Tuesday, May 14, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search
Gambhir

రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్..

  న్యూఢిల్లీ: దేశానికి సంబంధించిన విషయాలపై స్పందించేందుకు ఎప్పుడూ ముందుంటాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. పలుసార్లు దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నాడు గంభీర్. ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న...
Corona

కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

  న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్‌సర్‌...

గవర్నర్‌తో సిఎం భేటీ

  హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సిఎం కెసిఆర్ వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇతర అంశాలపై...

ఆ 169 మంది ఎక్కడ?

  రాష్ట్రం నుంచి 1200 మంది మర్కజ్ యాత్రికుల్లో 1031 మంది గుర్తింపు, మిగతా వారి కోసం రంగంలోకి ప్రత్యేక పోలీసు బృందాలు ఢిల్లీ వెళ్లొచ్చిన అందరి కదలికలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా యాత్రికులు సహా వారి...

తబ్లిగీతో తల్లకిందులు

  దేశవ్యాప్తంగా ఒక్క రోజే 380 కరోనా కొత్త కేసులు తమిళనాట 110, ఢిల్లీ 53, ఎపిలో 43 కేసులు మర్కజ్ యాత్రికులవే 1637కు చేరుకున్న కరోనా బాధితుల సంఖ్య, 38 మంది మృత్యువాత న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న...

విద్వేషాలకు ఇది వేళ కాదు

  దేశాల, రాష్ట్రాల ఎల్లలు చెరిపేసి కరోనా ఏ విధంగా కరాళ నాట్యం చేస్తున్నదో, కపాల హారాలతో కదం తొక్కుతున్నదో మానవాళి కూడా అదే విధంగా తేడాలన్నింటినీ మరచిపోయి పరస్పర సహకారంతో పోరాడి దానిని...
Hockey India

హాకీ సమాఖ్య రూ.25 లక్షల విరాళం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి నివారణకు జరుగుతున్న ప్రయత్నాలను తనవంతు సహాయంగా భారత హాకీ సమాఖ్య భారీ విరాళాన్ని ప్రకటించింది. క్రికెట్‌తో పోల్చితే తక్కువ మొత్తంలో ఆదాయం కలిగిన హాకీ సమాఖ్య కూడా భారీగా...
Dhoni, Yuvraj Singh, dada

దాదాలా ధోనీ ప్రోత్సహించలేదు: యువరాజ్ సింగ్

న్యూఢిల్లీ: తాను మెరుగైన క్రికెటర్‌గా ఎదిగేందుకు సౌరవ్ గంగూలీ అందించిన ప్రోత్సాహమే కారణమని టీమిండియా డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. కెరీర్ ఆరంభంలో అప్పటి కెప్టెన్ గంగూలీ ఎంతో ప్రోత్సాహం అందించే...

తబ్లిగీ దొడ్డిదారి వ్యవహారాలు

  న్యూఢిల్లీ ః ఇప్పుడు కరోనా తీవ్రతకు కేంద్ర బిందువైన తబ్లిగీ జమాత్ గతంలో కూడా వివాదాస్పదం అయింది. ఈ సున్నీ సంస్థకు చెందిన 370 మంది విదేశీ మత కార్యకర్తలపై 201819లో భారతదేశం...

సబ్సిడీయేతర వంటగ్యాస్ ధర తగ్గింపు

  న్యూఢిల్లీ : కరోనా కారణంగా దేశం మొత్తం కష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎల్‌పిజి వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. సబ్సిడీయేతర లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65...
Corona virus

తెలంగాణ@97… ఎపి@87

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దేశ ప్రధానులు మొదలు సామాన్య జనాల వరకు కరోనా బారినపడుతున్నారు. రోజు రోజుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతునే ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా...

మరో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటీవ్..

  న్యూఢిల్లీ: ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లకు కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. దీంతో వీరిద్దరికి ఐసోలేషన్‌ వార్డుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని సప్దార్ జంగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఇద్దరు వైద్యులు విధులు...
National Security Advisor Ajit Doval

నిజాముద్దీన్ ను సందర్శించిన అజిత్ దోవల్.. 2,361 మంది తరలింపు

  న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ తో దేశంలో నిజాముద్దీన్ మర్కజ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వెళ్లి వచ్చిన వారిలో కొందరికి కరోనా...

ఆపరేషన్ మర్కజ్

  1030 మంది కోసం రాష్ట్రవ్యాప్తంగా జల్లెడ పడుతున్న పోలీసులు యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం నిజాముద్దీన్ యాత్రికులు, వారి కుటుంబాలు, సన్నిహితంగా మెదిలిన వారిపైనా ప్రత్యేక నిఘా వివిధ జిల్లాల్లో వందలాది మంది గుర్తింపు, ఆసుపత్రులకు తరలించి పరీక్షలు...

కూపీ లాగుతున్నాం

  ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నాం మర్కజీ యాత్రికుల వివరాలన్నీ సేకరణ కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు ఏప్రిల్ 6 కరోనా ఫ్రీ తెలంగాణ లక్షం డౌటే 10లక్షల మంది వలస కార్మికులకు సకల...

సచివాలయానికి కరోనా సెగ

  మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసర్‌కు వైరస్ రాష్ట్రంలో 97కు చేరిన కేసుల సంఖ్య 77 మందికి అందుతున్న చికిత్స, ఆరుగురు మృతి మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మత ప్రార్ధనల్లో పాల్గొన...

ఇఎంఐల వాయిదాకు ఓకే..

  రేపటి నుంచే 3 నెలల మారటోరియం అమలు కస్టమర్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా సందేశాలు ట్విట్టర్ ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రకటనలు న్యూఢిల్లీ: గృహ, వాహన, పంట రుణాలతో సహా అన్ని రకాల టర్మ్‌లోన్లపై మూడు నెలల మారటోరియం...

కొవిడ్ 19 కాదు ఆకలి 20

  Corona Virus Disease -2019 లో మొదటి అక్షరాలే Covid- 19. ఇది ఆకలి -2020 అయింది. మార్చి 30కి భారత్‌లో కరోనాతో 32 మంది చనిపోయారు. మార్చి 27కు 5 గురు...

నేటి నుంచి ఆరు బ్యాంకుల లోగోలు మారతాయ్

  న్యూఢిల్లీ: నేటి నుంచి పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం అమల్లోకి రానున్న తరుణంలో వాటి లోగోలు మారతాయి. ఈ బ్యాంకుల విలీనానికి శనివారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1...

గత్యంతరం లేకనే చిక్కుపడ్డారు

  న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి, ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న వారికి మధ్య సంబంధం ఉండడంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తాము ఎక్కడ...

Latest News