Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
కాన్పూర్ టెస్టులో శ్రేయస్ అయ్యర్ శతకం..
కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ శతకం బాదాడు. ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే శ్రేయస్ అయ్యర్ సెందరీతో ఆకట్టుకున్నాడు....
నెట్స్లో చెమటోడ్చుతున్న కోహ్లి..
కాన్పూర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో టెస్టు కోసం సిద్ధమవుతున్నాడు. తొలి మ్యాచ్కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ముంబై వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా కోహ్లి...
శ్రేయస్ అయ్యర్ అర్థశతకం..
కాన్పూర్: గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యార్ అర్థశతకం బాదాడు. 145 పరుగులకే ఓపెనర్లు మయాంక్(13),...
టీ విరామం: రహానె ఔట్.. ఒత్తడిలో భారత్
కాన్పూర్: గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్య రహానె(35)ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు...
మూడో వికెట్ కోల్పోయి భారత్..
కాన్పూర్: న్యూజిలాండ్ జ్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆచితూచి ఆడుతున్న నయా వాల్ ఛటేశ్వరా పుజారా (26)ను సౌథీ పెవిలియన్ కు పంపాడు....
భారత్ 56/1… మయాంక్ అగర్వాల్ ఔట్
కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్ మొదటి రోజు టీమిండియా 18 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మయాంక్ అగర్వాల్ 13 పరుగులు...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
కాన్పూర్: కాన్పూర్ వేధికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందున...
ఆత్మవిశ్వాసంతో భారత్
న్యూజిలాండ్కు పరీక్ష, నేటి నుంచి తొలి టెస్టు
కాన్పూర్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి కాన్పూర్లోని చారిత్రక గ్రీన్పార్క్ వేదికగా ఇరు జట్ల...
మహిళల ఐపిఎల్ నిర్వహించాలి
న్యూఢిల్లీ: మహిళలకు కూడా ఐపిఎల్ తరహాలో ట్వంటీ20 లీగ్ను నిర్వహిస్తే బాగుంటుందని టీమిండియా మహిళా టి20 సారథి హర్మన్ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మహిళల కోసం బిగ్బాష్ లీగ్...
ఆ ప్రభావం ఉండదు
కాన్పూర్: న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్టు మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీమిండియా కెప్టెన్ అజింక్య రహానె స్పష్టం చేశాడు. కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్కు అందుబాటులో లేకున్నా దాని ప్రభావం జట్టుపై...
ఐసిసి టి20 ర్యాంకింగ్స్: రాహుల్ ఒక్కడే..
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి ట్వంటీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా నుంచి కెఎల్.రాహుల్ ఒక్కడే టాప్10లో చోటు సంపాదించాడు. విరాట్ కోహ్లి తాజా ర్యాంకింగ్స్లో టాప్...
టెస్టు సమరానికి భారత్ రెడీ!
ముంబై: న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు ముమ్మర సాధన చేస్తున్నారు. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. గురువారం నుంచి ముంబై...
భారత్కు షాక్
టెస్టు సిరీస్కు రాహుల్ దూరం
ముంబై: న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ట్వంటీ20 సిరీస్లో అద్భుతంగా రాణించిన స్టార్ ఓపెనర్ కెఎల్.రాహుల్ గాయంతో టెస్టులకు అందుబాటులో లేకుండా...
టెస్టు సిరీస్ కు భారత జట్టు ఎంపిక..
న్యూఢిల్లీ: న్యూజిల్యాండ్ జట్టుతో జరగనున్న టెస్టు సిరీస్ కు టీమిండియా జట్టును బిసిసిఐ ప్రకటించింది. అజింక్యా రహానె సారథ్యంలోని 16మంది సభ్యుల జట్టును బిసిసిఐ తాజాగా ప్రకటించింది. భారత స్టార్ బ్యాట్స్ మెన్లు...
రవిశాస్త్రిపై గంభీర్ ఫైర్..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. తన పర్యవేక్షణలో టీమిండియా భారత్ తోపాటు విదేశాల్లోనూ సిరీస్లు గెలుచుకోవడం చాలా గొప్ప...
జోష్ నింపిన సిరీస్
రోహిత్ సేన అదరహో
కోల్కతా: న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల ట్వంటీ20 సిరీస్ టీమిండియాలో కొత్త జోష్ను నింపిందనే చెప్పాలి. వరల్డ్కప్లో కివీస్ చేతిలో అవమానకరీతిలో ఓటమి పాలై నాకౌట్కు చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా...
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..
ముంబై: న్యూజిలాండ్తో జరిగిన మూడో టి20 మ్యాచ్లో రికార్డు నెలకోల్పాడు. ఈ మ్యాచ్లో అర్ధ సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ టి20లలో అత్యధిక సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన...
భారత్ క్లీన్ స్వీప్..
కోల్కతా: న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో వేదికగా ఆదివారం చివరి మ్యాచ్లో అన్ని రంగాల్లో రాణించి 77 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం...
ఆ ప్రసక్తే లేదంటున్న రోహిత్ శర్మ..
హైదరాబాద్: కివీస్తో ఆదివారం జరిగే చివరి టి20 మ్యాచ్లో ప్రయోగాలకు దిగే ప్రసక్తే లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, దీంతో...
క్లీన్ స్వీప్పై భారత్ కన్ను
పరువు కోసం కివీస్, నేడు చివరి టి20
కోల్కతా: ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో జరిగే మూడో ట్వంటీ20 మ్యాచ్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది....