్రం జారీ జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు తనిఖీలు హైదరాబాద్ : హైదరాబాద్ మె ట్రో రైలు జెబిఎస్ నుంచి ఎంజిబిఎస్ కారిడార్‌కు భద్రతా ధృవీకరణ పత్రాన్ని మెట్రోరైలు...

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

  కాజీపేట : సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సామర్థ్యానికి...
sankranthi-festival

పల్లెలకు కదులుతున్న నగరం…

హైదరాబాద్: సంక్రాంతి అంటే పల్లె పండుగ.. దాంతో వివిధ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం పల్లెలను వీడి పట్టణాలకు రోజు అనేక వేల మంది పట్టణాలకు వలస వస్తుంటారు.. కాని ఒక్క పండుగల...

భార్యను కాపాడి.. తనువు చాలించిన భర్త

  బర్కత్‌పుర: భార్యను కాపాడి భర్త ప్రాణాలు విడిచిన సంఘటన హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మహబూబ్‌నగర్ జిల్లా శంకర్ గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్...
20 Telugu fishermen

పాక్ జైలు నుంచి 20 మంది తెలుగు మత్సకారులు విడుదల

లాహోర్: పాకిస్థాన్ జైలు నుంచి ఆదివారం 20 మంది భారతీయ మత్సకారులు విడుదలయ్యారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగువారు. వాఘా సరిహద్దు వద్ద పాక్ రేంజర్స్ వీరిని సోమవారం భారత సరిహద్దు భద్రతా...
Ayyappa Devotees

అయ్యప్ప భక్తులపై జవాన్ల దాడి..

  తిరుపతి: అయ్యప్పస్వామి భక్తులపై జవాన్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన శబరిమల నుంచి హైదరాబాద్‌ వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటుచేసుకుంది. శబరిమలను దర్శించుకుని రైలులో తిరుగు ప్రయాణం చేస్తున్న అయ్యప్ప భక్తులపై...

Latest News