Monday, April 29, 2024
Home Search

ఢిల్లీ - search results

If you're not happy with the results, please do another search

ఆర్‌డిలో మహిళలకు ఇదా న్యాయం?

  రాష్ట్రపతి కోవింద్ ఆవేదన న్యూఢిల్లీ : దేశ రక్షణ పరిశోధనా రంగం సిబ్బందిలో మహిళలకు అత్యల్ప ప్రాతినిధ్యం ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. ఆర్ అండ్ డి రంగంలో ఇప్పటి లెక్కలు చూస్తే...
arvind-kejriwal

జాతీయస్థాయిలో ఆప్ ప్రయోగం!

ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మూడవ పర్యాయం గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోనికి రావడంతో జాతీయ ప్రత్యామ్నాయం గురించి చర్చ నడుస్తోంది. చర్చ సందర్భోచితమైనదే అయినప్పటికీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో...

ఉరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చండి

  నిర్భయ దోషి పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచార ఘటన దోషుల్లో ఒకడైన పవన్‌కుమార్ గుప్తా శుక్రవారం సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన మరణ శిక్షను జీవిత...

గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన ఎపి ఎంఎల్ఎలు

  హైదరాబాద్ ః రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు రోజురోజుకు అపూర్వ స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తెలియపర్చే విధంగా ఉందంటూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ప్రశంసలు...
Ankit Sharma

ఐబి ఆఫీసర్ హత్య…. పేగులు బయటకు వచ్చేలా 400 సార్లు పొడిచారు

  ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను విధ్వంసకారులు 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్ శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్...
Nirmala-Sitharaman

ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంది: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా పరిశ్రమలు, ముడి సరుకుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చైనాతో...
Delhi-Violence

మహానగరంలో జనగాయాలెన్నో..

తమ వారికోసం తల్ల‘ఢిల్లీ’ న్యూఢిల్లీ : ఘర్షణల గాయం నుంచి తేరుకుంటున్న ఢిల్లీలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఇంటినుంచి వెళ్లిన వారు ఇంతవరకూ తిరిగి రాకపోవడంతో ఎందరో తల్లడిల్లుతున్నారు. ఇక తమ...
COAI

టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు

నిబంధనలను తగ్గించండి ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
Sonia-Gandhi

అమిత్ షాను తప్పించండి

సోనియా ఆధ్వర్యంలో రాష్ట్రపతికి విజ్ఙప్తి చేసిన కాంగ్రెస్ బృందం న్యూఢిల్లీ : ఢిల్లీ ఘర్షణల నివారణలో వైఫల్యం చెందిన హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు ఆదేశించాలని రాష్ట్రపతికి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గురువారం...
Nirmala-Sitharaman

క్రెడిట్ స్కోర్ గుడ్డిగా నమ్మొద్దు

కస్టమర్లతో బ్రాంచ్‌ల స్థాయిలో టచ్‌లో ఉండాలి బ్యాంకులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచన న్యూఢిల్లీ: రుణగ్రస్తుల క్రెడిట్ స్కోర్‌ను గుడ్డిగా నమ్మొద్దని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వరంగ బ్యాంకులను హెచ్చరించారు. కస్టమర్లతో బ్రాంచ్‌ల...
Tim-Cook

2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్

యాపిల్ సిఇఒ టిమ్ కుక్ న్యూఢిల్లీ: త్వరలో భారత్‌లో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్‌లో తొలి యాపిల్ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో...
Kejriwal,-Sisodia

కేజ్రీవాల్, సిసోడియా ఎన్నికలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో రెండు పిటిషన్లు గురువారం దాఖలు అయ్యాయి. ఎన్నికల ప్రచార నిబంధనలను ఉల్లంఘించి వీరిద్దరూ ప్రచారం...

నైతిక విలువలు నేర్పించడం అవసరం

  అతిషి మార్‌లెన ...ఆధునిక భావాలుగల మహిళ. పేరులోనే ఓ ప్రత్యేకత గలది. కార్ల్‌మార్క్, లెనిన్‌ల స్ఫూర్తితో అతిషికి చివర మార్‌లెన అని చేర్చారు ఆమె తల్లిదండ్రులు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, సిద్ధాంతాల...
Bike

హీరో నుంచి బిఎస్6 శ్రేణి సూపర్ స్లెండర్

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన సరికొత్త ‘సూపర్ స్లెండర్’ మోటార్‌సైకిల్ బిఎస్-6 వెర్షన్‌ను గురువారం ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.67,300 నుండి ప్రారంభమవుతుంది....

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం లేదు: కిషన్‌రెడ్డి

  హైదరాబాద్ ః దేశవ్యాప్తంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచినప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్లు పెరుగుతాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ, ఆ్రంధప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సీట్ల సంఖ్య...
Sonia Gandhi

హింస జరుగుతుంటే కేంద్రం, ఆప్ సర్కార్ ప్రేక్షక పాత్ర

  న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో యధేచ్ఛగా హింసాకాండ కొనసాగుతుంటే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర పోషించాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ హింసాకాండను నియంత్రించడంలో విఫలమైన...
Ravi shanker Prasad

న్యాయమూర్తి సమ్మతితోనే బదిలీ

  న్యూఢిల్లీ: విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టని ఢిల్లీ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ మురళీధర్ ను కొద్ది గంటలకే బదిలీ చేయడంపై కాంగ్రెస్ విమర్శలకు కేంద్ర...
‘Unmarried women’ now in MPT Act

ఎవరైనా అద్దె తల్లి కావచ్చు

  సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్...
Sonia Gandhi

అమిత్ షా రాజీనామా చేయాలి

  అల్లర్లకు కేంద్రం, ఢిల్లీ సర్కార్‌లదే బాధ్యత: సోనియా న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మత హింసకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలదే బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఆరోపించారు. చాలా అరుదుగా...
Nirmala Sitaraman

బ్యాంకుల విలీనం కొనసాగుతుంది

  న్యూఢిల్లీ: పది ప్రభుత్వరంగ బ్యాంకుల విలీన ప్రక్రియ కొనసాగుతుందని బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ ప్రక్రియ ఉంటుందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియపై...

Latest News