Wednesday, May 22, 2024
Home Search

పోలీసులు - search results

If you're not happy with the results, please do another search

ఖమ్మంలో దారుణం.. వివాహితను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్..

  ఖమ్మం:జిల్లాలోని రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహితపై గ్యాంగ్ రేపుకు పాల్పడిన కేసులో ఏడుగురి నిందితులను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. గత శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్న బాధితురాలిని ఇద్దరు వ్యక్తులు తాళ్లతో...
Choutuppal

ఉద్రిక్తంగా మారిన చౌటుప్పల్ చైర్మన్ ఎన్నిక…

యాదాద్రి: తెలంగాణలోని పలు చోట్ల మున్సిపల్ చైర్మెన్ల ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక కార్యలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్...

హాజీపూర్ హత్య కేసులో తుది తీర్పు వాయిదా..

నల్గగొండ: రాష్ట్రంలో సంచలనంగా మారిన హాజీపూర్ వరస హత్యకేసు నిందితుడిని పోలీసులు నల్గగొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరుచారు. కాగా, కోర్టు తుది తీర్పును ఫిబ్రవరి 6వతేదీకి వాయిదా వేసింది. ముగ్గురు అమ్మాయిలు...
Karimnagar-Corporation

ప్రారంభమైన కరీంనగర్ కార్పొరేషన్ కౌంటింగ్

కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమై కొనసాగుతోంది. ఈ కార్పొరేషన్ లో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. ఇప్పటికే రెండు డివిజన్లు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిత 58...
Medaram

మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు

ములుగు: మేడారం జాతరకు రోజురోజుకు భక్తుల రద్దీ పోటెత్తుతుంది. దేశ నలుమూలల నుంచి భక్త జనం వచ్చి మేడారంలోని సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో దాదాపు 2...
Auto Accident

యాదగిరి గుట్టలో ఆటో బోల్తా: ఒకరు మృతి

  యాదాద్రి భువనగిరి: ఆటో బోల్తాపడిన సంఘటన యాదిగిరి గుట్ట మండలంలోని వంగపల్లి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కోనేరు చిన్న యాదగిరి అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఐదుగురు గాయపడ్డారు. ప్రయాణికులతో ఆటో...
Rape

అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాక్కెళ్లి…. పత్తి చేనులో వివాహితపై గ్యాంగ్ రేప్

  ఖమ్మం: ఓ వివాహితను కిడ్నాప్ చేసి అనంతరం ఆమెపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ వివాహిత తన...
Murdered

గుంటూరులో దారుణ హత్య…

అమరావతి: గుంటూరులోని గౌతమి బార్ వద్ద శనివారం అర్థరాత్రి దారణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నాగుర్ సైదా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా పొడిచి హత్యచేశారు. ఈ ఘటన స్థానికంగా...
attempted-suicide

తన భార్యకు రెండో పెళ్లి చేయాలంటూ సూసైడ్ నోట్..

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక సమస్యల కారణంతో ఓ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాకు చెందిన...
Coaching Center Collapse

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కోచింగ్ సెంటర్‌ కుప్పకూలి ఐదుగురు మృతి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని భజన్‌పుర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు విద్యార్థులతో సహా మొత్తం ఐదుగురు మృతి చెందారు. నలుగురు...

వివాహితపై సామూహిక అత్యాచారం

  రఘునాథపాలెం: ఓ వివాహితపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన రఘునాథపాలెం మండల పరిధిలోని హర్యాతండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. బద్యాతండాకు చెందిన వివాహిత భర్తతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా...
Couple Dies

కాకతీయ కాలువలో కారు బోల్తా.. దంపతులు మృతి

కరీంనగర్: ప్రమాదవశాత్తూ కారు బోల్తా పడి దంపతులు మృతి చెందిన ఘటన జిల్లాలో తిమ్మాపూర్ మండలంలోని అల్గునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన మాచర్ల...

ఫైవ్ స్టార్ హోటల్ లో 24ఏళ్ల యువకుడు అనుమానాస్పద మృతి

  న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఇరవై నాలుగేళ్ల ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మరణించిన వ్యక్తిని ఢిల్లీలోని మాల్వీయ నగర్ ప్రాంతంలో నివసింరచే...

కరీంనగర్‌లో 62.52% పోలింగ్

  ప్రశాంతంగా ముగిసిన బల్దియా పోరు, 27న ఓట్ల లెక్కింపు కరీంనగర్ : కరీంనగర్ బల్దియాకు శుక్రవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నగర పాలక సంస్థ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 2 రెండు...

వృద్ధాశ్రమం పేరుతో మెంటల్ క్యాంపు

  మానసిక వికలాంగులకు చిత్రహింసలు కీసర (మేడ్చల్ జిల్లా): వద్ధాశ్రమం పేరుతో మానసిక వికలాంగులను బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన మేడ్చల్ జిల్లా, కీసర మండలం, నాగారంలో శుక్రవారం వెలుగుచూసింది. నాగారంలోని మమత వృద్ధాశ్రమం నిర్వాహకులు...

పెళ్లికి నో చెప్పిందని యువతి హత్య

హైదరాబాద్: ప్రేమించిన బాలిక వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని కక్షపెంచుకుని నిందితుడు ఆమె గొంతు కోసి, బిల్డింగ్‌పై నుంచి కిందపడేసి హత్య చేసిన సంఘటన సికింద్రాబాద్‌లోని వారసిగూడలో గురువారం రాత్రి జరిగింది. వారసిగూడకు చెందిన...

నిర్లక్ష్యంగా కారు నడపడంతో వెనక చక్రాల కింద పడి ఐదేళ్ల బాలుడు మృతి

  * నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబీకులు, స్ధానికుల ఆందోళన .... * పసి వాడి ప్రాణం ఖరీదు లక్షన్నర..? * కేసు నమోదు కాకుండా రాయబేరం నెరపిన ‘ పెద్ద మనిషి ’...! మల్కాజిగిరి...
Petrol bottle

బాలాపూర్ తహసీల్దార్ ను పెట్రోల్ పోసి చంపుతానని బెదిరింపు….

  రంగారెడ్డి: బాలాపూర్ తాహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని తాహసీల్దార్ విజయ రెడ్డి ని చంపినట్టు పెట్రోల్ తో దాడి చేసి చంపుతానన్న వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన...
SBI ATM Theft

నిజామాబాద్ ఎస్ బిఐ ఎటిఎంలో చోరీ..

  నిజామాబాద్: జిల్లాలో ఓ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బిఐ) ఎటిఎం నుంచి కొందరు దుండగలు నగదును దొంగలించారు. ఈ ఘటన జిల్లాలోని కోటగిరి మండలంలోని పోతంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...
Boy

కారు రివర్స్… వెనక చక్రాల కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

  మేడ్చల్: మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్ లో గురువారం దారుణం చోటుచేసుకుంది.  వెంకట్ ప్లాజా అపార్టుమెంట్ లో కారు రివర్స్ తీస్తుండగా వెనుక చక్రాల కింద తరుణ్ అనే ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు....

Latest News